మా మద్దతు మంత్రి కేటీఆర్ కి ఏకగ్రీవ తీర్మానం చేసిన మల్లాపూర్ యాదవ సంఘం సభ్యులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం సభ్యులు వచ్చే ఎన్నికల్లో మా సంపూర్ణ మద్దతు మంత్రి కేటీ రామారావుకి అని అలాగే గ్రామంలోని 25 కుటుంబాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి బి ఆర్ ఎస్ నేతలకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే కేటీఆర్ అని వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీ రామారావును భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇంకా అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని…

Read More

మంత్రి కేటీ రామారావు చేసిన అభివృద్ధి మళ్లీ గెలిపిస్తాయి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో వచ్చే ఎన్నికల్లో గ్రామంలోని మైనార్టీ ప్రజలు మంత్రి రామారావుకి మద్దతు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి సెస్ చైర్మన్ చిక్కల రామారావు విచ్చేసి మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో మంత్రి కేటీ రామారావు చేసిన అభివృద్ధి పనులే ఆయనని గెలిపిస్తాయని అలాగే వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామాల్లోని మైనార్టీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి మాకు ఉమ్మడిగా ఓట్లు వేస్తామని…

Read More

బిఆర్ఎస్ నాయకుల ఇంటింట విస్తృత ప్రచారం

కారేపల్లి నేటిధాత్రి. సింగరేణి మండలం కోమట్లగూడెం పంచాయితీ గాంధీపురంలో బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్ద బోయిన ఉమాశంకర్ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు తోడిదెలగూడెం సర్పంచ్ బాణోత్ కుమార్ చిమలపాడు సర్పంచ్ మాలోత్ కిషోర్ భూక్య రాంకిషోర్…

Read More

బీఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

https://epaper.netidhatri.com/ ప్రజల్లో బలంగా వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. మా పార్టీ ప్రజల గుండెల్లో వుంది. మళ్ళీ గెలుపు మాదే…గెలిచేది మేమే అంటున్న ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే… `మేం చేసిన అభివృద్ధి కళ్లముందు వుంది. `గ్రామాలు అద్భుతంగా తీర్చిదిద్దాము. `చెరువులు నింపాము. `ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్నాము. `నీళ్లు కనిపిస్తున్నాయి. `పంటలు కనిపిస్తున్నాయి. `ఇరవై నాలుగు గంటల కరంటు చూస్తున్నాం. `సంక్షేమ…

Read More

రేగా కాంతారావు గెలుపు తథ్యం

బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి భవాని శంకర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి : రేగా కాంతారావు సంకల్పంతో ఆదిలాబాద్ నుండి అశ్వారావుపేట వరకు పోడుసాగు దారులకు పట్టాలు ఇప్పించిన ఘనత రేగా కాంతారావుకు దక్కుతుందని గుండాల మండల ఇన్చార్జ్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. పోడు పట్టాల కోసం జీవో తీసుకువచ్చిన ఘన చరిత్ర పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు దక్కుతుందన్నారు. శుక్రవారం…

Read More

ఓవైపు ఎన్నికల కోడ్…మరోవైపు పోలీసుల వాహన తనిఖీలు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని మాందారిపేట్ క్రాస్ రోడ్ వద్ద సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో శాయంపేట రూరల్ సీఐ డీ. మల్లేష్, శాయంపేట ఎస్సై దేవేందర్ పోలీస్ సిబ్బంది మరియు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఆర్మీ )బలగాలతో ఆకస్మిక వాహన తనిఖీలు చేస్తుండగా సిద్ధంశెట్టి.నితిన్ వరంగల్ అను అతను టూ వీలర్ బండి పై హనుమకొండ నుండి పరకాల వైపు వెళుతుండగా తనను ఆపి తన బ్యాగును చెక్ చేయగా ఎలక్షన్ కోడ్ కు…

Read More

తనిఖీ సమయాల్లో అప్రమత్తంగా వుండాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ చెక్ పోస్ట్ల వద్ద వాహనాల తనిఖీల సమయాల్లో పోలీసులు అప్రమత్తం వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. నర్సంపేట, ఖానాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మంగలవారిపేట బుధరావుపేట వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు వాహనాల తనిఖీల తీరును పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో…

Read More

నవంబర్ 6న దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ…

 సభ ఏర్పాట్లను పరిశీలించిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి తెలంగాణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద సభ కు ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ బహిరంగ సభ కోసం సభా స్థలం మరియు హెలిప్యాడ్, పార్కింగ్ మరియు తదితర ఏర్పాట్లును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు.. దేవరకద్ర…

Read More

రుద్రంగి పరిధిలోని క్రిటికల్ ,నర్మల్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ

*మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్సు టీం చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల, బడి తండా, మెగావత్ తండా,రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్స్ పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రహరీ గోడ,సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగునవి ఉండేలా చూడాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ *ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ త్వరలో…

Read More

బి ఆర్ ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు తనిఖీ చేశారు. సహకరించిన ఎమ్మెల్యే అభ్యర్థి.

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్ పోస్ట్ వద్ద చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ కారును తనిఖీ చేశారు.ఈ తనిఖీకి అభ్యర్థి సుంకె రవిశంకర్ సహకరించారు.

Read More

జిల్లా పోలీస్ సిబ్బందికి రెన్ కోట్స్ పంపిణీ..

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని,మహబూబ్ నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్, ఐపీస్ పోలీసు సిబ్బందికి వులెన్ కోట్ లను అందించారు . పోలీసు వృత్తి అత్యంత కష్టతరమైనదని, చలి, ఎండ, వానలను లెక్కచేయకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పగలు, రాత్రి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, కావున పోలీసు సిబ్బంది అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం…

Read More

కాంగ్రెస్ పార్టీ నమ్మితే నట్టేట్లో మునిగినట్లే

బి ఆర్ ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం – మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట(మెదక్) నేటి ధాత్రి. కాంగ్రెస్ పార్టీ నమ్మితే నట్టేట్లో మునిగినట్లు అవుతుందని, బి ఆర్ఎస్ కి ఓటేస్తే అభివృద్ధి బాటలో నడుస్తామని మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు . రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి, కోమట్పల్లి, కోమటిపల్లి తండా, రామయంపేట తండాలో శనివారం బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్…

Read More

దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ

*చొప్పదండిలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండే. *బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు చెన్నాడి అమిత్ రావు *మధుగంటి సురేందర్ రెడ్డి బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ అతికం లచ్చయ్య గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బి. ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెన్నాడి అమిత్ రావు. ముదుగంటి సురేందర్ రెడ్డి లు…

Read More

రెండవ రోజు మూడు నామినేషన్ల దాఖలు.

నర్సంపేట, నేటిధాత్రి : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ శనివారం రెండో రోజుకు చేరుకోగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆర్డిఓ కృష్ణవేణి తెలిపారు. దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ముస్కే అమర్, అదే గ్రామానికి చెందిన నూనె అనిల్ కుమార్, నెక్కొండ మండలం తోపన పెళ్లికి చెందిన భూషబోయిన సురేష్ లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Read More

మంథని అసెంబ్లీ అధిపతి ఎవరు.!?

పార్టీలో చేర్చుకొనుటకే ప్రాధాన్యత, ప్రజల పరిస్థితుల పై ఎవరికి శ్రద్ధ.!? ఉదయం ఓ కండువా, సాయంత్రం ప్రలోభాలకు గురయ్యారని,మరో కండువా ఇది పరిస్థితి ప్రజలు నమ్మేది ఎట్లా.!? అందరూ మేనిఫెస్టో చూపిస్తున్నారు, చేసిన పని ఏమిటి నిరూపించుకోలేకపోతున్నారాన అనేది ప్రధాన ప్రశ్న.!? అసెంబ్లీ ఎన్నికలు కదా ఓట్ల కొరకు భాగవతాలు ఎక్కువగా కనబడతాయి మోసపోతే గుస పడినట్టే.!? నియోజకవర్గ ప్రజలు తమ మేధస్సును పనిలో పెట్టి ఓటు వేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో రేషన్ బియ్యానికి కూడా…

Read More

చెక్ పోస్ట్, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శివ లింగయ్య

జనగామ, నేటిధాత్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, బచ్చన్నపేట మండలం, గోపాల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, పోచన్నపేట గ్రామంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చెక్పోస్టులు పకడ్బందీగా నిర్వహించాలని , పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అన్ని ఏర్పాట్లు సమకూర్చాలన్నారు, అనంతరం పోచన్నపేట మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న…

Read More

అందరూ అంచనాలు వేసేవారే! గెలుపోటముల లెక్కలు చెప్పేవారే!!

https://epaper.netidhatri.com/ తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజల దృష్టి మళ్లించాలని రకరకాల కుట్రలకు తెరతీస్తున్నారు. అలాంటి వారి ఆటలు ప్రజలే సాగనివ్వరు అంటున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌,… నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ప్రచార పర్వం గురించి వివరిస్తూ అనేక విషయాలు వెల్లడిరచారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ` ప్రభుత్వ తప్పులు వెతికేవారే! `ఎన్నికల ఫలితాలు ఊహించేవారే! `ఆంద్రా నాయకుల సలహాలతో రాజకీయాలు చేసే…

Read More

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పెద్దిని దీవించిన వృద్ధురాలు…

# రాత్రికి రాత్రే ఇద్దరు నాయకులు చేతులు కలిపిండ్లు.. # పోడు పట్టాలకు బ్యాంకు రుణాల బాధ్యత నాదే.. # ఎన్నికల తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం రూ. 2.లక్షలకు పెంపు.. # మళ్ళీ నువ్వే గెలుస్తావు బిడ్డా….. # ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పెద్దిని దీవించిన వృద్ధురాలు… # నల్లబెల్లి మండలం నుండి మొదలైన పెద్ది ఎన్నికల ప్రచారం.. నర్సంపేట,నేటిధాత్రి : నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు ప్రాజెక్టు ముందు ప్రాంతాలను ముంచేందుకు కుట్రలు చేసినోడు…

Read More

తాడిచెట్టు పైనుండి పడి గీతా కార్మికుడు మృతి

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి ఓదెల మండలం కోమిరే (భీమరిపల్లె)గ్రామానికి చెందిన రంగు రాయమల్లు అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా తాడిచెట్టుకు ఎక్కి ప్రమాదవశాత్తు జారి కింద పడగా అక్కడికక్కడే మరణించాడు.ప్రభుత్వం వెంటనే స్పందించి మరణించిన గీతా కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్గ్రేషియా వెంటనే అందజేయాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు మరియు గౌడ సంఘం నాయకులు కోరారు.

Read More

కాంగ్రెస్ మాయ మాటలను నమ్మితే మోసపోయినట్టే..!

గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇంటింటి ప్రచారానికి జన నీరాజనం -టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 4 కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని బిఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. శనివారం ఆమె మొగుళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని మమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా…

Read More
error: Content is protected !!