సిద్ధాంతమే శ్వాసగా..బిజేపి ఊపిరిగా!

-బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు ఎదిగేదాక. -సనాతన ధర్మం సాక్షిగా..ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా -దేశం కోసం, ధర్మం కోసం, కట్టర్‌ హిందూ అనే ముద్ర దాకా… -కమ్యూనిజానికి వ్యతిరేకంగా.. బిజేపికి అనుకూలంగా. -మానవత్వానికి బాసటగా..పార్టీకి న్యాయ సహాయకుడిగా -పదవులకు కోసం కాకుండా.. పార్టీ కోసం పనిచేసిన నాయకుడుగా -విద్యార్థి ఉద్యమాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు, రాజకీయ ప్రస్థానం దాకా -పార్టీకి అలుపెరగని సేవలందిస్తున్న నాయకుడు ఎన్‌. రామంచంద్రరావు. -‘‘నేటిధాత్రి’’ గత ఎడాది కాలంగా అనేక సార్లు చెప్పింది. -రామచంద్రరావుకే…

Read More

నోరుందని రంకెలేస్తే కొంకులు కంకులైతయ్‌!?

`తెలంగాణ రాజకీయాల మీద తప్పుడు కూతలు కూస్తే పంగలు పగులతయ్‌! `తెలంగాణ బ్రాండ్‌ దెబ్బ తీయాలని చూస్తే మంగన్లు వస్తై! `మీడియా ముసుగులో తెలంగాణ అస్తిత్వం మీద కొన్ని ఛానళ్ల దాడి.  `ఇది తెలంగాణ బిడ్డా… ఉద్యమాల జీవ గడ్డ. `పోరాటాల పురిటిగడ్డ..పౌరుషానికి అడ్డ. `తెలంగాణ రాజకీయాల మీద ఏపీ మీడియా బరితెగించి ఫోకస్‌. `తెలంగాణ అభివృద్ధి చూడలేని ఓర్వలేని తనం. `ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ జరుగుతున్న సమయంలో మీడియా వికృత రూపం. `సిట్‌ విచారణ పూర్తి…

Read More

‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’ గారు దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసిన అక్రమార్కులపై సిబిఐ ఎంక్వైరీ చేయించగలరా….ఎపిసోడ్‌ 1

దళిత బండ్ల జాడెక్కడ!? -దళిత బంధు కార్లు తిరుగుతున్నదెక్కడ? -లబ్ధి దారులకు అందినవి ఎన్ని? -అందకుండానే దళారుల చేతుల్లోకి వెళ్లినవి ఎన్ని? -అన్ని జిల్లాలకు అందిన 36 వేల యూనిట్లలో కార్లెన్ని? -వేలాది వాహనాలు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి! -దళిత బంధును నీరు గార్చిన వారెవరు? -దళిత బండ్లు ఆంద్రాలో ఎలా తిరుగుతున్నాయి! -దళిత బండ్లు అమ్మడానికి, కొనడానికి వీలు లేదు! -లబ్ధి దారుల చేతుల్లోకి రాకుండానే రాష్ట్రం ఎలా దాటి పోయాయి? -దళిత బంధు కార్లు…

Read More

ప్రచారం శూన్యం.. పదవుల ఆరాటం ఘనం.

`కాంగ్రెస్‌ నాయకుల తీరు పార్టీకి ఇబ్బందికరం. `పథకాల ప్రచారంలో వెనుక..వివాదాలలో ముందంజ. `కాంగ్రెస్‌ నాయకుల తీరుపై కార్తకర్తల ఆవేదన. …………………… `పార్టీ పరంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే మాట్లాడాలి. `ప్రభుత్వ పథకాలపై సిఎం. రేవంత్‌ రెడ్డే వివరించాలి. `ప్రతిపక్షాలను సిఎం రేవంత్‌ మాత్రమే ఎదుర్కోవాలి. ………………………… `మంత్రి పొంగులేటి లాగా మిగతా మంత్రులు మాట్లాడలేరా. `ప్రతిపక్షాల మీద మంత్రి పొంగులేటి విరుచుకపడే విధానం కనిపించడం లేదా. `మంత్రి పొంగులేటి లాగా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయరా. ………………….

Read More

కుమ్ములాటలు…కొట్లాటలు

`గతిశీలత లేని గ్రాండ్‌ ఓల్ట్‌ పార్టీ `పేరుకే పార్టీ ప్రక్షాళన `‘ఎంపిక’లు తప్ప ‘ఎన్నికలు’ లేవు `కొన్ని రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తి `కానీ పారదర్శకత ఏదీ? `పేరుకే రాష్ట్ర అధ్యక్షులకు స్వేచ్ఛ `కొనసాగుతున్న అధినాయకత్వ జోక్యం `ప్రభావం చూపని రాహుల్‌ నాయకత్వం హైదరాబాద్‌,నేటిధాత్రి:  కాంగ్రెస్‌ పార్టీ 2024 ఎన్నికల్లో ‘నైతిక’ విజయం సాధించానని చెప్పుకుంటున్న నేపథ్యంలో, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునివ్వడంలో అర్థముంది. పార్టీని కింది స్థాయినుంచి పునర్‌నిర్మాణం చేసుకుంటూ వస్తే…

Read More

పల్లెల్లో పై చేయి ఎవరిది?

`ఎన్నికల వాతావరణం మొదలైంది! `మూడు నెలల్లో ఎన్నికలు? `నేటిధాత్రి ప్రాథమిక సర్వేలో కాంగ్రెస్‌ పై చేయి కనిపిస్తోంది. `అధికారంలో వుండడం కాంగ్రెస్‌ కు అదనపు బలం. `పల్లెల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ కొంత బలంగానే వుంది! `ప్రజా వ్యతిరేకత పెద్దగా లేదు! `అలాగని సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ మరింత బలపడిరది లేదు. `సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదన్న భావన కూడా పెద్దగా వ్యక్తం కావడం లేదు. `సన్న బియ్యం ప్రభావం కాంగ్రెస్‌ కు అనుకూలం. `ఇందిరమ్మ…

Read More

తమిళ రాజకీయాలను కుదిపేసిన మురుగన్‌ మానాడు

`ద్రవిడ రాజకీయాలు తొలిసారి ఎదురవుతున్న ప్రతిఘటన `క్రమంగా బలపడుతున్న సనాతనధర్మ వాదం `హిందువులను కట్టేస్తున్న సెక్యులర్‌ సంకెళ్లు `ఇకముందు కొండలు, ఆలయాల చుట్టూ తమిళ రాజకీయాలు `పట్టు నిలుపుకోవడానికి డీఎంకే ఆరాటం `ఆస్తిత్వంకోసం ఏఐడీఎంకే ఆరాటం డెస్క్‌,నేటిధాత్రి:  మదురైలో జరిగిన మురుగన్‌ భక్తుల సదస్సు, తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవిడవాద సంస్కృతిని సవాలు చేసింది. గత జనవరిలో విజయవాడ సమీపంలో విశ్వహిందూ పరిషత్‌ సమావేశాన్ని ఇది తలపునకు తెచ్చింది. నాడు సుమారు ఏడులక్షలమంది హిందువులు స్వచ్ఛం దంగా…

Read More

నీళ్లలో నిప్పులు..కేసీఆర్‌ పెట్టిన మంటలు.

అబద్దాలతో అధికారంలోకి, ప్రజల సొమ్ము నీళ్లలో పోసి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే.. `నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసీఆర్‌ `తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసీఆర్‌ `జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసీఆర్‌ `తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్తూ…

Read More

ఉత్తరాదిలో విస్తరణకు కాంగ్రెస్‌కు అడ్డంకులు

`వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భిన్నం `కేంద్ర నాయకత్వం బలహీనం `రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించలేకపోవడం `రాజకీయాలు కెరీర్‌గా మారడం `నిబద్దత కలిగిన నాయకులు కరవు `క్యాన్సర్‌లా మారిన గ్రూపు తగాదాలు `వెంటిలేటర్‌పై కాంగ్రెస్‌కు చికిత్స ఫలించేనా? హైదరాబాద్‌,నేటిధాత్రి:  పార్టీల తలరాతలు మార్చే ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నెలకొన్న వివిధ భౌగోళిక రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ ఎదుగుదలకు అడ్డంకులుగా వున్నాయి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు పార్టీని అంపశయ్యమీదనే కొనసాగేలా చేస్తున్నాయి. ఉదాహరణకు హర్యానా,…

Read More

జూబ్లిహిల్స్‌ రోహిన్‌ రెడ్డికే!

గెలిచేది రోహిన్‌ రెడ్డే!! `జూబ్లీ హిల్స్‌ గెలవడం కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకం. `పార్టీ ఇన్చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కు జూబ్లీహిల్స్‌ ఎన్నిక ఒక సవాల్‌. `పిసిసి. అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ ఎదుర్కొంటున్న తొలి పరీక్ష. `జూబ్లీహిల్స్‌ గెలిస్తే హైదరాబాదు కు మంత్రివర్గంలో చోటుకు స్థానం. `‘‘నేటిధాత్రి’’ ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్‌ రెడ్డి కావాలంటున్న ప్రజలు. `ఇప్పటికైతే జూబ్లీ హిల్స్‌ లో జనం పల్స్‌ కాంగ్రెస్‌ వైపే.. `అందరి చూపు రోహిన్‌ రెడ్డి కోసమే! `ప్రతిపక్షాలను ఓడిస్తేనే…

Read More

జల, వర, ‘‘సర్వ ప్రదాయని’’ కాళేశ్వరం!

-అన్నింటికీ నీళ్లే ఆధారం.. -కాళేశ్వరాన్ని వదిలేస్తే కరువు ఖాయం! -మళ్ళీ తెలంగాణ ఎడారి కావడం తధ్యం. -తెలంగాణ వలసల రాష్ట్ర కావడం పెద్ద దూరంలో లేదు. -ప్రగతి అంటే ప్రజల బతుకులు బాగుపడాలి. -ఎకానమీ వృద్ధితో ప్రజల జీవితాలలో వెలుగులు నిండాలి. -ప్రజల సంపన్నులు కావాలని ప్రభుత్వాలు కోరుకోవాలి. -ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఖజానా లెక్కలు చూసుకోకూడదు. -ప్రజలు సంపన్నులుగా మారే ప్రణాళికలు అమలు చేయాలి. -కాళేశ్వరం అలాంటి గొప్ప దిక్సూచికి నిదర్శనం. -తెలంగాణ…

Read More

‘‘నో డైరెక్ట్‌’’..’’ఓన్లీ డైవర్ట్‌’’.

-ప్రజల జీవితాలతో రాజకీయాలు ఆటలాడుకుంటున్నాయి. -కేంద్రంలో జరుగుతున్నదే రాష్ట్రంలో జరుగుతున్నది. -అన్ని రాష్ట్రాల రాజకీయాలలో ఇదే కీలకమౌతోంది. -ప్రజా సమస్యలు చర్చించడం లేదు. -ప్రతి పదిరోజులకొక సమస్య తెరమీదకు తేవడం పొద్దుబుచ్చుకోవడం. -మీడియా పెరిగితే ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలి. -సోషల్‌ మీడియా కూడా తోడైనందుకు జనం అవస్థలు కనిపించాలి. -మీడియా, సోషల్‌ మీడియా అంతా అభూత కల్పనలైపోయాయి. -రాజకీయ పార్టీల కొమ్ముకాసే వేధికలైపోయాయి. -ప్రతి విషయంలోనూ పిల్లిమొగ్గలే! -ప్రతి అంశంలోనూ కప్పగంతులే. -గెలిచిన పార్టీలు అంతా…

Read More
rice miller jagan scams

అక్రమ రైస్‌ మిల్లర్ల మోసాలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ప్రజా సంఘాల నిర్ణయం!

`జర్నలిస్టులను బెదిరిస్తే ఊరుకోం : జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘‘అన్నంచిన్ని వెంకటేశ్వరరావు. `ఈ విషయంపై తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ప్రకటించిన దళిత హక్కుల పోరాట సమితి. వరంగల్‌ జిల్లా అధ్యక్షులు సంఘి ఎలేందర్‌. `త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్న సిపిఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి. `రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రకటించారు. `రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో ప్రజా ప్రయోజన వాజ్యాలు వేయాలని సమాలోచనలు! `త్వరలో కోర్టులను ఆశ్రయించనున్న ప్రజా…

Read More

కార్మికులారా ఏకం కండి! సినీ గద్దల మాయలో పడకండి!!

  `‘‘రోహౌస్‌’’లు ముందు టెంట్లు వేయండి! `రెచ్చగొట్టి పబ్బం గడిపేవారితో అప్రమత్తంగా వుండండి. ??’’రోహౌస్‌’’ లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మరొక ‘‘రోహౌస్‌’’ ఓనరే చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కి పీర్యాదు చేసిన ఇప్పటివరకు చర్యలు లేవు.?? ??కార్మికులు ధర్నాలు చేయాల్సింది ఫిల్మ్‌ చాంబర్‌ ముందు కాదు.?? `14 ఎకరాలు దోచుకున్న గద్దల రో హౌస్‌ ముందు నిరసనలు చేపట్టండి. `‘‘రోహౌస్‌’’ లు అక్రమమని నినదించండి. `‘‘రోహౌస్‌’’ లు కూల్చేదాకా నిరవదిక…

Read More

700 కోట్ల భూమిలో 225 మంది అక్రమంగా రాజ్యమేలుతున్నారు.

  `‘‘సీఎం రేవంత్‌’’ ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఎప్పుడు. `’’మ్యానిఫెస్టో’’లో పెట్టిన అంశానికి తూట్లు పొడుస్తారా.   `సినీ కార్మికులకు ఇళ్ల కళ నెరవేర్చరా. `‘‘నేటిధాత్రి’’ చిత్రపురి పై కార్మికుల పక్షాన అక్షర పోరాటం చేసినప్పుడల్లా చర్యలు తీసుకొని ఆ తరువాత మరచి పోవడం ఉన్నతాధికారులకు సాధారణంగా మారిపోయింది. `‘‘రోహౌస్‌’’ లే అక్రమం..పైన అంతస్తుల ‘‘చట్ట విరుద్ధం’’! `72 ‘‘రో హౌస్‌’’ లపై చట్ట విరుద్ధంగా అంతస్తులు వేస్తున్నారు. `ఎవరికివారు ఇష్టానుసారంగా నిర్మాణం. `కళ్ళు మూసుకున్న యంత్రాంగం….

Read More

తప్పించుకోవడానికి జగన్‌ తప్పుల మీద తప్పులు!

`కమిషనర్‌ చౌహన్‌ ను అందరూ కలిసి మభ్యపెడుతున్నారా! `మిల్లర్‌ అసోసియేషన్‌ అంతర్లీనంగా జగన్‌ ను ఎందుకు కాపాడుతున్నట్లు! `జగన్‌ వెనుక ఉండి మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర నాయకుడు నడిపిస్తున్నాడా? `కమీషనర్‌ కు హన్మకొండ జేసి రాసిన లేఖతో బట్టబయలు. `రైతులను ఒప్పించిన తర్వాతే బస్తాలలో కోత అని జగన్‌ వాదనలు. `హన్మకొండ జిల్లాకు వడ్లను పంపించింది ఖమ్మం జేసి. `వడ్లను అప్పగిస్తూ హన్మకొండ లోని ఇతర మిల్లులకు ఆర్వోలు. `హన్మకొండ అధికారుల అత్యుత్సాహంతో జగన్‌ మిల్లులకు చేరిన…

Read More

కాళేశ్వరంపై కూనంనేని విషం!

