వైద్య సేవలు ప్రజలకు తెలియాలి

మహబూబాబాద్,నేటిధాత్రి: ప్రభుత్వపరంగా నిరుపేదలకు అందించే వైద్య సేవలు ప్రజలకు తెలియాలని జిల్లా కలెక్టర్ శశాంక డాక్టర్లకు సూచించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ … ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు లభించే వైద్య సేవలు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు.హాస్పిటల్ కాంపౌండ్ పరిశీలిస్తూ హాస్పటల్ నిర్వహణ తీరును మెరుగుపరచాలన్నారు.ద్విచక్ర వాహనాలను ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు కేటాయించాలన్నారు.డాక్టర్లతో కలిసి ఆర్థోపెటిక్ వార్డును సందర్శించి…

Read More

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించిన చల్లా

నడి కూడ, నేటి ధాత్రి: దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలంలో చర్లపల్లి,రాయపర్తి,నడికూడ గ్రామాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.పర్యటనలో భాగంగా రూ.3కోట్ల 68లక్షల 90 వేలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు. చర్లపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం,రూ.33.90లక్షలతో ప్రాథమిక పాఠశాలలో పూర్తయిన మౌలిక వసతుల కల్పన పనుల ప్రారంభం,రాయపర్తి గ్రామంలో…

Read More

సర్వాయి పాపన్న ఆశయం బహుజన రాజ్యంతోనే సాధ్యం

శనిగరపు రాజు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు హన్మకొండ:నేటిధాత్రి బహుజన్ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్ లో యుద్ధ వీరుడు బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఏకశిలా పార్కు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా జోనల్ మహిళా కన్వీనర్ అడ్లూరి పద్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శనిగరపు…

Read More

విలేఖరి కుటుంబాన్ని పరామర్శించిన గోమాస శ్రీనివాస్

  మందమర్రి, నేటిధాత్రి:- అనారోగ్య కారణాలతో మృతి చెందిన సీనియర్ సిటీకేబుల్ విలేఖరి కుటుంబాన్ని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్ పరామర్శించారు. మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ సిటీ కేబుల్ పాత్రికేయుడు సెగ్గం రాధాకృష్ణ చిత్రపటానికి శుక్రవారం గోమాస శ్రీనివాస్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యేస్కూరి రాజమల్లు,…

Read More

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

నివాలర్పించిన బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ,నేటిధాత్రి: వేములవాడ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాపన్న గౌడ్ అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు…

Read More

ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన యువకుడికి సత్కారం

ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన యువకుడికి సత్కారం *బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి అభినందన చందుర్తి,నేటిధాత్రి: వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన జవ్వాజి అరుణ్ గౌడ్ ఇటీవల విడుదలైన పోలీసు పరీక్షా ఫలితాల్లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్బంగా జవ్వాజి అరుణ్ గౌడ్ ను శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నీలం శేఖర్,మాజీ సర్పంచ్ రాంరెడ్డి, మ్యాకల శ్రీనివాస్, మాజీ…

Read More

గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

ఘన నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాపన్న గౌడ్ కు పూలమాలలు వేసి ఘన నివాలర్పించారు. ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపన చేసిన యోధుడు…

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని జయలక్ష్మి సెంటర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కల్లపెళ్ళి రవీందర్ రావు, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, బీసీ సెల్ చైర్మన్ ఓర్సు తిరుపతి లు మాట్లాడుతూ 16వ శతాబ్దంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…

Read More

బహుజన వీరుడు సర్థార్ సర్వాయి పాపన్న

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు వీణవంక( కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామాలలో గౌడ సంఘం అధ్యక్షులు , గీత కార్మికులు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వీణవంక మండల సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు దొమ్మటి రాజమల్లు గౌడ్ ఆధ్వర్యంలో మన బహుజన వీరుడు సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలను కేక్ కట్…

Read More

పెండింగులో ఉన్న ఫీజురియంబర్స్మెంట్,స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి

పిడిఎస్యు డివిజన్ కమిటీ అధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం నర్సంపేట,నేటిధాత్రి : గత కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఫీజురియంబర్స్మెంట్,స్కాలర్ షిప్స్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పిడిఎస్యు నర్సంపేట డివిజన్ కార్యదర్శి గుర్రం అజయ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, దానిలో భాగంగానే గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాల బకాయిలను చెల్లించడం లేదని…

Read More

మొరంచ పల్లె వరద బాధితులకు వంట సామాగ్రి పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లె గ్రామ ప్రజలు తన మానవత్వాన్ని చాటుకున్నారు వివరాల్లోకి వెళితే మొరంచ పల్లి లోగత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రామము అంతా నీటమునిగి ఏమి లేని ఆనాధలు గా మిగిలిన భూపాలపల్లి మండలం మోరాంచపల్లి గ్రామ ప్రజలకు మీకు మేమున్నాము బాధ పడకండి అంటూ చిట్యాల మండలం గుంటూరు పల్లి గ్రామ ప్రజలు చేయూత ని అందించారు.గుంటూరు పల్లి…

Read More

బహుజన రాజ్యాధికార యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జతంతి వేడుకలు నర్సంపేట, తెలంగాణ తొలి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన వీరుడు శ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పాపన్న గౌడ్ 373 జయంతి సందర్బంగా నర్సంపేట గౌడ సంఘం పట్టణ కమిటీ అధ్వర్యంలో పట్టణంలోని పాఖాల సెంటర్ లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్…

Read More

భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రచార రథంకు పూజ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అధ్వర్యంలో పరకాల నియోజకవర్గం మొత్తం ప్రచారానికిగాను,తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రచార రథాన్ని పరకాల నియోజకవర్గంలో ఊరూరా ప్రచారానికి ప్రచార రథాన్ని సిద్దం చేసారని పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి దంపతులు నాగారం గ్రామ సర్పంచ్ కట్కూరి స్రవంతి-దేవేందర్ రెడ్డిఅన్నారు. అనంతరం…

Read More

బిల్ట్ కార్మికుల అర్థనగ్న నిరసన…

పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలి ఏ పీ ఆర్ ఆదర్శ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కే.వెంకటా చారి మంగపేట, నేటిధాత్రి మంగపేట మండలంలోని కమలాపురంలో బిల్ట్ కార్మికులు ఫ్యాక్టరీ మెయిన్ గేటు ముందు అర్థ నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు తనకు రావలసిన బకాయిలు పెండింగ్ జీతాలు, పెండింగ్ (పి యఫ్ )లు, గ్రాడ్యూటీ చట్ట ప్రకారం చెల్లించాలి అని ఏపీ ఆర్ ఆదర్శ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కే.వెంకటా చారి అన్నారు. ఎల్…

Read More

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

వేములవాడ నేటిదాత్రి సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ పట్టణం లో గల సర్వాయి పాపన్న విగ్రహానికి పుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిచారు ఈసందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ ఒక్క కులం కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అరాచకాలను అణిచివేసి అణగారిన వర్గాల పేదల కోసం…

Read More

బిఆర్ఎస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి

పరకాల నేటిధాత్రి(టౌన్) భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో యువకులను ఎకం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం బిఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరధామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బిఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులు డాక్టర్.మడికొండ శ్రీను సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్బంగా డాక్టర్. మడికొండ శ్రీను మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర…

Read More

ఆత్మ గౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కల్లుగీతా కార్మిక మండల అధ్యక్షుడు బబ్బరు ఉప్పలయ్య మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి,పరక్రమానికి ప్రతిక అని అన్నారు.ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోవడానికి వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి పాపన్న పోరాడిన తీరు గొప్పదని అన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ జయంతి…

Read More

సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 373 వ జయంతి

ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం లోని బుదారావుపేట గ్రామంలో సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ 373జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు నారగోని పరమేష్ గౌడ్ మాట్లాడుతూ సమైక్య రాష్టంలోసర్వాయిపాపన్న గౌడ్ పోరాట పటిమను నాయకులు గుర్తించలేదు.కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గౌడ సంఘాల ఐక్య ఉద్యమాలతో అణగారిన వర్గాల రాజ్య పాలకుడు తెలంగాణ రాష్టంలో 350 ఏళ్ల క్రితమే ఆత్మగౌరవ పోరాటంతో అన్ని కులాలను ఏకం చేసి తాల్లేక్కితే ఎమోస్తది కల్లమ్మితే…

Read More

బీజేపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టిన పెసరు విజయచెందర్ రెడ్డి పోలీసులు నాయకుల మధ్య తోపులాట

పరకాల నేటిధాత్రి బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను అర్హులైన అన్ని వర్గాలకు ప్రజలకు అందించడంలో వైఫల్యం చెందిదని బిజెపి పార్టీ పరకాల నియోజకవర్గం ఆధ్వర్యంలో గీసుకొండ క్రాస్ వద్ద రాస్తారోకో కార్యక్రమంలో చేపట్టారు.పోలీసులకు బిజెపి నాయకులకు తోపులాటలతో వాగ్వాదంతో కార్యక్రమ ప్రాంతం రణరంగంగా మారింది.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల…

Read More

ఏజెన్సీ మండలాలపై బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షత.

రోళ్లపాడు.ప్రాజెక్టును విస్మరిస్తే నోరువిప్పని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. రైతు సంఘాల పోరాట స్ఫూర్తితో నీళ్లసాధనకు పోరాడుదాం. అఖిలపక్ష నేతల పిలుపు. కారేపల్లి నేటి ధాత్రి: 2016 ఫిబ్రవరి16న రోళ్లపాడు చెరువువద్ద శిలాఫలకం వేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు అందిస్తామని,జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏడున్నర సంవత్సరాలు గడిచినా ఏమాత్రం పనులు చేయకుండా ఏజెన్సీ మండలాలకు ద్రోహం చేస్తున్నారని రోళ్లపాడు ప్రాజెక్టు జలసాధన కమిటీ సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు,సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం,వరంగల్ జిల్లాల ఏరియా…

Read More