ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించండి

ఇల్లందకుంట: నేటి ధాత్రిజిల్లా

పాఠశాలలో డిజిటల్ క్లాసులను వసతులను ఉపయోగించుకోండి
ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారణ
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆకుల సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో ఇంటింటికి కాన్వా సింగ్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులు గురించి మరియు ఉచిత పుస్తకాలు నోటుబుక్కులు దుస్తులు షూస్ సాక్షులు ముఖ్యంగా మధ్యాహ్న భోజనం డిజిటల్ మరియు ఒకేషనలు తరగతులు అధునాతన ల్యాబ్ సౌకర్యం కంప్యూటర్ బోధన తరగతులు గురించి శ్రీరాముల పల్లి గ్రామంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు వివరించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి శైలజ సంతోష్ రవీందర్ రెడ్డి సమ్మయ్య మరియు స్వరూప. చంద్రశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *