వివాహ బంధం నిలబడలేక పోతోంది!

మందమర్రి, నేటిధాత్రి:- ప్రస్తుత కాలంలో వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేక పోతోంది. పెళ్లయిన రెండు మూడేళ్లకే విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. వివిధ కారణాలు విడాకులకు దారి తీస్తున్నాయి. పెళ్లి అందమైన ప్రయాణం. ఒకరి కోసం ఒకరు అనే విధంగా జీవితాన్ని అల్లుకొని మధురమైన బంధం. కానీ ప్రస్తుత కాలంలో వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడటం లేదు. ఎంతోమంది భార్యాభర్తలు ఇక వీరితో తాము జీవించలేమంటూ.. విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే విడాకులు…

Read More

J&K బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు; అనంత్‌నాగ్ ఆప్స్ 4వ రోజులోకి ప్రవేశించింది

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉరీలోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కాశ్మీర్ పోలీస్ జోన్ సోషల్ మీడియా పోస్ట్‌లో, “బారాముల్లా జిల్లాలోని హత్‌లంగా, ఉరి ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులు మరియు ఆర్మీ & బారాముల్లా పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. అనంతరం జరిగిన ఆపరేషన్‌లో…

Read More

రాజకీయ ఉద్రిక్తతల మధ్య కెనడా వాణిజ్య మిషన్‌ను భారత్‌కు వాయిదా వేసింది

కెనడియన్ వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జి ప్రతినిధి శాంతి కోసెంటినో ప్రకారం, భారతదేశంలో కెనడియన్ వాణిజ్య మిషన్, వాస్తవానికి అక్టోబర్‌లో జరగాల్సి ఉంది, వాయిదా వేయబడింది. నిర్దిష్ట కారణాలను అందించకుండా, “ఈ సమయంలో, మేము రాబోయే వాణిజ్య మిషన్‌ను భారతదేశానికి వాయిదా వేస్తున్నాము” అని ప్రతినిధి పేర్కొన్నారు. ఏదేమైనా, అదే నెల ప్రారంభంలో, కెనడా భారతదేశంతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలను తాత్కాలికంగా నిలిపివేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా…

Read More

H&M హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది

హైదరాబాద్: ఫ్యాషన్ రిటైలర్ అయిన హెచ్ అండ్ ఎం ఇండియా హైదరాబాద్‌లోని నెక్స్ట్ ప్రీమియా మాల్‌లో తన మూడవ స్టోర్‌ను ప్రారంభించింది. స్టోర్, 1767.52 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, సమకాలీన డిజైన్ పోకడల స్వరూపం, సందర్శకులందరికీ ఆధునిక మరియు షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దుకాణదారులు దుకాణం యొక్క తాజా పతనం సేకరణ, మహిళలు, పురుషులు మరియు పిల్లలను ఒకే పైకప్పు క్రింద అన్వేషించవచ్చు. H&M ఇండియా కంట్రీ సేల్స్ మేనేజర్ యానిరా రామిరెజ్ మాట్లాడుతూ, “H&Mలో, ఫ్యాషన్…

Read More

మంత్రి హరీశ్ రావు ట్వీట్

మంత్రి హరీశ్ రావు ట్వీట్ అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. 🌊కృష్ణమ్మ నీళ్ళు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.👏🏼 🌊దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు. అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానుంది. 🌊ఉమ్మడి పాలనలో పాలమూరులో కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలస బతుకులు. ఒక్క మాటలో చెప్పాలంటే…

Read More

నడికూడ,నేటి ధాత్రి : మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చర్లపల్లి గ్రామానికి చెందిన కీ,శే, డాక్టర్ మాతృవల్లి లక్ష్మణమూర్తి జ్ఞాపకార్థం అతని కూతురు మంజుల అల్లుడు సత్యం సుమారు 5000 రూపాయలు విలువ చేసే మధ్యాహ్న భోజన ప్లేట్లు, పెన్సిల్స్, స్కేల్స్, రబ్బర్, షార్ప్నర్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ కీర్తిశేషులు లక్ష్మణ మూర్తి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొలం పెల్లి విజేందర్,…

Read More

సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం

– మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ కేశముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారినీ ఆదుకుంటున్నాయని మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు 4,71,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.అనంతరం కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు రాజీనామా చేసి 30 మంది ఎమ్మెల్యే శంకర్…

Read More

దేశానికే దిక్సూచిగా తెలంగాణ వైద్య ఆరోగ్యం

తెలంగాణలో జిల్లాకు మెడికల్ కళాశాల సహకారం వేలాది మంది పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో రావడానికి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలో తెస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా పదివేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరుకుని భారతదేశ వైద్యరంగం భారతదేశ వైద్యరంగ…

Read More

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసులు సూచనలు పాటించాలి.

> గణేష్ మండపాల వివరాలను పోలీసు శాఖ వారికి అందించాలి.. > జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి పోలీసు శాఖ వారు రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపముకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందిం చిందని అన్నారు. . గణేష్ ఉత్సవాల నిర్వా హకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు…

Read More

స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

  తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరికొండ రవీంద్ర చారి చేర్యాల నేటిధాత్రి చేర్యాల: పట్టణంలో జరిగిన స్వర్ణకారుల సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరికొండ రవీంద్ర చారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్వర్ణకారులను పట్టించుకోవడంలేదని వీరు వృత్తి కోల్పోయి జీవితాలు అగమ్య గోచరంగా గడుపుతున్నారని వీరిని ఆదుకోవాలి ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క స్వర్ణకారపింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం స్వర్ణకారులపై దొంగ బంగారం రికవరీ కేసులు నుండి కాపాడాలని…

Read More

కేసీఆర్ నే నాదేవుడు, కేసీఆర్ నా గుండెల్లో ఉన్నాడు.

కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేయ్యడమే మనందరి కర్తవ్యం. కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపణి చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్. కారేపల్లి నేటి ధాత్రి. పేదింట్లో పెళ్ళి అంటే ఆ కుటుంబానికి ఆర్ధికంగా ఎంతో భారమని ఆ భారాన్ని కేసీఆర్‌ తన భుజంపై వేసుకున్నారని వైరాఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ అన్నారు. శనివారం కారేపల్లిలోని వైఎస్‌ఎన్‌ గార్డెన్‌లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్బంగా తహసీల్ధార్‌…

Read More

మేమందరం అండగా నిలుస్తాం

ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మనువాడ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త జనగాం బాబు ఇటీవల గుండె పోటుతో మరణించగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి పరామర్శిoచిన ఎంఎల్ఏ రవిశంకర్ .చురుకైన కార్య కర్త మరణించడం చాలా దురదృష్టకరం అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్ననని వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం, మేము అందరం అండగా ఉంటామని ఏంఎల్ఎ సుంకె రవిశంకర్ తెలిపారు.వారి వెంట స్థానిక…

Read More

జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో

వైద్య విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం ఆవిష్కారం వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు 850 నుంచి 3699 కి పెరిగిన ప్రభుత్వ ఎంబిబిఎస్ సీట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం హైదరాబాద్ నుండి నూతనంగా నిర్మించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాలలలో విద్యా బోధనా తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సీఎస్…

Read More

విజయ భేరి సభపై సమీక్ష సమావేశం.

  టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.   మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఈ నెల 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కు గూడ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయ భేరి సభకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ వస్తున్న సందర్భంగా మల్కాజ్ గిరి పార్లమెంటు ఇంచార్జీ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో…

Read More

అధికారులు వినియోగదరులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిస్కార దిశగా పని చేయాలి

రిటైర్డ్ జడ్జి ఎన్ వి వేణుగోపాల చారి ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని వెంకటలక్ష్మి గార్డెన్స్ లో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్పీడీసీఎల్ చైర్ పర్సన్ రిటైర్డ్ జడ్జ్ ఎన్ వి వేణుగోపాల చారి హాజరు కాగా ముత్తారం కమాన్పూర్ రామగిరి మండలాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలని వేణుగోపాలచారికి తెలుపగా స్పందించిన ఆయన మాట్లాడుతూ సంబంధిత…

Read More

బిఎస్పి లో చేరిన కొండాపూర్ గ్రామస్తులు.

బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నుండి బీఎస్పీ లోకి,భారీ చేరికలు. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లోని కొండాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బీఎస్పీలోకి భారీగా యువత చేరడం జరిగింది. అగ్రకుల పార్టీలకు రాజీనామా చేసి జడ్చర్ల నియోజకవర్గంలో మరియు తెలంగాణ గడ్డమీద బహుజన జండా ఎగరేస్తామని కొండాపూర్ గ్రామస్తులు దీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మాదాసు మహేష్, గోరింక కేశవులు, కోస్గి జంగయ్య, మాదాసు రంగన్న,…

Read More

నింగికెగసిన ఉద్యమ కెరటం

గుండెపోటుతో ఉద్యమకారుడు మృతి రుద్రంగిలో అలుముకున్న విషాద చాయలు రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంగల కొమురయ్య గౌడ్ శుక్రవారం ఉదయం గుండె పోటు రావడంతో మృతి చెందారు. కొమురయ్య గౌడ్ మృతితో రుద్రంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించి, స్వరాష్ట్ర ఉద్యమాన్ని వినూత్న రీతులలో ఆచరించడం ద్వారా ప్రజాబాహుల్యాన్ని ఆకర్షించి,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న…

Read More

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితోనే ఉమ్మడి మానాల అభివృద్ధి

*బీఆర్ఎస్ పార్టీ మానాల ఇంచార్జు పెరుమండ్లు రాజ్ గౌడ్  వేముల ప్రశాంత్ రెడ్డి కి మద్దతుగా మానాలలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక కృషితోనే మానాల గ్రామంతో పాటు గిరిజన తండాల అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ మానాల ఇంచార్టు పెరుమండ్లు రాజ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో మంత్రి వేముల…

Read More

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రమంచా సుధాకర్, అతని వర్గీయులు, ఆనంతపల్లి గ్రామానికి చెందిన బూరుగు ప్రవీణ్, ఆరెపల్లి మధు, వారి వర్గీయులు బోయినిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసిన…

Read More

అంగన్వాడీల న్యాయమైనడిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలి.

టి. ఏ .జి .ఎస్. జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్. మహా ముత్తారం నేటి ధాత్రి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లనువెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్నారు, అందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మహాముత్తార మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందు అంగన్వాడీలు 5 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెలంగాణ ఆదివాసి గిరిజన…

Read More
error: Content is protected !!