
పోచమ్మ గుళ్లో పూజలు నిర్వహించిన ఏఎంసి డైరెక్టర్ రమేష్.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో amc. డైరెక్టర్ బై రీ రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ టెంపుల్ లో వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మన మంత్రి కేటీ రామారావుని గెలిపించాలనీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన నియోజకవర్గంలో మన మండలంలోని మన గ్రామాన్ని కి ప్రత్యేక నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి పరిచిన మన మంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల…