మృతురాలి కుటుంబానికి బియ్యం అందచేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి

వీణవంక,( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మురహరి రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కర్ణాకర్,బోయిన…

Read More

మందరోలిపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ భూలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన

గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉండాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం మందరోలి పల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ భూలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కొలుగూరి అనిల్-ఉమా దంపతుల కూతురు పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ…

Read More

మావోయిస్టు సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క.

చిట్యాల, నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకర్ చత్తిస్ ఘడ్ రాష్ట్రం కాంకేడ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న కుటుంబాన్నీ బుధవారం రోజున గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పరామర్శించి సుధాకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధాకర్…

Read More

ప్రజాస్వామ్యం-నియంతృత్వం మధ్య జరిగే ఎన్నికలివి

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు ముళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ దేశంలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి జరుగుతున్న యుద్ధమే జరగబోయే లోక్ సభ ఎన్నికల సమరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు అన్నారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. బిజెపికి టీం లీడర్ నరేంద్ర మోదీ మాత్రమే ఉన్నాడని, కాంగ్రెస్ కు రాహుల్ గాంధీతో పాటు కూటమి రూపంలో అతిపెద్ద ఇండియా టీమే ఉందన్నారు. మొదటి దశ ఎన్నికల అనంతరం మోదీ…

Read More

అగ్ని ప్రమాదాల పట్ల ప్రముత్తంగా ఉండండి

ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ..సహాయ, సహకారాలను అందించుకోండి మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ వేసవికాలంలో సంభవించే అగ్ని ప్రమాదాల పట్ల రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వేసవికాలంలో భానుడి ప్రతాపం విలయతాండవం చేస్తుండడంతో..ఎండలు మండిపోతున్నాయని, కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గాని, సిగరెట్, బీడీలను అంటు పెట్టుకొని అగ్గిపుల్లలను ఆర్పీ వేయకుండా…

Read More

బండి సంజయ్ గెలవాలని బిజెపి నాయకుల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బిజెపి నాయకులు ప్రచారంలో భాగంగా బండి సంజయ్ గెలవాలని అలాగే కేంద్రంలో ఇస్తున్న మోడీ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ వద్ద పనిచేస్తున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆసాని లింగారెడ్డి గజబిన్కర్ సంతోష్ మండల ప్రధాన కార్యదర్శి సంధ్య వేణి రాజు యాదవ్ మండపల్లి బిజెపి నాయకులు సింగం చింటూ…

Read More

గ్రామ దేవతలను దర్శించుకున్న జడ్పీ చైర్మన్ పిఆర్ఓ రవితేజ

# గ్రామ దేవతల ప్రతిష్టాపనకు విరాళం ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు మండల రాయినిగూడెం గ్రామంలో గ్రామదేవతలైన పోచమ్మ, బొడ్రాయి , హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గత మూడు రోజులుగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ములుగు జడ్పీ చైర్మన్ పీఆర్ఓ జంగిలి.రవితేజ హాజరై గ్రామ దేవతలను దర్శించుకున్నారు. అనంతరం తన వంతు విరాళాన్ని అక్కడి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు ఆగబోయిన వెంకన్న, ఆగబోయిన సాంబయ్య, పాయం…

Read More

మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి

# మాజీ ఎంపీ మాలోత్ కవిత ములుగు జిల్లా నేటిధాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో రెండవసారి యంపిగా పోటీచేస్తున్నా మాజీ ఎంపీ మాలో కవిత రెండోసారి కూడా పార్లమెంటు పంపించి తెలంగాణ నుంచి ప్రశ్నించే గొంతుగా మన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సహాయ సహకార నిధులను కూడా తెచ్చుకొని ఎన్నో పనులు చేయించుకుందాం మాజీ ఎంపీ మాలతి కవితను అధిక మెజార్టీతో గెలిపించుకుందాం. పార్లమెంటుకు పంపిద్దాం మన ఇంటి ఆడబిడ్డగా…

Read More

త్రాగునీరు విద్యుత్ ఉపాధి హామీ పనులు పక్కాగా అమలు చేస్తున్నాం.

నేటిధాత్రి ప.గో జిల్లా/భీమవరం జిల్లాలో త్రాగునీరు, విద్యుత్తు సరఫరా, జాతీయ ఉపాధి హామీ పనులు, ప్రతి ఒక్కరికీ పని కల్పించుటలో పక్కగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్. జవహర్ రెడ్డి కి తెలిపారు. మంగళవారం వెలగపూడి సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు…

Read More

రసాపురం పార్లమెంటరీ కి కొత్తగా మరో ఏడు.

నేటిధాత్రి ప.గో జిల్లా/ భీమవరం ఐదవ రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మంగళవారం నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు మంది అభ్యర్థులు కొత్తగా నామినేషన్ లు దాఖలు చేయగా, ఇంతకు ముందే నామినేషన్ లు దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు ఒకరు రెండు సెట్స్, మరియొకరు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరపున భూపతి రాజు శ్రీనివాస్ వర్మ రెండు సెట్లు నామినేషన్లను రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్,…

Read More

అభివృద్ధి సంక్షేమం చూచి వైసీపీని గెలిపించండి

ఎన్నికలప్రచార యాత్ర లో ఓటర్లను అభ్యర్థించిన చెరుకువాడ. ప.గో జిల్లా/పోడూరు నేటి ధాత్రి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం ,పోడూరు గ్రామం లో మంగళవారం ఎన్నికల శంఖారావం ప్రచార పాదయాత్ర లో ఆచంట శాసనసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి సంఘీభావంగా పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి, డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్లతాతాజీపాల్గొన్నారు.అడుగడుగున ప్రజల బ్రహ్మరథం పట్టారు.ఎన్నికల ప్రచారయాత్రలో పాల్గొని గెలిపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.రెండు ఓట్లు…

Read More

క్షీరా రామంలో చండీ హోమం

నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (ఏప్రిల్ 23) పాలకొల్లు పంచారామక్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఈ రోజు అనగా ది.23.04.2024 తేదీ మంగళవారం పౌర్ణమి సందర్భముగా చండి హోమం నిర్వహించడం జరిగినది ఈ చండి హోమం లో 20 మంది దంపతులు పాల్గొన్నారు వీరికి శ్రీస్వామి వారి శేషవస్త్రములు ప్రసాదములు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమములో భక్త్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాళ్ళ సూర్యనారాయణ , కార్యనిర్వహణాధికారి

Read More

ప్రతి కుటుంబానికి లబ్ది కలిగే పథకాలు….ఎమ్మెల్యే సతీమణి నిమ్మల

సూర్య కుమారి నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (ఏప్రిల్ 23 ) రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే టిడిపి జనసేన బిజెపిf కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే పథకాలు అందుతాయని నిమ్మల సూర్యకుమారి తెలిపారు. ఆమె మంగళవారం పాలకొల్లు పట్టణ 28వ వార్డులో టిడిపి జనసేన బిజెపి శ్రేణులతో కలిసి కూటమి ఉమ్మడి అభ్యర్థి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లబ్ధి చేకూరే పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఈ…

Read More

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలను గెలిపిద్దాం – రాష్ట్ర ఫెన్షనర్స్ పార్టీ నాయకులు

నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు( ఏప్రిల్ 23) పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తీర్చే మన ఎమ్మెల్యే, టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు గెలిపించుకోవాలని రాష్ట్ర ఫెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి. సుబ్బారాయన్, బి పెద్దన్న గౌడ్ లు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే రామానాయుడు ను ఫెన్షనర్స్ పార్టీ నాయకులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

The attitude of parties embracing the workers

  • Real workers facing troubles • They are becoming scapegoats in high command politics • They are losing their self respect and integrity • The new trend in democracy creating problems • Democracy moving towards direction less politics • Party workers turning towards ‘smart’ politics Democracy is nothing but the participation of people. Unfortunately…

