Free cricket summer camp

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం. జహీరాబాద్ నేటి ధాత్రి:     ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 6 నుంచి నెల రోజులపాటు ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్ లలో అండర్- 14, 16, 19, 23 వయసు వారు పాల్గొనవచ్చని చెప్పారు. శిక్షణలో పాల్గొనేవారు https://hycricket….

Read More
Kabaddi

మినిస్టేడియంలో కొనసాగుతున్నకబడ్డీ రెజ్లింగ్ క్రీడలశిక్షణ.

మిని స్టేడియంలో కొనసాగుతున్న కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ నర్సంపేట,నేటిధాత్రి:   వరంగల్ జిల్లా యువజన,క్రీడల అధికారిని టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియంలో కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేశ్ శిక్షణలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు బాల బాలికలకు కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ శిక్షణలో పాల్గొనే…

Read More
KKR vs CSK worst ipl record

ఐపీఎల్ చరిత్రలో “చెత్త రికార్డు KKR vs CSK

ఐపీఎల్ చరిత్రలో ఒక చెత్త రికార్డు నమోదైంది. “నేటిధాత్రి”..”స్పోర్ట్స్”..AP&TG టోర్నీ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ CSK జట్టు ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లను స్పిన్ బౌలింగ్‌లో కోల్పోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో  KKR జరిగిన మ్యాచ్‌లో ఈ అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. చెన్నై బ్యాటింగ్ లైనప్ కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి పూర్తిగా కుప్పకూలింది. వరుసగా వికెట్లు కోల్పోతూ, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తమ బలహీనతను స్పష్టంగా బయటపెట్టింది. ఐపీఎల్ IPL చరిత్రలో ఏ జట్టు…

Read More
Kabaddi tournament.

కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన.!

కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన చిలువేరు సమ్మయ్య గౌడ్.  యువత పట్ల సమ్మి గౌడ్ సహాయ సహకారాలు ఆదర్శనీయం – డివైఎఫ్ఐ యువజన సంఘం కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో సోమవారం డి వై ఎఫ్ ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి   కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ టోర్నమెంట్…

Read More
Karate beltt.

ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.

ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక జైపూర్,నేటి ధాత్రి:   జైపూర్ ఎస్టిపిపి టౌన్‌షిప్‌లో కరాటే శిక్షణా కేంద్రం 2021లో దారవత్ పంతుల విజన్‌తో, డైరెక్టర్ మరియు జీఎం (ఎస్టిపిపి)ఆమోదంతో స్థాపించబడింది.ఈ శిక్షణా కేంద్రం ద్వారా ఎస్ సి సి ఎల్, పవర్ మెక్ మరియు సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగుల పిల్లలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢతతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని…

Read More
IPL cricket season

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు.

బెట్టింగులకు ఆకర్షితులై యువత మోసపోవద్దు   ****మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ *****మొగుళ్ళపల్లి నేటి ధాత్రి   బెట్టింగ్స్ కు ఆకర్షతులై డబ్బులు నష్టపోయి జీవితాలను సర్వం నాశనం చేసుకోవద్దని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ ప్రారంబమైన నేపథ్యంలో. మండలంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ. తల్లిదండ్రులు, తమ కష్టార్జితాన్ని కన్న బిడ్డలు, బెట్టింగుల రూపంలో. డబ్బులను దోపిడీ దొంగలపాలు చేసి చివరకు తమ ప్రాణాలను తీసుకుంటున్నారని. పిల్లల్లో ఏదైనా…

Read More
ipl fan park 2025

23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశంలోని 23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో tata ipl fan park లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మరియు మార్చి 22 నుండి ఛాంపియన్‌షిప్ అంతటా ఇవి పనిచేస్తాయి. ప్రత్యక్ష మ్యాచ్ స్క్రీనింగ్‌లు, సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలం మరియు వర్చువల్ బ్యాటింగ్ జోన్, నెట్స్ ద్వారా బౌలింగ్, ఫేస్-పెయింటింగ్ జోన్‌లు, రెప్లికా డగ్-అవుట్‌లు, చీర్-ఓ-మీటర్ మరియు 360 డిగ్రీల ఫోటో బూత్‌లతో సహా ఉత్తేజకరమైన…

Read More
Karate Master

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు.!

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి. జహీరాబాద్.నేటి ధాత్రి: ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు…

Read More
Sports

మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు.!

మై భారత్ నెహ్రు యువక కేంద్ర మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు,,,,, కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసులు ఉపాధి ఆఫర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,,,,, రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ నిర్వహణ,,,, వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ సెటిల్ క్రీడల్లో పోటీలు,,,, యువతలకు, యువకులకు 13 నుండి 29 సంవత్సరా లు,,,,, కాలేజీ గ్రౌండ్లో 19 మార్చి నుండి 20 వరకు,,, రామాయంపేట మార్చి18 నేటి ధాత్రి (మెదక్) మైభారత్ యువభారత్ యువ…

Read More
68th Under 14 State Football Selection Competitions..

