పండుగ సాయన్న వర్ధంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-10T125120.736.wav?_=1

 

పండుగ సాయన్న వర్ధంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ముదిరాజ్ సంఘం తాలూకా భవనంలో బుధవారం నాడు ప్రజా వీరుడు పండుగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, నాయకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపాల్ సార్, టౌన్ అధ్యక్షులు రమేష్, ప్రవీణ్, హరీష్, శంకర్, లింగమయ్య, మహేష్, విజయ్, అర్జున్, శ్రీనివాస్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయన్నకు అంజలి ఘటించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version