చిన్నారులను సైతం ఆకట్టుకుంటున్న గులాబి జెండా

అభిమానానికి వయస్సు అడ్డురాదని చాటిన మాస్టర్ శివాంష్ వేములవాడ నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు గెలుపుకోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడపగడపకూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని 21 వ వార్డులో వొడ్యాల వేణు-హరిత దంపతుల తనయుడు వొడ్యాల శివాంష్ అనే బుడతడు గులాబీ కండువా ధరించి,జెండా చేతబట్టి,నెత్తిన టోపీ పెట్టి జై…

Read More

మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ,ఆర్థిక సాయం అందజేత.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన మేస్త్రి కోస్గి.వెంకట్రాములు సోమవారం రోజు అనారోగ్యం కారణం వల్ల మరణించారు.ఈ విషయం తెలుసుకున్నా మేస్త్రి యూనియన్ వరు వారి స్వ గృహానికి వచ్చి వారి పార్ధ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 18.వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో నవాబుపేట…

Read More

ఎమ్మెల్యే ప్రజా ఆశీర్వాద యాత్రకు బైక్ ర్యాలీతో వెళ్లిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని బస్వరాజ్ పల్లి ధర్మారావుపేట్ గ్రామాల నుండి సర్పంచ్ చెరుకు కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో చెల్పూరు ఆశీర్వాద యాత్ర కు బైకు ర్యాలీతో గ్రామాలనుండి పోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బస్వరాజ్ పల్లి సర్పంచ్ చెరుకు కుమారస్వామి గౌడ్ గ్రామ అధ్యక్షులు మార్త శ్రీనివాస్ మార్త సుధాకర్ కుక్కమూడి కుమారస్వామి మిట్టపల్లి బాబు మిట్టపెల్లి తిరుపతి ధర్మ రావు పేట ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు…

Read More

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి

మీరే మా బలం బలగం పరకాల నేటిధాత్రి పదేండ్ల ప్రస్థానంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్దిని ఆదరించి పట్టం కట్టాలని,మా బలం బలగం నియోజకవర్గ ప్రజలేనని పరకాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.అడుగడుగునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చల్లా జ్యోతి మాట్లాడుతూ…

Read More

గెలుపే దిశగా దూసుకుపోతున్న కారు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండల్ నర్సింగ్ తాండ గ్రామ పంచాయతీ % ఇబ్రహీంపల్లి గ్రామంలో జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా”సి. లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు భారత రాష్ట్ర సమితి పార్టీకి బాసటగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటింటికి…

Read More

మండల కేంద్రంలో వాడవాడ ప్రచారంలో కారు జోరు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వాడవాడల గడపగడప ప్రచారంలో పాల్గొన్న బి ఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలతో బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీ రామారావు…

Read More

ఆర్ట్స్ కళాశాల ఎన్సిసి క్యాడెడ్స్ ని అభినందించిన కేయూ ఉపకులపతి

సుబేదారి ఇటీవల హైదరాబాదులో జరిగిన ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్ ఆర్ డి సి క్యాంపులో వరంగల్ ఎన్సిసి గ్రూప్ 12 సంవత్సరాల తర్వాత ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా గొప్ప విషయం. ఈ క్యాంపులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ కి సంబంధించిన తొమ్మిది గ్రూపుల నుండి క్యాడేట్స్ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో డ్రిల్లు పిఎం ర్యాలీ కర్తవ్యపత్ గాడ్ ఆఫ్ హానర్ కల్చరల్ బెస్ట్ క్యా డేట్స్ మొదలైన అంశాలలో వారి ప్రతిభ…

Read More

రమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 2 వ వార్డు ఫక్కీరుగడ్డ,ఆకుదారివాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ 2వ వార్డ్ కౌన్సిలర్ ఆకుదారి మమత రాయమల్లు అర్బన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు అద్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా…

Read More

పెద్దిగెలుపు కోసం యూత్ అధ్యక్షుడు ముడుపు

పెద్దన్నని గెలిపించేదాకా నిద్రపోము పెద్దన్న గెలుపు యువతకు లభించిన మంచి అవకాశం అందరూ సీఎం అభ్యర్దులే, సీఎం కుర్చీ కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? -ఓటు కు నోటు వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు రేపు రాష్ట్ర న్ని అమ్ముతారు. -అల్లర్లు కుమ్ములాటలు లేని ప్రభుత్వం అంటే తెలంగాణ ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కొరకు అశోక్ నగర్…

Read More

బీఆర్ఎస్ లో రోజురోజుకు పెరుగుతున్న చేరికలు

అయోమయంలో మండల కాంగ్రెస్, దిక్కు తోచని స్థితిలో మండల క్యాడర్ వెంకటాపూర్, నేటిధాత్రి: మండలంలోని అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి వలసల పర్వం నడుస్తోంది. మంగళవారం రోజు ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ చింతిరెడ్డి శ్రీరంజని ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి 30 మంది ముఖ్య నాయకులు భారాస పార్టీ మండల ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి…

Read More

మండలంలోని పలు గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో పోలీస్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల దుష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనిఎ లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ గ్రామాల్లో ఏదైనా అత్యవసరం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాష్ట్రంలో ఎన్నికలకు కోడ్ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మద్యం డబ్బు గాని సరఫరా చేయరాదని ఏదైనా అత్యవసరం డబ్బులకు…

Read More

బీజేపీ,కాంగ్రెస్ పార్టీ నుండి బి.ఆర్.యస్.లోకి చేరిన యువత

నడికూడ,నేటి ధాత్రి: పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలం పులిగిళ్ల గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరడం జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, నియోజకవర్గంలో టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నామని దాని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కించుకుంటామని తెలిపారు. పార్టీ లో చేరిన వారు కుక్కల సంతోష్,రంజిత్ ,రాకేష్, ఒడులాపూర్ నితీష్,…

Read More

సంక్షేమ అభివృద్ధి పలాలే మనల్ని గెలిపిస్తాయి

6వ డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధు 6వ డివిజన్ బిఆర్ఎస్వి నూతన కమిటీ నియామకం హన్మకొండ, నేటిధాత్రి: తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, దాస్యం వినయ భాస్కర్ గారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్వి కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో 6,వ బి ఆర్ ఎస్ వి నూతన ఇంచార్జ్ గా మసూద్ పాషా సయ్యద్ మరియు ప్రెసిడెంట్ గా హరీష్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ చెన్నం మధు&బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు…

Read More

అమరుల ఆశయ స్వప్నాల బాటలో కొనసాగుదాం.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా కారేపల్లి నేటి ధాత్రి. సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి సభ కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రజాపంథా సంయుక్త మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మిక వర్గ హక్కుల…

Read More

మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్స్ డ్రైవర్స్ అందరు కలిసి మంత్రి కేటీ రామారావుకి తమ మద్దతు అని తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినారు ఇట్టి సమావేశ తీర్మానకార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు బోల్లి రామ్మోహన్ వచ్చిన సందర్భంగా ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్లు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావుకి మేమందరం కలిసి ఆయనకే గెలుపుకి కృషి చేస్తామని…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, మంత్రి గంగుల కమలాకర్ పై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఈ నెల నాలుగవ తేదీన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా ఆశీర్వాద సభలో జెఎసి చైర్మన్ గజ్జల కాంతం, గంగుల కమలాకర్ ని ఇట్టి మీటింగునకు ఆహ్వానించడానికి తన వద్దకు వెళ్ళిన క్రమంలో మంత్రి తెలంగాణలో ఉన్న తురక ముండ కొడుకులను ఎందుకు నీ వెంట ఏసుకు తిరుగుతున్నవు అని ముస్లిం మైనార్టీలను అవమానపరిచారని గజ్జల కాంతం మీటింగ్లో…

Read More

సీఎం కెసిఆర్ సభకు బయలుదేరిన కాన్కూర్ గ్రామస్తులు

డబ్బులకు అమ్ములు పోయే నాయకుడు కాదు మాకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండల్ కాన్కూర్ గ్రామం నుండి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ సభకు బయలుదేరిన గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు,యువ నాయకులు, మహిళలు, వృద్ధులు అలాగే ఇక్కడ బాల్క సుమన్ గెలుపు కోసం అక్కడ సీఎం కేసీఆర్ గెలుపు కోసం రాత్రి పగలు ఒక సైనికుల కష్టపడి పనిచేస్తామని, బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా…

Read More

మీకు ఏ ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా ఎమ్మెల్యే రెడ్యా నాయక్

మరిపెడ నేటి ధాత్రి. మరిపెడ మండల కేంద్రంలో కార్,ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారికి భవన నిర్మాణం కట్టిస్తామని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు కలిసి హామీ ఇచ్చారు, మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరిపెడ మండల కార్,ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారు డోర్నకల్ నియోజకవర్గం నుండి డిఎస్ రెడ్యా నాయక్ ని భారీ మెజారిటీతో. గెలిపించుకుంటామని సంపూర్ణమద్దతి తెలుపుతూ హామీ ఇచ్చారు ఈ…

Read More

బిఆర్ఎస్ చెల్పూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే గండ్ర దంపతులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వారు మాట్లాడుతూ పుట్టిన నేలకు స్వార్ధకతం చేసుకున్న. మహాభారతంలోనే ఉంది పాము పగ పాలిపగా. లీడర్ పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారదు ప్రజల అభిప్రాయం మారదు. కట్టప్పలు ఎంతమంది వచ్చినా ప్రజా ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా. ఆరోపణలు చేయడమే పనిగా బ్రతికే నీకు నిరూపించే ధైర్యం ఉందా.నా అనుకున్న వాళ్ళందరూ కదన రంగంలో నన్ను…

Read More

డిఎల్పిఓ విచారణ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని గ్రామస్తుడైన జవ్వాజి ఆశయ్య జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ శ్రీలత విచారణ చేపట్టారు. ఇరువురి వాదనలు విన్న డిఎల్పిఓ విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపనున్నట్లు తెలిపారు. ఈవిచారణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రేవంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read More
error: Content is protected !!