యువ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం*

  శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా హన్మకొండ జిల్లాల కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఉన్నటువంటి యువ యూత్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ మహా అన్నదాన కార్యక్రమానికి సుమారుగా 500 మంది హాజరుకాగా, తొమ్మిది రకాల వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వి.శివాజీ , ఉపసర్పంచ్ చిరంజీవి, బూర్గుల సాయి కిషోర్, గునిశెట్టి చంద్రకాంత్, బెజ్జంకి శ్రీనాథ్, బండ్ల ప్రశాంత్, అల్లాటి క్రాంతి, అఖిలేష్,…

Read More

కులమత రాజకీయాలతో పబ్బం గడుపుతున్న బిజెపి ప్రభుత్వం

సంక్షేమ పథకాలలో తెలంగాణదే అగ్ర తాంబూలం కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ పథకంతో పేదల కుటుంబాల్లో ఆనందం దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒంట‌రి మ‌హిళ‌లు, దీర్ఘ‌కాలిక రోగుల‌కు కూడా పెన్ష‌న్లు విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఊరురా తిరిగి పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి: పేద‌లకు గౌర‌వ ప్ర‌దమైన జీవితాన్ని అందించేందుకే ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని, సిఎం కెసిఆర్ చొర‌వ‌తో 57 ఏండ్ల‌కు వ‌యో ప‌రిమితి త‌గ్గించ‌డంతో…

Read More

మళ్ళీ ‘పొత్తు’పొడుపు!

`చిగురిస్తున్న పాత స్నేహాలు `తెదేపా, బిజేపిల ఎన్డీయే మానియా! `వరుసగా ఇరు పార్టీల నేతల రహస్య భేటీలు… `మొదట మోడీతో డిల్లీలో చంద్రబాబు  `మునుగోడు సభ నాడే తెలంగాణలో అమిత్‌ షా కొత్త రాజకీయం `అటు రామోజీ రావు, ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ తో సమావేశం. `తాజాగా లోకేష్‌ తో అమిత్‌ షా భేటీ `చంద్రబాబుకు భద్రత మరింత పెంపు `తెలంగాణపై ముందు ఫోకస్‌… `ముందే చెప్పిన నేటిధాత్రి… `ఎన్టీఆర్‌ మానియాతో తెలంగాణలో బిజేపి… `ఆంద్రప్రదేశ్‌ లో…

Read More

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత –ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ సహకారంతో –సర్పంచ్ బాషబోయిన ఐలేయ్య ఖానాపురం నేటిధాత్రి:ఖానాపురం మండలంలోని రాగం పేట గ్రామానికి చెందిన యాసాల కొమురయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందగా అతని కుటుంబానికి ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ఒక క్వింటా బియ్యం పంపించగా సోమవారం రోజు అనగా గురువారం సర్పంచ్ బాషబోయిన ఐలయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏపూరి వెంకన్న,దుగ్యాల…

Read More

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామ స్వామి నాయక్ నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం నేటిధాత్రి:ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్ వారి కార్యాలయం వద్ద ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జనగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి…

Read More

దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు

  *నేటిధాత్రి హైదరాబాద్* 12-1-2022 గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ వ్యవసాయ…

Read More