సమ్మిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

ఇటివల గుండెపోటుతో మరణించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్గీయ తుమ్మేటి సమ్మిరెడ్డి చిత్ర పట్టం వద్ద పుష్పాంజలి ఘటించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో తుమ్మేటి రఘోత్తం రెడ్డి, చిట్యాల మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్,టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి,మాజీ సర్పంచ్ లు మహేష్,రవీందర్,మాజీ ఎంపీటీసీ వేంకటేశ్వర రెడ్డి, మండల నాయకులు మారం లింగారెడ్డి, ఆదిరెడ్డి,లక్ష్మణ్, రమేష్,మేకల రాజు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!