68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు..

68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జల్లెల చిన్నారెడ్డి వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో 68వ అండర్ 14 రాష్ట్ర స్థాయి బాల బాలికల ఫుట్ బాల్ సెలక్షన్ పోటీల ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా డాక్టర్ చిన్నా రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వారు గేమ్ ఫుట్…

Read More
sports

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాల ల్లో, కళాశాల ల్లో విద్యార్థులు శారీరికంగా దృఢంగా, మానషికంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అని వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధారెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఔట్ డోర్ గేమ్ లు అనై కబడి, కోకో ,క్రికెట్ వీటితో పాటు…

Read More
Karate

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు.

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు జహీరాబాద్. నేటి ధాత్రి:   ఝరాసంగం మండల కేంద్రమైన ప్రభుత్వ మాడల్ స్కూల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరాటే క్లాసులు నిర్వహిస్తున్న సిద్దు,మాస్టర్ బ్లాక్ బెల్ట్ తార్దన్. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.కరాటే క్లాసులు ప్రభుత్వ వేతనంతోనే మూడు నెలల పాటు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు కొనియాడారు. విద్యార్థులకు విద్య, క్రీడలతో పాటు కరాటే తప్పనిసరి అన్నారు. కరాటే తో ప్రయోజనాలు తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరుల…

Read More

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ,రెజ్లింగ్ పోటీలు పరిశీలించిన సీఎం ఓఎస్డీ 

రెజ్లింగ్ లో హనుమకొండకు ఏడు పతకాలు “నేటిధాత్రి”, హనుమకొండ రాష్ట్రస్థాయి సీఎంకప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిసాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత మూడు రోజులుగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2వేల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. గురువారం ఈ పోటీలను ముఖ్యమంత్రి ఓఎస్డీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హనుమకొండలు జరుగుతున్న…

Read More
nitish kumar reddy

తగ్గేదే లే అంటున్న క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

పుష్ప-2 క్రేజ్ మరియు అక్రమార్జన క్రికెట్ పిచ్‌లో కూడా దాని స్థానాన్ని పొందింది, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాపై నాల్గవ టెస్ట్ మూడో రోజున సినిమా యొక్క ఐకానిక్ పోజ్‌తో అజేయంగా 50 పరుగులను జరుపుకున్నాడు. మెల్‌బోర్న్‌లోని మైదానంలో ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ పోజు కొట్టిన క్లిప్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసింది. వాస్తవానికి, BCCI కూడా రెడ్డికి ప్రశంసల పోస్ట్‌ను పోస్ట్ చేసింది, “ఫ్లవర్ నహీ, ఫైర్ హై. రెడ్‌డి యొక్క 119 బంతుల్లో…

Read More

ఎన్నో ఏళ్ల కల సాకారం

2036 ఒలింపిక్స్ ఇండియాలోనే VOICE భారత్‌ను స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఓ కీలకమైన అడుగు పడింది. విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరగబోయే విశ్వక్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అక్టోబర్ 1వ…

Read More

టీ20ల్లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా రోహిత్ శర్మ నిలిచాడు

వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా భారత్ మరియు ముంబై ఇండియన్స్ (MI) స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిలిచాడు. వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ ఈ మైలురాయిని సాధించాడు.

Read More

జోనల్ స్థాయి చదరంగం పోటీలను విజయవంతం చేయండి

మందమర్రి, నేటిధాత్రి:- స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో డిసెంబర్ 13న జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-19 బాలబాలికల జోనల్ స్థాయి చదరంగం పోటీలను విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చదరంగం అభివృద్ధి చైర్మన్ ఈగ కనకయ్య, ఆదిలాబాద్ ఎస్జిఎఫ్ కార్యదర్శి బాబురావు లు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలోని బురదగూడెం లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాలలో స్విస్ లీగ్ పద్దతిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని…

Read More

బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ!

  ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అన్ని జట్లు కూడా మూడేసి మ్యాచులు ఆడేశాయి. మొదటి 3 మ్యాచులు ఆడే సమయానికి మూడింట్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు టాప్‌లో ఉంటే, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. మొదటి మూడు మ్యాచుల్లో అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శన టాప్ 10 ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మొదటి 3…

Read More

పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. రఫ్ఫాడించిన రోహిత్ శర్మ

వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగింది. హైవోల్టేజ్ మ్యాచ్‍లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. వరల్డ్ కప్‍ 2023లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది రోహిత్ సేన. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‍పై అలవోక విజయం సాధించింది. స్వల్ప లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో…

Read More

విశ్వక్రీడల్లో క్రికెట్.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

క్రికెట్‌ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028లో లాస్‌ ఏంజిలెస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐవోసీ ట్వీట్‌ చేసింది. వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా చోటు కల్పించారు. చివరగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో…

Read More
error: Content is protected !!