ప్రశ్నించే గళాన్ని చట్టసభలకు పంపండి.

అచ్చునూరి కిషన్ ములుగు జిల్లా ఇంఛార్జీ. హన్మకొండ :ములుగు జిల్లా కేంద్రము’లో తీన్మార్ మల్లన్న టీమ్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ మాట్లాడుతూ మే 27,నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ అమూల్యమైనా మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి “తీన్మార్ మల్లన్న’ను” భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక…

Read More

పరిపాలన గురించి పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.

.. ఓట్లు తిట్లు తప్ప చేసిందేమీ లేదు. .. సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలం. .. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్.. / రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. / కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పరిపాలనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్ ఆరోపించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయడం లేదని…

Read More

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

చందుర్తి, నేటిధాత్రి: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేములవాడ నియోజకవర్గం చెందుర్తి మండలంలోని మూడపల్లి మర్రి గడ్డ జోగాపూర్ గ్రామలలో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి రాజేందర్ రావుని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగం కుమార్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి పులి సత్యం దారం చంద్రం గుట్ట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More

నాటినుండి నేటి వరకు గులాబీ జెండా తోనే…

చందుర్తి, నేటిధాత్రి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఆర్ఎస్ పార్టీ పాత్ర అజరామరం. రాష్ట్ర సాధన ఏకైక ధ్యేయంగా పార్టీ స్థాపించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, ఆంధ్ర ప్రాంత నాయకుల పెత్తనంలో తెలంగాణ రాష్ట్రం నిధులు, నియామకాలు, నీళ్లు తరలిపోవడంతో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని తట్టి లేపారు. దీనికిగాను ప్రతి గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన లీడర్లు అందరూ ఏకతాటి పైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం…

Read More

ఎలక్షన్ కోడ్ ఉండగా ప్రచారంలో పాల్గొంటున్నారు..?

వారిపై చర్యలు ఉంటాయా….? చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల కొందరు ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిసింది వారు ఎన్నికల నియమావళి తెలిసి ఉల్లంఘిస్తున్నారా, లేదా తెలవకనా, మాకు రాజకీయ బలం ఉందని అనుకుంటున్నారా, లేదా ఆ నాయకులకు భయపడి ప్రచారంలో పాల్గొంటున్నారా అనేది మండలంలో ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొనకూడదని ఎన్నికల నియమావళి చెబుతుంది…

Read More

ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

బిజెపి భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు దేశం లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ అని వారన్నారు 500 సంవత్సరాల కల రామ మందిర నిర్మాణం అయోధ్యలో సహకారం…

Read More

వరంగల్ లో బీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరు చల్లా ధర్మారెడ్డి

నడి కూడ,నేటి ధాత్రి: వరంగల్‌లో వంద శాతం విజయం బీఆర్‌ఎస్‌దేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నడికూడ మండలం వరికోల్,పులిగిల్ల,రాయపర్తి,నర్సక్కపల్లి,నడికూడ గ్రామాలలో బిఆర్ఎస్ కార్యకర్తలతో గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ లో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని అన్నారు….

Read More

ఇంటర్ అడ్మిషన్ల కోసం ఇంటింటా విస్తృత ప్రచారం

జూనియర్ కళాశాల అధ్యాపక బృందం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసము ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ అవ్వడానికి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, కరపత్రాలతో ఇంటింటా విస్తృత ప్రచారం ప్రచారం చేసినారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలలో ఇంట ర్మీడియట్ కోర్సులు ఎంపీసీ ,బై పిసి ఎంఈసి, సిఇసి ,హెచ్ఇసి, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగుమీడియం ఉన్నాయి. మా కళాశాలలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు…

Read More

కాంగ్రెస్ ని గెలిపిద్దాం.. బిజెపి – బీ ఆర్ యస్, లను ఓడిద్దాందుమ్మగూడెంకాంగ్రెస్ పార్టీమండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు పిలుపు

భద్రాచలం నేటిదాత్రి భద్రాచలం నియోజకవర్గం లో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని దుమ్మగూడెంకాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రజలను దోచుకున్న దుష్ట బీజేపీ పాలనను గద్దెదించి ప్రజా శ్రేయస్సును కోరే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ దుమ్మగూడెం అధ్యక్షులులంక శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.దుమ్మగూడెం మండలంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఈసారి ఎన్నికల్లో…

Read More

మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రేమ్ కుమార్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల బీఎస్పీ అధ్యక్షులు గుండు ప్రేమ్ కుమార్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ జిల్లా నాయకులకు లేఖను పంపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పరంగా నామీద ఉంచిన నమ్మకాన్ని నాకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వహించారు ఇప్పుడు ఉన్న అవసరాదృష్ట నేను అధ్యక్ష పదవికి అలాగే పార్టీ క్రియాశీ ల సభ్యత్వానికి రాజీనామా…

Read More

టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం జడ్పిటిసి ప్రచారం.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట‌్యాల మండలంలోని జూకల్, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్* కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, అలాగే తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా లాంటి అద్బుతమైన పథకాలు ఇవ్వడం జరిగిందని వివరించారు కళ్యాణ…

