తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని గిరిజన మహిళ డిగ్రీ కళాశాల నుండి జె సునీత ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పరేడ్ క్యాంపుకు డిగ్రీ కళాశాల నుండి లైఫ్ సైన్స్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఎంపికైన సందర్భంగా ఈరోజు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రెహనా ఇఫ్ఫాత్ మరియు
NC.C బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ డేనియల్ లాట్ జెమ్ కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఢిల్లీలో జరిగే పరేడ్ వేడుకల్లో పాల్గొని డిగ్రీకళాశాల పేరు దేశవ్యాప్తంగా తెలియజేయాలని కోరుతూ పంపించడం జరిగిందని తెలియజేస్తూ ఇలా మహిళా డిగ్రీ కళాశాల తరఫున మరెన్నో విజయాలు సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు