వరంగల్‌ రాజకీయాలకు కొండంత అండ కొండా!

`తెలంగాణ గడ్డ మీద మహిళా కెరటం కొండా సురేఖ! `మహిళా చైతన్య నినాదం కొండా `ప్రశ్నించే సమాజానికి గొంతుక కొండా `అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన మేరు పర్వతం కొండా `తెలంగాణ రాజకీయాలను కొన్నేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్న రాజకీయం కొండా `బీసీ బిడ్డ మీద ఓసిల కక్ష! `ఒకప్పుడు వరంగల్‌ అంటే కొండా! `కొండా అంటేనే తెలంగాణ ఫైర్‌ బ్రాండ్‌ `ఆదిపత్య రాజకీయాలు కొండాకు కొత్త కాదు `కొండాకు తెలియని రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు కాదు…

Read More

బీసీ విధానం ఎవరిది.. నినాదం ఎవరిది?

`జనం ఏ పార్టీని నమ్మొచ్చు! ఏ పార్టీని నమ్మకపోవచ్చు!! `బీసీ నినాదంతో బలపడేదెవరు! బాగుపడేదెవరు! `ఇప్పుటి దాక వున్న బీసీ కమీషన్లు ఏం సాధించాయి! `బీసీ కార్పోరేషన్లు ఎంత మందిని ఉద్దరించాయి? `బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పార్టీలకు లాభమా! `ప్రజలకు మేలు జరుగునా? `బీసీలు కుర్చీలో కూర్చుంటే ఆ కులాలకు మేలు చేస్తారా? `బీసీ రాజకీయ రిజర్వేషన్లు ఏ పార్టీకి లాభిస్తాయి? `స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి మేలు! `42శాతం అమలు చేసిన కాంగ్రెస్‌కు వరమౌతుందా? `ప్రతిపక్షాలు…

Read More

మళ్లీ బీజేపీ `ఏఐడీఎంకేల మధ్య పొత్తు?

తమిళనాడులో మారుతున్న రాజకీయాలు  అమిత్‌ షాను కలిసిన ఏఐడీఎంకే నేత పళనిస్వామి  సినీనటుడు విజయ్‌ కొత్త పార్టీతో ద్రవిడ పార్టీలకు సరికొత్త సవాలు  జయలలిత భజన ఏఐడీఎంకేకు ఎంతోకాలం లాభించకపోవచ్చు  ఛరిష్మా నాయకుడు లేక కునారిల్లుతున్న పార్టీ  స్టాలిన్‌ తర్వాత డీఎంకే పరిస్థితీ ఇంతే  క్రమంగా ప్రజల్లో పట్టు సాధిస్తున్న సనాతనధర్మ వాదం  బీజేపీతో మైత్రి తప్ప ఏఐడీఎంకేకు మరో మార్గంలేదు  ఎన్నికలకు ఏడాదిముందునుంచే పదునెక్కుతున్న వ్యూహాలు హైదరాబాద్‌,నేటిధాత్రి:  రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం….

Read More
Students

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి.!

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి ప్రైమరీ విద్యార్థుల ప్రభంజనం నర్సంపేట,నేటిధాత్రి:   2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు…

Read More

తమిళనాడు లిక్కర్‌ స్కామ్‌లో కొత్త ట్విస్ట్‌

ఈడీ దాడులపై విచారణనుంచి తప్పుకున్న ఇద్దరు న్యాయమూర్తులు వెయ్యికోట్ల స్కాం జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ రూ.40వేల కోట్ల స్కామ్‌ అంటూ ఆరోపిస్తున్న ఏఐడీఎంకె నేత పళనిస్వామి పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటున్న ఈడీ  ఇది కక్షసాధింపుచర్య: డీఎంకె డిఫెన్స్‌లో డీఎంకే రాష్ట్రప్రభుత్వ సంస్థలపై విచారణకు ఈడీకి అధికారం లేదంటున్న డీఎంకె భాషావివాదం రేపిన స్టాలిన్‌కు, లిక్కర్‌ స్కామ్‌ తలనొప్పి హాట్‌హాట్‌గా తమిళ రాజకీయాలు హైదరాబాద్‌,నేటిధాత్రి:  రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న టీఏఎస్‌ఎంఏసీ శాఖలు, ఉద్యోగులపై ఈడీ అధికార్ల దాడులను ఆపాలని…

Read More

రేవంత్‌కు ఎదురులేదు..పొంగులేటికి తిరుగులేదు!

