మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినపిషరిస్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్…..

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినపిషరిస్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. 

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పిషరిస్. ప్రధాన కార్యదర్శి చే న్నమనేని. ప్రశాంత్. సందర్భంగా వేసవి కాలమును దృష్టిలో పెట్టుకొని మండపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు అమాలీలకు తన వంతు సహాయంగా. 200. మంది ఉపాధి హామీ కూలీలకు చల్ల ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎండాకాలంలో ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భంగా గ్రామాలలో ప్రజలు ఉపాధి హామీ కూలీలు హమాలీలు ప్రజలు ఎండలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి తప్ప అనవసరంగా బయటకు వెళ్లి ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని. ఎండవేడి. తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ. పి షరీస్. ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. వార్డు మెంబర్ కడారిప్రతాపరెడ్డి. ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య. గుంటిశ్రీనివాస్. బండి రాజు. దుబ్బాక శ్రీనివాస్. గంగాధర బాలకృష్ణ. పన్యాలదుర్గారెడ్డి. దాసరి నరేందర్. గణప లావణ్య. సబిత. తంగళ్ళపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version