మొగుళ్ళపల్లి ఎంపీటీసీ పదవికి, మండల రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎర్రబెల్లి దంపతులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి వనిత పున్నం-చందర్ రావు దంపతులు మొగుళ్లపల్లి ఎంపీటీసీ పదవికి, రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారి రాజీనామా పత్రాలను జడ్పీ సీఈవో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వనిత పున్నం చందర్ రావులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి ఎన్నో పోరాటాలు…

Read More

పనిచేసే నాయకుడికి పట్టం కట్టండి

*బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగిని పల్లి రవీందర్రావు *ముదిగంటి సురేందర్ రెడ్డి బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావు పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన భిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ బారి మెజారిటీతో గెలవాలని గడప గడపకి ప్రచారంలో పాల్గొన్న భిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లీ రవీందర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల…

Read More

చొప్పదండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ అందుకున్న అభ్యర్థి ముత్యాల విజయ్ కుమార్ ;

బోయిని పల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ముత్యాల విజయ్ కుమార్ బీఫామ్ అందుకున్నారు .ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ముత్యాల విజయ్ కుమార్ ను చొప్పదండి నియోజకవర్గం ప్రజలు ఆదరించి అపూర్వ మెజార్టీతో…

Read More

చల్మెడకు మద్దత్తు తెలిపిన ఇస్లాం నగర్ గ్లోబల్ యూత్ సభ్యులు

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన ఇస్లాం నగర్(నాంపల్లి)కి చెందిన గ్లోబల్ యూత్ సభ్యులు సుమారు 60మంది మంగళవారం రాత్రి బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు యూత్ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడు రూమ్ ఇండ్లతో పాటు సంక్షేమ పథకాల్లో తమకు తగిన…

Read More

చెల్పూర్ బీఆర్ఎస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షుడు గా అల్లూరి శ్రీనివాస్ ఎన్నిక

గణపురం నేటి ధాత్రి గణపురం గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణరెడ్డి గార్ల ఆదేశాల మేరకు బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెల్పూర్ బి ఆర్ ఎస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షులు గా అల్లూరి.చిన్న.శ్రీనివాస్ ను మరియు మండల ప్రధాన కార్యదర్శిగా పోన్నం.రమేష్ లను నియమించిన రాష్ట్ర యువజన నాయకులు…

Read More

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

https://epaper.netidhatri.com/ `పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు. `జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే! `తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే! `ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే! `ఇష్టాను సారం బిల్లుల మోతలే. `తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే! `కష్టాల కర్నాటక… కరంటు కటకట! `తెలంగాణ లో కరంటు వెలుగులు… `కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు. `కరంటు…

Read More

షర్మిల నోట రేటెంత దొంగరేవంత! షర్మిల పంచులు…రేవంత్‌ కు చుక్కలు.

https://epaper.netidhatri.com/ మద్దతిచ్చిన మరునాడే ఇజ్జత్‌ తీసిన షర్మిల! `షర్మిల రాజకీయంలో ఆరితేరింది. ` రేవంత్‌ ను టార్గెట్‌ చేసింది. `పోటీ కన్నా ఇలా పోటు మేలనుకున్నది. ` రేవంత్‌ ను మళ్లీ ఏకసింది. `మీడియా సమావేశంలో దొంగ అన్నది. `రేటెంత రెడ్డి అన్నది. `దొంగను అధికారంలో కి రానివ్వనన్నది. `రేవంత్‌ ముద్దాయి కాదని, నిందితుడే అని కోర్టు చెప్పిందని గుర్తు చేసింది. `కాంగ్రెస్‌ లో చేరకుంటానే రేవంత్‌ కు వణుకు పుట్టించింది. హైదరాబద్‌,నేటిధాత్రి: ఆ వ్యాఖ్యలు నావి…

Read More

బొబ్బిలి పాపయ్య కి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నేతలు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కార్యకర్తలకు వెన్ను దన్నుగా నిలిచేది ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వట్టం రాంబాబు అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు బొబ్బిలి తిరుపతి తండ్రి బొబ్బిలి పాపయ్య అనారోగ్యంతో మరణించడంతో రేగా కాంతారావు ఆదేశాల అనుసారం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి పాపయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వట్టం రాంబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా…

Read More

బడే నాగ జ్యోతక్క విజయం కోసం ఉపవాస దీక్షలు

మంగపేట నేటిధాత్రి బడే నాగజ్యోతక్క ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసిన రాజుపేట టిఆర్ఎస్ మహిళా గ్రామ కమిటీ సభ్యులు… రాజుపేట టిఆర్ఎస్ మహిళా గ్రామ కమిటీ అధ్యక్షురాలు ,భూతం సుశీల మాట్లాడుతూ..బడే నాగజ్యోతక్క ప్రత్యర్థుల్ని అధిగమించి జనాదరణ సంపాదించుకొని ఈ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ ములుగు ఎమ్మెల్యే అధికారాన్ని కైవసం చేసుకొని ములుగును అభివృద్ధి పథంలో నడిపించాలని ములుగు ప్రజల ఆకాంక్షలన్నిటిని నెరవేర్చే విధంగా అక్క…

Read More

రాజేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ ఫ్లోర్ లీడర్.

దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని మైసంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు గుండెకారి రాజేశ్వరరావు తండ్రి గుండెకారి లింగయ్య అనారోగ్యంతో మృతి చెందగా జడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న సుదర్శన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి బి అర్ ఎస్ పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని తెలుపుతూ రూ.10 వేల ఆర్థికసాయాన్ని అందిజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఎంపిపి కాట్ల కోమల భద్రయ్య,మండల పార్టీ అధ్యక్షుడు సుకిన రాజేశ్వరరావు,మైసంపల్లి ఉప సర్పంచ్ ఇటుకల…

Read More

సమయపాలన పాటించండి..ప్రజలకు అందుబాటులో ఉండండి.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించండి

వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆదేశం మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7 సమయపాలన పాటించండి..ప్రజలకు అందుబాటులో ఉండండి..మెరుగైన వైద్య సేవలను అందించండి..మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పిడిసిల్ల సబ్ సెంటర్ తో పాటు మొగుళ్లపల్లి మండల ఆరోగ్య…

Read More

నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది గెలుపు ఖాయమే..

# జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ # పెద్ది గెలుపు కోసం దేవాలయంలో పూజలు నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికె దక్కిందని దీంతో భారీ మెజారిటీతో గెలుపు ఖాయమే అని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు.ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోసం బిఅర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఇంటింటికి…

Read More

భీక్యాతాండ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింట ప్రచారం

కారేపల్లి నేటి ధాత్రి కారేపల్లి భీక్యతండా గ్రామంలో సింగరేణి ఎంపీటీసీ -2 జడల వసంత ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గం అభ్యర్థి భానోత్ మదన్ లాల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మరియు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రవేశపెట్టిన అబివృద్ధి పథకాలు మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తు విస్త్రుతంగ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భీక్య తండా గ్రామ శాఖ అధ్యక్షులు వాంకుడోత్ కరణ్ సింగ్ అప్పాయిగూడెం ఉపసర్పంచ్ భూక్యా రాజేష్ వాంకుడోత్ రమేష్ భూక్యా…

Read More

చల్లాకే మా మద్దతు-హమాలీ సంఘం నాయకులు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కే తమ పూర్తి మద్దతు తెపుతున్నట్లు పరకాల, వెల్లంపల్లి,కౌకొండ హమాలీ కార్మికులు తెలిపారు.మంగళవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసిన హమాలీ కార్మికులు చల్లా గెలుపుకు కృషిచేస్తామని ప్రకటించారు.మద్దతు తెలిపిన వారిలో కమల్ జే. వేణు,బి.ఓంకార్,బి రమేష్,ఎం రాజు,ఎం సంతోష్,జే సాంబయ్య,ఎం బిక్షపతి,పి రఘుపతి,బి.భద్రయ్య,పి నవీన్,జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కు లేదు

-వాళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి -రైతు బిడ్డను కాబట్టే రైతు విలువ తెలుసు -బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి -చిరుజల్లులలో ఆగని జోరు కారు ప్రచారం #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని రామన్నకుంట తండా గ్రామపంచాయతీ నుండి మంగళవారం నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. రామన్నకుంట తండా మీది నుండి అమీన్ పేట, పనికర, దేవుని తండా, దీక్షకుంట, సీతారాంపురం, ముదిగొండ, బంజరపల్లి,…

Read More

భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్

జంబుల రవీందర్ బిజెపికి రాజీనామా మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 07 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రైస్ మిల్ ఓనర్, బిజెపి పార్టీ సీనియర్ నేత జంబుల రవీందర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాను జిల్లా అధ్యక్షులు కన్నం యుగంధర్, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి-సత్యపాల్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు చదువు రామచంద్రారెడ్డిలకు వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిపారు. జంబుల రవీందర్…

Read More

ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం

బిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేర్పటి శ్రీనివాస్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 07 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల, బి ఆర్ ఎస్ ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేర్పటి శ్రీనివాస్ మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… భూపాలపల్లిలో ఎగిరేది గులాబీ జెండే అని అన్నారు. గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపియ్యాలన్నారు. బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం…

Read More

*బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన బీజేపీ కౌన్సిలర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్, సీనియర్ నాయకుడు రాంపల్లి రాంబాబు

వేములవాడలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బిగ్ షాక్ *కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పడిగెల మహేష్ రెడ్డి *కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, చల్మెడ వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వేములవాడ పట్టణ 26వ వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పడిగేల మహేష్ రెడ్డి,…

Read More

దమగ్నపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి ,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి ,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి . ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేసి గెలుపునకు కృషి చేయాలని మన రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతో…

Read More

పరకాలలో ఓటు అడిగే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదు

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : పరకాల నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపన్ని ధర్మారెడ్డి ఎలాగైనా ఓడించాలని, లేకుంటే మనకు నియోజవర్గంలో రాజకీయాసన్యాసం తప్పదని తోడేళ్లగుంపు ఒక్కటై ఎదురుచూస్తున్నారని,అసలు పరకాలలో ఓటు అడిగే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదని బిఅర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్ ఆరోపించారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఅర్ఎస్ యూత్ సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో గుంటనక్కలు ఒకవైపు ధర్మాన్ని నమ్ముకున్న ధర్మన్న ఒకవైపు అన్నట్టుగా నియోజకవర్గం పరిస్థితి ఉన్నదన్నారు.2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్…

Read More
error: Content is protected !!