
కేంద్రంపై పోరుకు దుబ్బాక నుంచే తొలి అడుగు
చేనేత పై జిఎస్టి రద్దు చేసే దాకా పల్లె పల్లెనా ధర్నాలు చేస్తాం కేంద్రం మెడలు వంచుతాం చేనేతలకు అండగా ఉంటాం : చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ రమణ నేటి ధాత్రి,దుబ్బాక: చేనేత వస్త్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం జీఎస్టీ ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.జిఎస్టి పెంపునకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటానికి చేనేతలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగంపై 12 శాతం…