Read More

వైద్య ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్ల ప్రహసనం

  `డిప్యుటేషన్లు రద్దుచేస్తూ ఫిబ్రవరి 7న ప్రభుత్వ ఉత్తర్వులు `ఉత్తర్వుల్లో లసుగుల ఆధారంగా ఎక్కడివారక్కడే కొనసాగుతున్న వైనం `విల్లింగ్‌ లెటర్లే వారికి బ్రహ్మాస్త్రం `డిప్యుటేషన్లు రద్దుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు నిర్వీర్యం `‘విల్లింగ్‌’ల పేరుతో ఇప్పటికే జాగ్రత్తపడిన చాలామంది డాక్టర్లు `లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు `రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే వైద్యశాఖలో ఈ వైపరీత్యం `ఉత్తర్వులో లోపంతో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం చక్రం తిప్పుతున్న మంత్రులతో ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ హైదరాబాద్‌,నేటిధాత్రి: వైద్యో…

Read More

అధికార కండువాలే మాకు ముఖ్యం

https://epaper.netidhatri.com/view/243/netidhathri-e-paper-23rd-april-2024%09/3 `కార్యకర్తను బలి చేస్తాం… మళ్లీ కొత్త కండువాలు కప్పి మా జెండాలు మొపిస్తాం …అధికారంలో మాత్రం మేమే ఉంటాం.. `అధికారం కోసం వంద రోజులు ఆగక పోతిరి.!..కార్యకర్తలను బలి చేసి కండువా కప్పు కుంటిరి.! పార్టీల వైఖరితో ఇరుకున పడుతున్న కార్యకర్తలు `నిజమైన కార్యకర్తలకు తప్పని ఇబ్బందులు `అధిష్టానాల అధికార రాజకీయాల్లో బలిపశువులవుతున్న వైనం `ఆత్మగౌరవం దెబ్బతిని, ఆత్మవిశ్వాసం కోల్పోతున్న కార్యకర్తలు `ప్రజాస్వామ్యంలో కొత్త పరిణామంతో సరికొత్త ఇబ్బందులు `దిశారహిత రాజకీయాలవైపు ప్రజాస్వామ్యం `‘లౌక్యం’ దిశగా…

Read More

కలెక్టర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన అక్షయ తల్లిదండ్రులు

భూపాలపల్లి నేటిధాత్రి చిన్నారి అక్షయ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కు చెందిన కాజిపేట నరేష్, సుమలత దంపతుల కుమార్తె అక్షయ(7)గత సంవత్సరం దీపావళి వేడుకలులో ప్రమాద వశాత్తూ గాయపడడంతో మంచానికే పరిమితమైంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అక్షయ గురించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలుసుకొని చిన్నారి వైద్య చికిత్సలు అందిస్తామని ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్షయ తండ్రి నరేష్…

Read More

నూతన వదూవరులను ఆశీర్వాదించిన మోకుదెబ్బ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెపు సమ్మక్క-వెంకట నారాయణ గౌడ్ ల పుత్రుడు చందన -వంశీగౌడ్ ల వివాహ విందుకార్యక్రమం సోమవారం ఖానాపురం మండలం అశోకనగర్ గ్రామంలో జరిగింది.కాగా మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్, రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు…

Read More

పార్లమెంట్ అభ్యర్థి విజయమే కాంగ్రెస్ లక్ష్యం.

కాంగ్రెస్ ప్రభుత్వం లోనే అందరికీ సమన్యాయం. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాదే రమేష్ పటేల్. రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి :- వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కావ్య విజయం లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకులు పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ పటేల్ జెడ్పిటిసి సభ్యులు బొల్లం అజయ్ మణికంఠ,మారుజోడు రాంబాబు,మండల అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ అన్నారు సోమవారం మేకలుగట్టు, వెళ్లి,రఘునాథపల్లి మండల్ గూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు…

Read More
error: Content is protected !!