ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా టిఆర్ఎస్ నాయకులు,...
తాజా వార్తలు
కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…? తెలంగాణ రాష్ట్రంలో ఒకొక్కరుగా హస్తాన్ని వీడి కారెక్కుతుండగా మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కారు ఎక్కుతున్నట్లుగా తెలుస్తుంది. భూపాలపల్లి...
పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్ రవీందర్ స్టఫండరీ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్ నగర...
మంత్రి దయాకర్రావును కలిసిన న్యాయపోరాట సంఘీభావ కమిటీ సుశృత-దేవర్ష్ల సమాధిని స్మారక స్మృతివనం విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్తో మాట్లాడుతానని, పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని...
పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్ రవీందర్ స్టఫండరీ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్ నగర...
పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి పాకాల ఆయకట్టు కింద వరి పంట సాగు చేసుకోగా పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం...
ప్రజలు కోరుకున్న వ్యక్తులకే అవకాశం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలు, మండల ప్రజల కోరుకున్న వ్యక్తులకే అధిష్టానం అవకాశం కల్పిస్తుందని...
ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 69వ జన్మదిన వేడుకలను పార్టీ...
105 సవత్సరాల వేడుక వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేట మండలం కట్రియాల గ్రామంలో ఓ అవ్వ 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే...
నగరంలో కుక్కలు…’బౌ’బోయ్ ! మొరిగే కుక్క కరవదంటారు…కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు…మొరిగే కుక్కలు సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి, పగలు...
ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్’ డెస్క్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శని, ఆదివారాల్లో జరిగే స్టయిఫండరీ సబ్ ఇన్స్పెక్టర్...
కోమల పోరాటాన్ని అడ్డుకుంటున్న పోలీసులు సుశృత-దేవర్ష్ల సమాధిని స్మారక స్మృతివనంగా ప్రకటించాలని, సుశృత తల్లి కందిక కోమల చేస్తున్న పోరాటాన్ని అడ్డుకుంటున్న...
ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారిణి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం…నాలుగు లక్షల రూపాయలు లంచం...
ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ వరంగల్ నగరంలో నిర్వహించే ఎస్సై తుది రాతపరీక్షను...
తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుజ్జూల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుజ్జుల శ్రీనివాస్రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్...
అన్నదానం మహాదానం అన్నదానం మహాదానమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ అన్నారు. శుక్రవారం జాతీయ సగర సేవా,...
కార్యకర్తలకు అండగా ఉంటా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని...
చలి పిడుగు మిగిల్చిన విషాదం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామశివారులో గొర్రెల మందపై పిడుగుపడడంతో పెద్దఎత్తున 35గొర్రెలు మతువాత పడ్డాయి. చీర రాజారామ్కు...
ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...
గుడుంబా స్థావరాలపై దాడులు గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్సై అశోక్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని బేస్తగూడెం...