ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా

వావిలాల ని మండలం చేసి చూపిస్తా ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : నేను రాజకీయాల్లోకి వచ్చిందే మీ మొహంలో చిరునవ్వు చూడడం కోసమని, ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం…

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసల జోరు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నుండి మరియు యాదవ్ సంఘం నుండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలను వీడి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.మైలారం గ్రామం నుంచి దాదాపు 50 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు రెడ్డి సామాజిక వర్గం నుండి: అమిరెడ్డి మల్లారెడ్డి,చల్లా దయాకర్ రెడ్డి, చల్లా రాజీరెడ్డి దూదిపాల కొమరారెడ్డి,దూదిపాల…

Read More

గుడుంబా,గంజాయి, అక్రమ మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తప్పవు

ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె. జగన్నాథ రావు టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వండి పరకాల నేటిధాత్రి(టౌన్) సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2023 సందర్భంగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సెజ్ ఉన్నతాధికార్ల ఆదేశాల నుసారం పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని(6)మండలాలు అయిన పరకాల,నడికూడ దామెర మరియు గీసుగొండ ఆత్మకూర్ శాయంపేట మండలంలో నాటుసారాయి, గంజాయి,అశ్రమ మధ్యం నిల్వలపై కఠినచర్యలు తీసుకుంటున్నట్లు ప్రొహిభిషన్ ఇన్స్పిక్టర్ కె.జగన్నాధరావు తెలిపారు.ఎవరుకూడా అక్రమంగా మధ్యం అమ్మణాలు గానీ,నిల్వలుగానీ మరియు గుడుంబా అమ్మకాలు,మత్తు…

Read More

బీఆర్ఎస్ నాయకులు వాడవాడలో విస్తృత ప్రచారం

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనం శాయంపేట నేటిధాత్రి ; శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కష్టాలు, ఆడబిడ్డలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు, ఎరువుల కోసం రైతన్నలు…

Read More

సమ్మైక్య వాదులు ఎన్ని కుట్రలు చేసినా టిఆర్ఎస్ పార్టీ గెలుపుని ఆపలేరు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూఈ ఎన్నికలు తెలంగాణ అభివృద్ధికి సమ్మెఖ వాదుల కుట్లకు జరుగుతున్న ఎన్నికలను ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉన్నారని తప్పకుండా మూడోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని కోట్లాది ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన…

Read More

కారు జోరు

నేటి దాత్రి న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండలం చిన్నాకిష్టాపూర్ గ్రామంలో బి ఆర్ యస్ పార్టీ చేసిన అభివృద్ధి మరియు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఇంటింటా ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరిగింది.. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ చైర్మన్ లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, కుకునూర్పల్లి సర్పంచ్ పోల్కంపల్లి నరేందర్, కొనయిపల్లి సర్పంచ్ ఋషి, జిల్లా నాయకులు పత్తిరి రాము, ప్రదీప్ యాదవ్, మహేష్ యాదవ్…

Read More

ధర్మారెడ్డితోనే పరకాల అభివృద్ధి సాధ్యం

పరకాల లో ప్రచారం ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు 1వ వార్డులో ప్రచారం ప్రారంభించిన కౌన్సిలర్ పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణంలోని ఒకటవ వార్డులో చల్లా ధర్మారెడ్డిని అధిక మెజారిటీ తో గెలిపించాలని ధర్మారెడ్డి గెలిస్తేనే పరకాల ఇంకా అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణకమిటీ ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభం హనుమకొండ జిల్లా పరకాల…

Read More

రెడ్యా నాయక్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ ఎదురులేదు ప్రతిపక్షాల కాలం చెల్లింది కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్. మరిపెడ నేటిదాత్రి. అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు శ్రీరామరక్షగా నిలుస్తూ మూడోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ అవుతారని, శనివారం మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో ని ఎస్సీ కాలనీలో సవార్ లచ్చమ్మ తల్లి దగ్గర కొబ్బరి కాయ కొట్టి,ప్రత్యేక పూజలు చేసి ప్రచార కరపత్రాలను తల్లి దగ్గర ఉంచి మా ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో…

Read More

7వ వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కౌన్సిలర్

పరకాల నేటిధాత్రి టౌన్ శనివారం రోజున చల్లా ధర్మారెడ్డి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో ప్రారంభమైన ఇంటింటి ఎన్నికల ప్రచారం.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ బి ఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోను మరియు బి ఆర్ ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చల్లా ధర్మ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో…

Read More

తిమ్మారెడ్డిపల్లిలో ప్రతిపక్షాలకు చోటు కరువు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిక. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ… మా గ్రామంలో అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలోనే జరిగిందని…

Read More

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారు

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు శాంతి నగర్,హనుమాన్ నగర్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ఎన్నికల ఇంచార్జి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు వార్డు అధ్యక్షుడు రడపాక రమేష్ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ. భూపాలపల్లి ప్రస్థానం శాంతి నగర్, హనుమాన్ నగర్ నుంచి మొదలైంది. నన్ను ఎవరు పిలవకున్న…

Read More

సీ.ఈ.ఐ.ఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ వేములవాడ రూరల్ నేటి ధాత్రి వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన…

Read More

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థిని వంశీక

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థిని వడ్లూరి వంశీక రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్ 14 పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామంలో జరిగిన ఎస్జిఎఫ్ అండర్ 14 విభాగంలో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక కావటం జరిగింది. ఈసందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థిని అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుని…

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చోప్పదండి నియోజకవర్గ అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు వెల్పుల హరిక్రిష్ణ, కోండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పూడురి మల్లేశం, ఎడవెల్లి ఆనందం, పాపిరెడ్డి, ఆముదాల భాస్కర్ రెడ్డి, సుద్దాల మల్లేశం, పార్టీ…

Read More

దూసుకుపోతున్న బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి ; భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని బీఅర్ఎస్ అభివృద్ధిని చూసి పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్ ,పార్టీలో చేరిన వ్యక్తులు లౌడ్యా పెద్దమనిషి సమ్మయ్య,…

Read More

అత్తా కోడలు రాజకీయం కోసం కాదు…భూముల కోసం!

https://epaper.netidhatri.com/ ` ఝాన్సీ రెడ్డి రాజకీయం వెనుక అసలు కుట్ర? ` ఆ భూముల మీద పడిరది ఝాన్సీ రెడ్డి కన్ను   `మా భూములు మాకు కావాలి. ` రైతుల వద్ద వున్న భూములు లాక్కోవడం కోసం. `బిఆర్‌ఎస్‌ అధికారంలో వుంటే ఆ భూములు వశం కావు. `రాజకీయం పేరుతో వచ్చింది. `జనాన్ని నమ్మించాలని చూస్తోంది. `ధరణిలో వున్న భూములపై ఆశలు పెరిగాయి. `వద్దని వదిలేసుకున్న భూముల విలువ ఇప్పుడు వందల కోట్లు. `రాజకీయం ద్వారానే…

Read More

సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు

ఆనవాయితీ ప్రకారం, స్వామివారి పాదాల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు పూర్తి. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్, అదే రోజు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు

Read More

అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి విస్తృత ప్రచారం

-అడుగడుగునా అపూర్వ స్వాగతం -పట్టణ ప్రజానీకంతో మమేకం   -గడపగడపకూ వెళ్లి ఓట్ల అభ్యర్ధన -కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరిన నీలిమ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి నీలిమ రెండు రోజుల నుంచి జనంలోకి వెళ్తున్నది. జనగామ గడ్డపై గులాబీ జెండాన ఎగురవేసేందుకు విస్తృతంగా ప్రచారం సాగుతున్నది..ఏదేమైనా మరోసారి సత్తాచాటేందుకు ఎన్నికల సమరాంగణంలోకి దూకింది. ఇప్పటి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హోరెత్తిస్తుండగా, వారికి మద్దతుగా తమ…

Read More

కల్తీ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

టోల్ ఫ్రీ నెంబర్, రివీట్ మొబైల్ ఆప్ అవగాహన కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ కృష్ణప్రియ జనగామ, నవంబర్ 03 నేటిధాత్రి:- కల్తీ,అక్రమ మద్యం సరఫరా, నిల్వలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఈఎస్ కృష్ణప్రియ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్, విరీట్ మొబైల్ ఆప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎస్ కృష్ణ ప్రియ ఆప్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో శాసన సభ…

Read More

గ్రూపు రాజకీయాలు పక్కన పెడదాం

వర్గ భేదాలు లేకుండారెడ్యానాయక్ ను భారీ మెజార్టీ తో గెలిపిద్దాం అధినేత చెప్పినట్టు కలసికట్టుగా పార్టీ కోసం పని చేద్దాం -మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత మరిపెడ నేటి ధాత్రి మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామంలో మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గం స్థాయి శ్రీరంగారెడ్డి ఇంట్లో తన అనుచరుల తో సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మీకు కొంత నష్టం కలిగించినాను అంటూ తన అనుచరులను బొజ్జగించారు ఏమైనా అభ్యంతరాలు…

Read More
error: Content is protected !!