
బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసల జోరు
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నుండి మరియు యాదవ్ సంఘం నుండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలను వీడి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.మైలారం గ్రామం నుంచి దాదాపు 50 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు రెడ్డి సామాజిక వర్గం నుండి: అమిరెడ్డి మల్లారెడ్డి,చల్లా దయాకర్ రెడ్డి, చల్లా రాజీరెడ్డి దూదిపాల కొమరారెడ్డి,దూదిపాల…