ప్రచారం దూసుకు పోతున్న మన్నే లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి

*నేటిధాత్రి, మహబూబ్ నగర్:* మక్తల్ నియోజకవర్గం మరికల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో మహాబుబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి మన్నే లక్ష్మి శ్రీనివాస్ రెడ్డిగారు,ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు…… కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు,రైతులు,జనాలు పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతు పలికారు…..

Read More

చామల గెలుపు ఖాయం అయింది..భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జ్ “నారా బోయిన రవి ముదిరాజ్” “నేటిధాత్రి” మునుగోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్& మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు మునుగోడు మండలంలోని చొల్లెడు గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తూ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి “చెయ్యి” గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజరిటీతో గెలిపించాలని ఓటర్లను కోరిన కాంగ్రెస్…

Read More

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీ ఓ వేణుమాధవ్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

బొల్లంపల్లి సంతోష్ గౌడ్ ముత్తారం :- నేటి ధాత్రి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మండల పంచాయతీ అధికారి (ఎంపిఓ) వేణుమాధవ్ ను వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని గ్రామానికి చెందిన బెల్లంపల్లి సంతోష్ గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పకృతి వనం పార్కులో మొక్కలు ఎండిపోతున్నాయని పలుమార్లు ముత్తారం ఎంపీఓ కు తెల్పిన మరియు పలు పత్రికలలో కథనాలు వచ్చినప్పటికీ స్పందించలేదని, పంచాయతీకి ట్రాక్టర్ మరియు వాటర్…

Read More

పురుగుల మందు తాగి మహిళ మృతి

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన జెల్ల రాజేశ్వరి (25) గత కొన్ని నెలల నుండి కడుపునొప్పితో బాధపడుతుండేది. ఆర్థిక ఇబ్బందుల వలన హాస్పిటల్లో చూపించుకోలేదు.కడుపునొప్పి బాధ భరించలేక ఈనెల 3 తారీఖున సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయినది అని తెలిపారు.మృతురాలు కడుపు నొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయినాదని మృతురాలి తండ్రి ఇండ్ల సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు…

Read More

సిపిఎం పార్లమెంటు అభ్యర్థి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలి: సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండజిల్లా, నేటి ధాత్రి: సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలని, కార్మికుల కోసం రైతుల కోసం వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే పేదల అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. శనివారం చండూరు మండల పరిధిలోనినేర్మ ట గ్రామంలోఇంటింటి ప్రచారం నిర్వహించడంతోపాటు,ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలని కోరుతూప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన…

Read More

సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి

– జిల్లాలను తీసివేయడం సమంజసం కాదు – రాష్ట్రంలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు – కేసీఆర్ రాష్ట్రంలో ఏమి చేస్తే వ్యతిరేకంగా చేయాలని ఉద్దేశంతో రేవంత్ – బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల, మే – 4(నేటి ధాత్రి): విస్తృతంగా పర్యటిస్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయమే సిరిసిల్ల పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురుతో మాట్లాడారు. రైతు…

Read More

దుగ్గొండిలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్..

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండల కేంద్రంలో నర్సంపేట పోలీస్ శాఖ సబ్ డివిజన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల దృశ్య పోలీస్ ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సుమారు కిలోమీటర్ మేర పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా ఉన్నారు జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో…

Read More

‘‘ఖమ్మం’’లో.. ‘‘కారు గల్లంతే’’!

https://epaper.netidhatri.com/view/255/netidhathri-e-paper-5th-may-2024%09/2 `ఎగిరేది మూడు రంగుల జెండానే. `ఖమ్మంలో మంత్రి పొంగులేటిదే హవా! `గెలిచేది ‘‘రామ సహాయం రఘురాంరెడ్డే’’! `ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఎదురులేదు! తిరుగులేదు!! `బీఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరే! `అసెంబ్లీ ఫలితాలు ఎంపి.ఎన్నికలలో పునరావృతమే! `ఇప్పట్లో కారుకు కష్టకాలమే! `‘‘నామా’’ను నమ్మినందుకు కారు కు నామాలే! `‘‘నామా’’ వల్ల బిఆర్‌ఎస్‌ పరువు గోదారి పాలే! `ఖమ్మంలో కారుకు చోటులేనట్లే! `కాంగ్రెస్‌ జోరు తట్టుకోవడం కారుకు కష్టమే! `పొంగులేటి ముందు నామాకు మిగిలేవి నామాలే! `ఖమ్మంలో మంత్రి పొంగులేటిదే హవా!…

