పేద కుటుంబాలను ఆదుకోవాలి.

⏩ మౌలిక సదుపాయాలు కల్పించండి. ⏩ మంత్రి కొండా సురేఖ ఆదుకోవాలి. ⏩ 58 59 జీవో ప్రకారం గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి ⏩ గ్రీవెన్స్ సెల్ లో గుడిసె వాసుల విజ్ఞప్తి. కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల కేంద్రంలో గల జక్కలోద్ది గుడిసె వాసులు సోమవారం సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజలను ఆదుకోవాలని స్థానిక…

Read More

విలేకరులను న్యూస్ కవరేజ్ చేయకుండా అడ్డుకున్న ఆర్యవైశ్య సంఘం నేత

వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో ఆదివారం రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కలశం నిమజ్జనం సందర్భంగా ఆర్యవైశ్యులు చిన్నారులు శ్రీ వాసవి కోలాటo సభ్యులు కోలాటం వేస్తుండగా కవరేజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా విలేకరులను వనపర్తి ఆర్యవైశ్య సంఘం నేత అడ్డుకున్నారు ఇక్కడనుండి బయటికి వెళ్లిపోండని హుకుం జారీ చేశారు . విలేకరులు నిరసన వ్యక్తం చేసి బయటకు వెళ్లారు కొద్దిసేపు తర్వాత మళ్లీ ఒక వ్యక్తి వచ్చి విలేకరులను బుజ్జగించి న్యూస్…

Read More

హ్యాకర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరిచిత లింక్స్ ఓపెన్ చేయవద్దని సూచన పరకాల సీఐ క్రాంతికుమార్ పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కొన్ని గ్రూపులలో కొంతమంది అపరిచిత వ్యక్తులు(హ్యాకర్స్) పిఎం కిసాన్ అనే యాప్ పేరుతో లింక్ లను ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని అది ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే ఫోన్ హ్యాక్ అవుతుందని పరకాల ప్రాంత ప్రజలు తెలియని లింక్లు ఏమైనా వస్తే ఓపెన్ చేయద్దని మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయే అవకాశాలు…

Read More

ఖమ్మంలో జరుగు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి.(జేఏసీ )సభను జయప్రదం చేయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 15.10.2024 న ఖమ్మం పట్టణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో జరుగు ఎస్సీ . వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి (జేఏసీ )ఆధ్వర్యంలో జరుగు సభకు భారీగా తరలి రండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి (జేఏసీ )జిల్లా కన్వీనర్ . మధుసూదన్ రావు (చిన్ని ), సలహాదారులు దాసరి నాగేశ్వర్ రావు, వాసుమల్ల సుందర్రావు, కో. కన్వీనర్ లు దాసరి శేఖర్,…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో 2005 2006 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన 53 మంది విద్యార్థిని విద్యార్థులు సోమవారం రోజున పాఠశాలలో కలుసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం జరుపుకున్నారు 19 సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులందరూ పాఠశాలలోని తమ తరగతి గదుల లో నేర్చుకున్న పాఠాలను గుర్తుచేసుకొని తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మొహమ్మద్ రాజ్…

Read More

బీఆర్‌ఎస్ పార్టీనే కార్యకర్తలకు అండగా ఉంటుంది

మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.మెదక్ జిల్లా హవెలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన బీఅర్ఎస్ పార్టీ కార్యకర్త బుస్సా. సత్తయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అదే విధంగా మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామానికి చెందిన…

Read More

బుద్దుడు చూపిన మార్గంలో నేటి యువత ప్రయాణించాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* చిట్యాల, నేటిధాత్రి : సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా లో మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన* రోజును పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య మాట్లాడుతూ హింస వలన ప్రాణాలు కోల్పోతాం అహింస…

Read More

దుర్గామాతకు మొక్కిన మొక్కును తీర్చుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. దుర్గామాత యూత్ అసోసియేషన్ వారికి ఎమ్మెల్యే లక్ష రూపాయలు అందజేత మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో దుర్గామాత శోభాయాత్రలో ఆదివారం ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ముందు గుమ్మడి కాయకొట్టి గత సంవత్సరంలో అమ్మవారికి మొక్కిన మొక్కు ను తీర్చుకున్నారు.ఆయన మొక్కులో భాగంగా దుర్గ మాత పూజలో దుర్గ మాత యూత్ అసోసియేషన్ వారికి దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్…

Read More

ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీను

పరకాల నేటిధాత్రి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణంలో అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ అధ్యక్షతన పట్టణంలోని రెండో వార్డులో ఇందిరమ్మ కమిటిని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ ఒంటెరు చిన్న సారయ్య,పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి,ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,కాంగ్రెస్ నాయకులు బొచ్చు రవి, బొచ్చు మోహన్,మడికొండ లలిత,బొచ్చు కట్టయ్య, మడికొండ చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More

తాసిల్దార్ కార్యాలయంలోప్రజావాణి

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో నేడు భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఐదు వచ్చినట్లు ఆమె తెలిపారు.వాటిని పరిశీలించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులను అందజేసి వారి…

Read More

అశోక్ నగర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో నందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా అశోక్ నగర్ కాలనీ యూత్ వారు ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రత్యేక పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కమిటీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ వారికి, ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో…

Read More

హై స్కూల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి 2007-2008 బ్యాచ్ విద్యార్థులు మరియు అప్పటి ఉపాధ్యాయులు, విద్య కమిటీ చైర్మన్ గోపు మమత ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అప్పటి ప్రధానోపాధ్యాయులు రిటైర్డ్ పీ.జీ.హెచ్ఎం కోడెం ఈశ్వర మూర్తి అధ్యక్షతన ఘనంగా జరిగింది.సుమారు 16 సంవత్సరాల కిందట విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఎస్ఎస్సి ఉత్తీర్ణతను సాధించిన విద్యార్థులు కలిసి వారి పాతజ్ఞాపకాలు ,ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.గత…

Read More

పనులు సకాలంలో పూర్తి చేయాలి.

నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ కు సూచన 16వ డివిజన్ లో పర్యటించిన కార్పొరేటర్. కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ మహా నగర పాలకసంస్థ 16వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ పర్యటించారు. డివిజన్ పరిధిలోని జాన్ పాక లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానయ్య గల్లీలో నూతనంగా ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణం నాణ్యతతో కూడిన మెటీరియల్ వాడాలని, సకాలంలో పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ కి…

Read More

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

మొగుళ్లపల్లి అక్టోబర్ 14 నేటి ధాత్రి: ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ మొగుళ్లపల్లి మండలంలోని కోర్కిశాల మోడల్ స్కూల్ లో 2015-2016 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.పాఠశాలలో చదివిన విద్యార్థులు డాక్టర్స్ గా,సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకేచోటుకు చేరుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరుప అలింగనం చేసుకొని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విద్యాబుద్ధులు నేర్పిన గురువులను…

Read More

కోటగుళ్లు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు సోమవారం గణపురం వాస్తవ్యులు హైదరాబాదులో నివాసం ఉంటున్న హెచ్ఎండిఏ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవల్ల వనజ, గురువయ్య దంపతులు, అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన శామంతుల విజయలక్ష్మి, వీరన్న టీచర్ దంపతులు దాన బస్తాలను అందజేశారు. మొదట స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి…

Read More

డాక్టర్ పట్టా అందుకున్న సుస్మిత ను అభినందించిన ఎమ్మెల్యే సత్యం

కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన అమీర్ శెట్టి సుస్మిత బిఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి పట్టా అందుకున్నది. ఎనిమిదవ తరగతి వరకు మాత పాఠశాలలో, పదవ తరగతి వరకు ఎన్టీఆర్ మోడల్ పాఠశాల, ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో విద్యను అభ్యసించింది. డాక్టర్…

Read More

ప్రొఫెసర్ సాయిబాబా మృతి మానవహక్కుల ఉద్యమానికి తీరనిలోటు

జైల్లో సరైన వైద్యం అందించకుండా కేంద్రమే సాయిబాబాను హత్య చేసింది సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు కరీంనగర్, నేటిధాత్రి: అణగారిన వర్గాలను పోరాటం వైపు నడిపించిన సేనాధిపతి సాయిబాబా అని, ఆయన మృతి పౌరహక్కుల ఉద్యమానికి తీరని లోటని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై సోమవారం…

Read More

సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ కరువు

భద్రాచలం నేటి ధాత్రి పేదల బియ్యం దళారుల పాలు.- అందరికీ ముడుపులు ముట్టాయంటున్న బియ్యం మాఫియా బియ్యం మాఫియా పై, సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. భద్రాచలం కేంద్రంగా సరిహద్దు రాష్ట్రాలకి చౌక ధరల బియ్యం తరలి పోతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు… కొందరు చౌక దుకాణదారులు వినియోగదారులకు కిలో రూపాయలు 10 చెల్లిస్తూ వారిని వద్ద నుంచి నేరుగా PDS బియ్యం తీసుకొని దళారులకు 15, 16 రూపాయలకు అమ్ముతున్నారు….

Read More

దేవాలయంలాంటి లైబ్రరీ జీవాలకు ఆవసంగా మారింది

లైబ్రరీ ఆవరణం దుర్వసన జల్లుతున్న పట్టింపులేదా పరకాల నేటిధాత్రి పట్టణంలోని గ్రంథాలయంలోవివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పాఠకుల పరిస్థితి దిన దిన గండంగా మారింది.అక్కడ పాములు,పిల్లులకు అవాసంగా మారి అక్కడ రోజూ భయాందోళనకు గురి అవుతూ ప్రిపేర్ అవుతున్నారు.ప్రతీ రోజు గ్రంథ పాలకునికి చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అభ్యర్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.గ్రంథ పాలకుడు వచ్చేదే వారానికి రెండు రోజులు అందులో ఆయారం గాయారం అన్నట్టు ఉంటది ఆయన వ్యవహారమని…

Read More

విద్యుత్ ఆన్ మ్యాన్డ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం హర్షణీయం

*ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కిరణ్ గౌడ్*నేటి ధాత్రి మొగుళ్ళపల్లి టిజి ఎన్పిడిసిఎల్ కంపెనీలో విద్యుత్ ఆన్ మ్యాన్డ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ఆన్ మ్యాన్డ్ కార్మికుల వేతనాలు పెంచడం హర్షనీయమని తెలంగాణ విద్యుత్ ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కిరణ్ గౌడ్ ఆశభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆన్ మ్యాన్డ్ వర్కర్లకు కొంతమేర జీతాలు పెరగడం సంతోషమని గత బిఆర్ఎస్ ప్రభుత్వం…

Read More