`అధిష్టానం వద్ద ఈ ఇద్దరికే ప్రాధాన్యం `బిఆర్‌ఎస్‌ ను ఎదరించి నిలిచింది రేవంత్‌ రెడ్డి `తొడగొట్టి సవాలు చేసి గెలిపించింది పొంగులేటి `ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం మార్చింది ఈ ఇద్దరే! `ఆది నుంచి కేసిఆర్‌ మీద అలుపెరగని పోరాటం చేసింది రేవంత్‌ రెడ్డి `నమ్మక ద్రోహానికి తగిన బుద్ధి చెప్పింది శ్రీనివాస్‌ రెడ్డి `ఈ ఇద్దరు ఉత్తర, దక్షిణ దృవాలుగా పార్టీని నిలబెట్టారు `పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెచ్చారు `అందుకే పార్టీ…

Read More
Chityala Market

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు…………. చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి…………వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ ………. మొగుళ్లపల్లి నేటి ధాత్రి మండలంలోని బంగ్లపల్లి గ్రామంలో, వ్యవసాయమార్కెట్ కమిటీ చిట్యాల ఆధ్వర్యంలో. పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో. ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని రైతుసోదరులు తమ పాడి పశువులు ఎలాంటి రోగాల బారిన పడకుండా…

Read More
Minorities

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం. • మైనార్టీలకు మోసం కాంగ్రెస్ ప్రభుత్వం.. • టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్… జహీరాబాద్. నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ మాట్లాడుతూ… మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మైనారిటీకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరం మీకు మైనారిటీల…

Read More
liquor belt shops

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ భూపాలపల్లి నేటిధాత్రి   జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి…

Read More

దక్షిణాదిపై డీలిమిటేషన్‌ కత్తి!

ఈ ప్రక్రియను మరో 25ఏళ్లు వాయిదా వేయాలంటున్న జేఏసీ ఉత్తరాది రాష్ట్రాల నిర్లక్ష్యం, దక్షిణాదికి ఇబ్బందికరం డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు దన్నుగా నిలవని ఉత్తరాది పార్టీలు ప్రాంతీయ ప్రయోజనాలే ఇందుకు కారణం బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకట్టలేవన్న సత్యం మరోసారి బట్టబయలు గుంపులో గోవిందయ్య స్థాయికి దిగజారిన కాంగ్రెస్‌ దక్షిణాదికి తానే నాయకుడుగా ఎదగాలని స్టాలిన్‌ తహతహ హైదరాబాద్‌,నేటిధాత్రి:  లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మార్చి 22న చెన్నైలో జరిగిన సమావేశంలో ఏడు రా ష్ట్రాలనుంచి ప్రజాప్రతినిధులు హాజరుకావడమే…

Read More
Ramaiah Junction

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు.

“రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు” – ఎస్సై సంగమేశ్వర్ జహీరాబాద్. నేటి ధాత్రి:   వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ నుండి రాయికోడ్ కు వయా ఝరాసంగం వెళ్లే ప్రధాన రోడ్డు పై మల్లన్న గట్టు కు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద సోమవారం సాయంకాల సమయంలో పోలీస్ సిబ్బంది…

Read More
Panchayat

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం.

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం… ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు రెండున్నరేండ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులూ వస్తలేవు మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చుపెడుతున్న కార్యదర్శులు ఒక్కో సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు జహీరాబాద్. నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపో వడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపో యాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి, ఇటు రెండున్న రేండ్లుగా…

Read More
BRS

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గంగాధర నేటిధాత్రి :   KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న…

Read More
jobs

రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…

రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…? మార్కెట్ గేట్ తాళాలు తెరవాలి…? ఉపాధి కోల్పోతున్న మార్కెట్ హమాలి కూలీలు దడువాయిలు ఈ నామ్ చేయకుండా… రైతుల సొమ్ము కాజేస్తున్న వ్యాపారులు మార్కెట్లో చారాన కొలుగోళ్ళు…! రోడ్ల వెంట బారాన కొనుగోళ్లు..! చోద్యం చూస్తున్న మార్కెట్ అధికారులు కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి   కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలో భారత దేశంలోనే ఎక్సలెన్స్ అవార్డు పొంది గుర్తింపు తెచ్చుకొని పేరుగాంచింది, అంటే అప్పుడున్న మార్కెట్ అధికారుల చిత్తశుద్ధి…

Read More

ఈ డైలమా ఇంకెంత కాలం! కరిగిపోతున్న పుణ్యకాలం!!

`ఈటెల తప్ప ఇంకెవరూ కనిపించడం లేదా? `అరవింద్‌ లాంటి నాయకులు అధ్యక్షుడుగా పనికి రారా? `బండి సంజయ్‌ ను మరో సారి అధ్యక్షుడిని చేయలేరా? `రఘునందన్‌ రావుకు అవకాశం ఇచ్చి చూడలేరా? `బిజేపి పగ్గాలపై పారని పాచికలు! `రాష్ట్ర బిజేపిలో లుకలుకలు `అధిష్టానానికి తప్పని తలనొప్పులు `బిజేపిలో కొనసాగుతున్న తెర వెనుక దోబూచులాట! `అదిగో, ఇదిగో అధ్యక్షుడొచ్చే అనేవి ఊహలేనా `ఈటెల అధ్యక్షుడు అనేది సొంత ప్రచారమేనా? `ఏ వార్త నిజమో! ఏ వార్త అబద్ధమో గందరగోళం…

Read More

కమిట్‌ మెంట్‌ ‘కామ’నా?

-ఆడవాళ్లు ఎప్పటికీ ఆట బొమ్మలేనా? -సినీ రంగానికే పరిమితమా? -వ్యవస్థలో పెరిగిపోయిన జాడ్యమా? -అవినీతిలో ఇదొక భాగమా?   -అన్ని రంగాలలో మహిళలు అనుభవిస్తున్నదేనా? -ఏ వ్యవస్థలో చూసిన కనిపించకుండా వుందా? -రాజకీయాలలోకి కూడా వుందా? -వైద్య వృత్తిలో కూడా నీచం లేకుండా పోయిందా? -పోలీసు వ్యవస్థలో ఏమైనా తక్కువుందా? -విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిందా? -ప్రైవేటు కంపనీలైనా, ప్రభుత్వం ఉద్యోగులకు తప్పడం లేదా? -మహిళ అంటే సమాజంలో ఇంత చిన్న చూపా? -విద్యావంతమైన సమాజంలో…

Read More

జాదవ్‌ యూనివర్సిటీలో ఆధిపత్య రాజకీయాల కుంపట్లు

ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆధిపత్యం నిలుపుకునేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల పోరు ఎన్నికలు జరపాలంటూ విద్యాశాఖ మంత్రిపై దాడి ర్యాంగింగ్‌, రాజకీయం, హింసలతో కునారిల్లుతున్న యూనివర్సిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల్లో కోత విద్యార్థుల విపరీత పోకడలే కారణం నిధులు తగ్గడంలో కుంటుపడుతున్న యూనివర్సిటీ పాలన హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఒకప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, విద్యాసంస్థలుగా పేరుపడ్డ చాలా సంస్థలు నే డు విద్యార్థి రాజకీయాల పేరుతో వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల మధ్య…

Read More

సమర్థతకు మారుపేరు నిర్మలా సీతారామన్‌

తమిళనాడు పుట్టిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మెట్టినిల్లు 2008లో బీజేపీలో చేరిక అంచెలంచెలుగా కొనసాగిన ప్రగతి ప్రస్థానం రెండో మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు ఈమె రక్షణమంత్రిగా ఉన్నకాలంలోనే బాలాకోట్‌ దాడులు ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం ఈమె హయాంలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరణ హైదరాబాద్‌,నేటిధాత్రి:  నిర్మలా సీతారామన్‌ మనదేశానికి చెందిన ఆర్థికవేత్త, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్‌వ్యవహారాలశాఖ మంత్రిగా 2019నుంచి పనిచేస్తున్నారు. 1959…

Read More

ఉగాది కే ఇందిరమ్మ ఇండ్లు

`ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రి ‘‘పొంగులేటి’’ పట్టుదలతో ఉన్నారు `ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు తయారు చేస్తున్నారు `మంత్రి ‘‘శ్రీనివాస్‌ రెడ్డి’’ గట్టిగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కృషి చేస్తున్నారు `అనుకున్న మేరుకు నాలుగేళ్లలో 20 లక్షలు ఇస్తే కాంగ్రెస్‌కు ఎదురుండదు `మరో పదేళ్లు కాంగ్రెస్‌ పాలనను జనం వదులుకోరు `పదేళ్ల కల తీరితే బిఆర్‌ఎస్‌ గురించే ప్రజలు ఆలోచించరు `గత ప్రభుత్వం పదేళ్లలలో డబుల్‌ బెడ్‌ రూంలు ఇచ్చింది లేదు…

Read More
error: Content is protected !!