Read More

*గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

– బట్టు జగన్ యాదవ్* నేటిధాత్రి, నల్గొండ: శనివారం భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండల కేంద్రం రేవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై గ్రామ శాఖ అద్యక్షుడు బట్టు శ్రీశైలం ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్బంగా మునుగోడు నియోజక వర్గ కోఆర్డినేటర్ బట్టు జగన్ యాదవ్ గారు మాట్లాడుతు గడచిన పది…

Read More

ఓడేడు గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఓడేడు గ్రామం లో ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం…

Read More

రైతు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందే

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పరకాల నేటిధాత్రి తెలంగాణలో రైతు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పరకాల పట్టణ బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి అన్నారు.ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు రైతు,రైతు బీమా, మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే లేనివిధంగా మన రాష్ట్రంలో అమలుపరిచి ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని…

Read More

బీజేపీ లో చేరిన తాజా మాజీ సర్పంచ్

ముత్తారం :- నేటి ధాత్రి బీజేపీ మంథని పార్టీ ఆఫీస్ లో తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ సెల్వం జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ సమక్షంలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ సముద్రాల రమేష్ బీజేపీ లో చేరారు వారికీ చంద్రు పట్ల సునీల్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ కొండా…

Read More

ప్రశ్నించే గళాన్ని చట్టసభలకు పంపండి.

అచ్చునూరి కిషన్ ములుగు జిల్లా ఇంఛార్జీ. హన్మకొండ :ములుగు జిల్లా కేంద్రము’లో తీన్మార్ మల్లన్న టీమ్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ మాట్లాడుతూ మే 27,నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ అమూల్యమైనా మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి “తీన్మార్ మల్లన్న’ను” భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక…

Read More

పరిపాలన గురించి పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.

.. ఓట్లు తిట్లు తప్ప చేసిందేమీ లేదు. .. సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలం. .. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్.. / రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. / కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పరిపాలనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్ ఆరోపించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయడం లేదని…

Read More

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

చందుర్తి, నేటిధాత్రి: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేములవాడ నియోజకవర్గం చెందుర్తి మండలంలోని మూడపల్లి మర్రి గడ్డ జోగాపూర్ గ్రామలలో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి రాజేందర్ రావుని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగం కుమార్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి పులి సత్యం దారం చంద్రం గుట్ట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More

నాటినుండి నేటి వరకు గులాబీ జెండా తోనే…

చందుర్తి, నేటిధాత్రి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఆర్ఎస్ పార్టీ పాత్ర అజరామరం. రాష్ట్ర సాధన ఏకైక ధ్యేయంగా పార్టీ స్థాపించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, ఆంధ్ర ప్రాంత నాయకుల పెత్తనంలో తెలంగాణ రాష్ట్రం నిధులు, నియామకాలు, నీళ్లు తరలిపోవడంతో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని తట్టి లేపారు. దీనికిగాను ప్రతి గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన లీడర్లు అందరూ ఏకతాటి పైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం…

Read More

ఎలక్షన్ కోడ్ ఉండగా ప్రచారంలో పాల్గొంటున్నారు..?

వారిపై చర్యలు ఉంటాయా….? చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల కొందరు ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిసింది వారు ఎన్నికల నియమావళి తెలిసి ఉల్లంఘిస్తున్నారా, లేదా తెలవకనా, మాకు రాజకీయ బలం ఉందని అనుకుంటున్నారా, లేదా ఆ నాయకులకు భయపడి ప్రచారంలో పాల్గొంటున్నారా అనేది మండలంలో ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొనకూడదని ఎన్నికల నియమావళి చెబుతుంది…

Read More

ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

బిజెపి భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు దేశం లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ అని వారన్నారు 500 సంవత్సరాల కల రామ మందిర నిర్మాణం అయోధ్యలో సహకారం…

Read More

వరంగల్ లో బీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరు చల్లా ధర్మారెడ్డి

నడి కూడ,నేటి ధాత్రి: వరంగల్‌లో వంద శాతం విజయం బీఆర్‌ఎస్‌దేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నడికూడ మండలం వరికోల్,పులిగిల్ల,రాయపర్తి,నర్సక్కపల్లి,నడికూడ గ్రామాలలో బిఆర్ఎస్ కార్యకర్తలతో గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ లో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని అన్నారు….

Read More

ఇంటర్ అడ్మిషన్ల కోసం ఇంటింటా విస్తృత ప్రచారం

జూనియర్ కళాశాల అధ్యాపక బృందం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసము ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ అవ్వడానికి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, కరపత్రాలతో ఇంటింటా విస్తృత ప్రచారం ప్రచారం చేసినారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలలో ఇంట ర్మీడియట్ కోర్సులు ఎంపీసీ ,బై పిసి ఎంఈసి, సిఇసి ,హెచ్ఇసి, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగుమీడియం ఉన్నాయి. మా కళాశాలలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు…

Read More
error: Content is protected !!