కేసముద్రం లోఇందిరమ్మ లబ్ధిదారుల సంబరాలు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ కి చెందిన వెన్ను పార్వతి రాంబాబు కి ఇందిరమ్మ ఇల్లు బిల్లు మొదటి విడత లక్ష రూపాయలు వచ్చిన సందర్భంగా లబ్ధిదారులైన వెన్ను పార్వతీ రాంబాబులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లబ్ధిదారుల ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కు కృతజ్ఞతలు చెప్పుతూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మిఠాయి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ మండల ఓబీసీ ప్రెసిడెంట్ చిట్ల సంపత్ మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సొసకండ్ల సుభాష్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ బోళ్ల కట్టయ్య పెండ్యాల లక్ష్మణ్ గుబ రాజు జీలకర్ర బాబు కీర్తి వేణు తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇంటి బిల్లు మొదటిసారి రావడంపై మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి కి మరియు మున్సిపల్ సిబ్బంది ప్రభాకర్ రోమన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.