`కూనంనేని వ్యాఖ్యలు కమ్యూనిస్టు పార్టీకే అవమానం! `తెలంగాణ సాయిధ పోరాటం కూనంనేని మర్చిపోయినట్లున్నాడు! `కమ్యూనిజం సిద్దాంతాలకు తిలోదకాలిచ్చినట్లున్నాడు `తెలంగాణలో విద్యుత్‌ ఉద్యమాలు చేసిన సిపిఐ వారసుడుగా మాట్లాడడం లేదు  `రాజకీయంగా కేసిఆర్‌ ను కూనంనేని ఏం మాట్లాడినా అభ్యంతరం లేదు `ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం కూల్చాలనడం అవివేకం! `కూనంనేని ఆంద్రా పక్షపాతి అని మరోసారి తేలింది `ప్రాజెక్టుపై అవగాహన లేమి వ్యాఖ్యలు! `తెలంగాణలో ఎర్రపార్టీలో కూనంనేని కుత్సిత స్వభావం `పొత్తులో గెలిచినా నిజం మాట్లాడడం కమ్యూనిస్టుల…

Read More

ఎన్టీఆర్‌ ఫస్ట్‌.. రేవంత్‌ నెక్స్ట్‌

`ఎప్పటికైనా నేను సీఎం అని చెప్పిన వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి. `నేను సీఎం కావడమే నా లక్ష్యం అని చెప్పిన ఒకే ఒక్కడు రేవంత్‌ రెడ్డి. `అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు మరొకరు లేరు. `సీఎం కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసిన ఏకైక నాయకుడు. `గతంలో నేను సీఎం కావాలి అని చెప్పిన ఎన్టీఆర్‌. `తర్వాత ధైర్యంగా చెప్పింది రేవంత్‌ రెడ్డి. `సీఎం కావాలన్న లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చిన రేవంత్‌. `అప్పటి కాంగ్రెస్‌ నాయకులు…

Read More

వందల విజిలెన్స్‌ రిపోర్ట్‌లు..గుట్టలు గుట్టలుగా బుట్ట ధాఖలు!

గత పదేళ్లలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చని దర్యాప్తులు! -ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తులు! -తూతూ మంత్రంగా తనిఖీలు! -కొంత కాలం హడావుడీ కార్యక్రమాలు! -ఏదో జరుగుతోందన్నట్లు ప్రకటనలు. -లెక్కలు తేల్చినట్లు రిపోర్టులు! -బుట్ట దాఖలు చేసి అక్రమార్కులకు అండదండలు. -విచిత్రమేమిటంటే ఆరోపణలు ఎదుర్కొన్న వాళే విజిలెన్స్‌ అధికారులు! -రిజిస్ట్రేషన్‌ శాఖలో అక్రమాలు చేసేది, చేయించేది వాళ్లే? -విజిలెన్స్‌ అధికారులుగా వచ్చి లెక్కలు చూసేది వాళ్లే! -ఆ ఫైల్‌ను తమ టేబుల్‌ మీద పెట్టుకునేది వాళ్లే! -దొంగ చేతికి…

Read More

పూర్తిగా మారిపోతున్న జమ్ముాకశ్మీర్‌

గణనీయంగా తగ్గిన ఉగ్రవాదం  ప్రజల ప్రాధాన్యత ఉపాధిపైనే మతఛాందసవాదం స్థానంలో సెక్యులరిజం గణనీయంగా తగ్గిన ఉగ్రసంఘటనల వల్ల మరణాలు డెస్క్‌,నేటిధాత్రి:  గత ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఒక మాజీ సైనికుడు ఒకరు పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని కలిగించే ఇటువంటి వ్యూహాత్మక దాడులను పాకిస్తాన్‌ ఏవిధంగా నిర్వహిస్తున్నది వివరించారు. ఇదే సమయంలో అంతర్జాతీయ స మాజం ఇటువంటి దాడులను ఖండిస్తున్నప్పటికీ ఒక వ్యూహం ప్రకారం అమలు చేస్తున్న ఈ దాడులను…

Read More
error: Content is protected !!