మలేరియా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి మొగుళ్ళపల్లి నేటి ధాత్రిన్యూస్ మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నాగరాణి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మలేరియా వ్యాధి దోమల వల్ల వస్తుందని, దోమలు వృద్ధి చెందకుండా,…

Read More

వంద ఎలుకలు తిన్న పిల్లి..తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది

కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు స్పందించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు కేసీఆర్ బస్సు యాత్ర విమర్శించారు. పదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా కేసీఆర్ ఇప్పుడు ప్రజల దగ్గరకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ…

Read More

విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు తెలిసింది వివరాలకు వెళ్తే భాష బోయిన బాలరాజు కుమారుడు భాష బోయిన రాహుల్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వారి ఇంటిలో కూలర్ వైర్ పవర్ బోర్డులో ప్లగ్గు పెడుతుండగా విద్యుత్ షాక్ రావడంతో బాలుడు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు బాలుడు మృతితో నగరంపల్లి గ్రామంలో శోకసముద్రంలో మునిగిపోయింది

Read More

ఓపెన్ స్కూల్స్ టెన్త్ ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఇఓ రాంకుమార్

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మండల కేంద్రము లో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్ & ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రాంకుమార్ ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్ రెడ్డి తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము పరీక్షలు సిసి టీవీల నిఘా మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించినట్లు వారు తెలియజేశారు మూడు పరీక్ష కేంద్రాలను సందర్శించిన డీఈఓ పరీక్షల నిర్వహణ పరీక్షా…

Read More

బిఆర్ఎస్ ముఖ్యనేత మారెళ్ళ సేనాపతి బిజెపిలో చేరిక

కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు మారెళ్ళ సేనాపతి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రాంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వారితోపాటు సుమారు 50 మంది బిజెపి పార్టీలో చేరిక కండువా కప్పి…

Read More

కాంగ్రెస్ లో చేరిన ఆప్కో మాజీ చైర్మన్ మండల

రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :- భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నేత మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు నేత గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్లో సీనియర్ నేత పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అతనికి స్వాగతం పలికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ… ఉద్యమాల పోరాట గడ్డ చేర్యాల,జనగామ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి…

Read More

మనువాదాన్ని ఓడిద్దాం..భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ నిజాంపేట్, నేటి ధాత్రి, ఏప్రిల్ 25 మనిషిని మనిషిగా చూడ నిరాకరించిన మనువాదాన్ని ఒడించి ప్రజలందరికి స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకొవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. డిబిఎఫ్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమ సదస్సు గురువారం నాడు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో లో రాజ్యాం పరిరక్షణ ప్రచారోద్యమం చెపట్టారు. ఈ…

Read More

మెదక్ జిల్లాకు మొట్టమొదటి డాక్టరేట్

నిజాంపేట్, నేటి దాత్రి, ఏప్రిల్ 25 ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన. మెదక్ జిల్లా వాసి బత్తుల భూపాల్ ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్రం విభాగంలో బత్తుల భూపాల్ నిజాంపేట్ మండలం నర్లాపూర్ వాసి “రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఏ కేసు స్టడీ ఆఫ్ రంగారెడ్డి జిల్లా2009-2016.” డాక్టరేట్ సాధించాడు. వందేళ్లు చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ లో రాజనీతి శాస్రం విభాగం లో డా. ఎం రమణ ఆధ్వర్యంలో….

Read More

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనుల నిర్వహణ పూర్తి బాధ్యత హెడ్ మాస్టర్ లదే

జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్య చందన గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గురువారం గుండాల మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంభందించిన తురుభాక,నర్సాపురం,లింగాగూడెం, చిమల గూడెం, కృష్ణాపురం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో అడిషనల్ కలెక్టర్ విద్యా చందన తగు సూచనలు చేశారు. ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులకు అమ్మ ఆదర్శ పాఠశాల పనుల నిర్వహణ పై పూర్తి స్థాయిలో సమయం కేటాయించి, పాఠశాలలో నాణ్యమైన పనులు జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని తగు సూచనలు…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగా చారి కుమారుడు ప్రణీత్-శ్రీలక్ష్మిల వివాహ వేడుకకు తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ , తాజా మాజీ సర్పంచ్ నాన బోయిన…

Read More

సెయింట్ జాన్స్ పాఠశాలలో స్కాలర్షిప్ టెస్ట్…

ప్రిన్సిపల్ పొన్నాల సుమన్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: విద్యారంగంలో శరవేగంగా వస్తున్న విప్లమాత్మక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటితరం విద్యావిధానాలకి అనుకూలంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ జాన్స్ పాఠశాల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ టెస్ట్ ను నిర్వహిస్తోంది. ఈనెల 29 సోమవారం ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఈ స్కాలర్షిప్ టెస్టులో ప్రతిభ కనబరిచే…

Read More

ఓటు హక్కు పై అవగాహనా సదస్సు..

# ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో నిర్వహణ నర్సంపేట,నేటిధాత్రి : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో కళాశాల జాతీయ సేవ పథకం యూనిట్ల మరియు పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ అధ్యక్షతన ఓటు హక్కు పై అవగాహనా సదస్సు నిర్వహహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా డాక్టర్ డి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ హాజరు అయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్…

Read More

నామినేషన్ ఘట్టం ముగిసింది.ఇక యుద్ధమే ఈ చేవెళ్ళ గడ్డపై చేతి పార్టీ ప్రభంజనమే!!

కూకట్పల్లి ఏప్రిల్ 25 నేటి ధాత్రి ఇంచార్జ్ రాజేంద్రనగర్ తహశీల్దార్ కార్యాల యంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గురువారం దాఖలు చేసిన నామినే షన్ కార్యక్రమంలోఎమ్మెల్యే రామ్మో హన్ రెడ్డి,తెలంగాణ టిఎంఆర్ ఈఐఎస్ అధ్యక్షులు ఫాయీమ్ తో కలిసి పాల్గొన్నా రు.శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్.

Read More

గుజరాత్ సీఎం ను సన్మానం చేసిన జ్యోతి రమణ

వనపర్తి నేటిదాత్రి : నాగర్ కర్నూల్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గెలుపునకు కృషి చేయుటకు ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ ను రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా జైంట్ ట్రెజరర్ మాజీ కౌన్సిలర్ జ్యోతి రమణ కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాదు ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ నిచేయాలని జ్యోతి ఒక…

Read More

బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెన్నూరు మాజీ శాసనసభ్యుడు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో తన స్వగృహంలో గురువారం రోజున పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో మందమర్రి మున్సిపాలిటీ మరియు మండలం, జైపూర్ మండలం, క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో అధిష్టానం ఆదేశాల…

Read More

పిల్లలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి

చర్చి గురువు.రెవ. యం.కనక రత్నం సి.ఎస్.ఐ చర్చిలో విబిఎస్ క్లాసులు ప్రారంభం భూపాలపల్లి నేటిధాత్రి పిల్లలు భక్తితో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సి ఎస్ ఐ గురువు రెవరెండ్ ఎం. కనకరత్నం అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో వేసవికాలం సెలవుల్లో పిల్లలు బయట తిరగకుండా వెకేషన్ బైబిల్ స్కూల్ (విబిఎస్) క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లాసులు 25 నుండి మే 1 వరకు వారం రోజులపాటు…

Read More

ఇందారం మరియు పౌనూర్ గ్రామాలలో పర్యటించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం మరియు పౌనూర్ గ్రామాలలో గురువారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనితీరును,అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను మరియు పైప్ లైన్ వ్యవస్థలను తనిఖీ చేసి, అవసరం ఉన్న చోట వీలైనంత తొందరగా మరమ్మత్తులు చేపించి సమస్యను పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులకు తెలిపారు. ఇరు గ్రామాలలోని…

Read More

పోలింగ్ శాతం పెంచే విధంగా కృషి చేయాలి

పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ భూపాలపల్లి నేటిధాత్రి పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ అన్నారు. గురువారం భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, కమలాపురం, అజాం నగర్ లలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే…

Read More

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి బయోడేటా

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి జననం, విద్యాభ్యాసం : రామసహాయం రఘురాం రెడ్డి 1961, డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. కాగా వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఆయన హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకామ్ విద్యను, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి…

Read More

రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

# పీఎం కిసాన్ ఈ కే వై సి లో సమస్య ల లేకుండా చూడాలి. ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి జయచంద్ర తో కలిసి వ్యవసాయ రంగం పై వ్యవసాయ విస్తీర్ణ అధికారులతొ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతులకు స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అందుబాటులో ఉండాలని వ్యవసాయం లో…

Read More
error: Content is protected !!