Read More

ప్రజా పాలనకే ప్రజలు పట్టం కడతారు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి రాజేంద్ర రావు గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆరోగ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని మిగతా ఆగస్టు లోపు అమలు చేసి తీరుద్దామని ప్రభుత్వ రంగ సంస్థల నమ్ముతూ ప్రజా సంక్షేమాన్ని కుంటూ పడేటట్లు చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానిదని అలాగే రాష్ట్రంలో ప్రజలు బి ఆర్ఎస్ బిజెపి పార్టీలను…

Read More

హైదరాబాదులో జరిగే మహాధర్నాకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల నుంచి హైదరాబాదులో ఇందిరా పార్కులో జరిగే మహాధర్నా కార్యక్రమానికి మండలం నుండి ఎమ్మార్పీఎస్పీ నాయకులు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లారం చంద్రం ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు హైదరాబాదులో జరిగే మహా ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతూ మొన్న జరిగిన ఎంపీ టికెట్ల విషయంలో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ మాదిగల టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని దాని తీరుకు వ్యతిరేకంగా…

Read More

బోరు మోటర్ ప్రారంభించిన కౌన్సిలర్ బండారు కృష్ణ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో 15వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కొత్తగా బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది అయిత కృష్ణ మోహన్ పాపిశెట్టి శ్రీనివాసులు కొండ రాము ఆవుల భరత్ ముంత మన్యం మున్నూరు సురేందర్ బండారు రాజు మోహన్ చారి సయ్యద్ ఇంతియాజ్ ఉల్లిగడ్డల వ్యాపారులు కొండ కిషోర్ కొండ మహేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారు బోర్ లో కొత్తగా బోరు మోటర్ వేయించినందుకు…

Read More

ఇంటర్ విద్యార్థుల ను సన్మానముచేసిన పెండం నాగన్న

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో 32 వ వార్డుకు చెందిన చాతుర్య, గౌతమ్ యాదవ్ లను వార్డు కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్, సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్, మానవపాడు వెంకటయ్య, కురుమన్న, శ్రీనివాసులు శాలువాతో సన్మానించారు విద్యార్థుల ను అభినందించారు. సురేష్ యాదవ్,సుజాత దంపతుల కుమార్తె చాతుర్య యాదవ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించడం ఎంతో సంతోషదాయకమన్నారు. అలాగే పల్లవి, కృష్ణ…

Read More

బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ నీ గెలిపించాలని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ కుమార్ ని గెలిపించి మన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఎన్నో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గన్ని అభివృద్ధి పరిచారని…

Read More

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు.

నల్గొండ, నేటిధాత్రి: హరీశ్ రావు కామెంట్స్: మీ అందరి ఉత్సాహం చూస్తుంటే భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే అనిపిస్తోంది. భూములు, ఆస్తులు కాపాడుకోవడానికి ఇసుక కంకర దొంగతనాలు చేయడానికి పార్టీలు మారవచ్చు కానీ నిజమైన ఉద్యమకారులు కార్యకర్తలు బీఆర్ఎస్ తోనే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంతో కళ్ళు నెత్తికెక్కి గాలిలో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో విర్రవీగుతూ రైతుబంధు అడుగుతే రైతులను చెప్పుతో కొట్టాలి అంటున్నాడు. వీళ్ళ అహంకారం దింపాలంటే క్యామ మల్లేష్ గారిని గెలిపించి పార్లమెంటుకు…

Read More

వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

కాజీపేట ప్రజలు కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాజీపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాజీపేట బస్టాండ్ నిర్మాణం అతి త్వరలో నెరవేరుస్తా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది “నేటిధాత్రి” హనుమకొండ కాజీపేట పట్టణ అభివృద్ధి విషయంలో BRS-BJP పార్టీలు…

Read More

విస్తృతంగా ఇంటింటికీ కాంగ్రెస్ ప్రచారం

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్స్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును బారి మెజారిటీ తో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.శనివారం కమలాపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్స్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ పార్టీ అభ్యర్థి నీ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్తిస్తున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, పెరుమాండ్ల పరశురాములు ,గంధసిరి బిక్షపతి,పుల్ల మహేందర్,అదేపు…

Read More

జూనియర్ కాలేజ్ లో అకాడమీలు నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు :ఎల్తూరి సాయికుమార్ స్వేరో హన్మకొండ, నేటిధాత్రి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో హనుమకొండ నగరంలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నడుపుతూ అకాడమీ పేరు మీద జూనియర్ కాలేజ్ నడిపిస్తూ ఎంసెట్ నీట్ జేఈఈ మెయిన్స్ అని పేద విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఇటు ప్రభుత్వాన్ని అటు పేరెంట్స్ ను మోసం చేస్తున్న అకాడమీ చైర్మన్ లు అదేవిధంగా తీవ్రంగా…

Read More
error: Content is protected !!