అభివృద్ధి చేసిన ఆదరించి గెలిపించండి

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 8 తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి, ముల్కలపల్లి, పిడిసిల్ల, ఎల్లారెడ్డిపల్లి, గుండ్లకర్తి, కాసులపాడు, మెట్టుపల్లి, గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొనడం జరిగింది. ఆయనకు ఆయా గ్రామాల మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున కోలాటాలతో డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారతులతో ఘన స్వాగతం పలకడం జరిగింది….

Read More

కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన చల్మెడ కుమార్తె

కోనరావుపేట, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం కోనరావుపేట మండలంలోని మరిమడ్ల,అహ్మద్ ఉస్సేన్ పల్లె, భూక్యారెడ్డి తండా, కమ్మరిపేట తండా, గొల్లపల్లి, వట్టిమల్ల గ్రామాలలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు కుమార్తె చల్మెడ నిహారిక, జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,…

Read More

కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టొద్దు

వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల, 13ఏండ్ల పాటు కోట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు పిలుపునిచ్చారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం కథలపూర్ మండలం గంభీర్ పూర్, బొమ్మెన, దూలూరు, దుంపేట్ గ్రామాల్లో మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ…

Read More

సమాచారం మాకు బహుమతి మీకు

గుండాల ఎస్ఐ రాజశేఖర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల అభివృద్ధికి అడ్డుకట్ట వేసే మావోయిస్టులను నిర్మూలిద్దం అంటూ మావోయిస్టు లను గుర్తించే వారి ఫోటోలను గుండాల, సాయన్నపల్లి ,చిన్న వెంకటాపురం ,అడవిరామవరం ,దామరతోగు గ్రామాలలో ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందిని వెంటబెట్టుకుని ప్రజలందరూ చూసి గుర్తించే ప్రదేశాలలో మావోయిస్టు ఫోటోలను అతికించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రాజశేఖర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఫోటోలోని ముద్రించిన వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే వెంటనే ఫోటోలో…

Read More

పుట్టినరోజు సందర్భంగా నిరుపేద వధువు వివాహానికి పుస్తెలు మట్టెలు విరాళం

లక్షెట్టిపేట మంచిర్యాల నేటిధాత్రి: లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ శివ సాయి గణేష్ సేవా సమితి వారు సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి గార్ల మనుమరాలు హనిక జన్మదిన సందర్భంగా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన ఏం బడి రాజయ్య రాజేశ్వరిల కుమార్తె సునీత వివాహానికి 15000 విలువ గల పుస్తెలు, మట్టెలు, బట్టలు సమితి తరపున అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు…

Read More

కృత్రిమ మీడియాలో కాంగ్రెస్‌…ప్రజా క్షేత్రంలో బిఆర్‌ఎస్‌.

https://epaper.netidhatri.com/ ` కాంగ్రెస్‌ లో కుంపట్లు… `టిక్కెట్ల సిగపట్లు. ` సీనియర్లలో కొరవడిన ఐక్యత. ` ఎటూ తేల్చుకోలే గందరగోళాలాలు. `నేనే సిఎం అంటూ సీనియర్ల ప్రకటనలు. `నేనే నాయకుడిని.. కొండంగల్‌ లో రేవంత్‌ రెడ్డి.. `నేనే సిఎం…కోమటి రెడ్డి వెంకటరెడ్డి. `ఆలూ లేదు..చూలు లేదు..ఆతృతకు అంతులేదు. `అటు కొట్లాటలు…ఇటు పదవుల పంపకాలు. `ఎన్నికలయ్యేదాకా ఇదే కొట్లాట.. `కాంగ్రెస్‌ అంటేనే గ్రూపుల గలాట. `జనం సమస్యలు పట్టవు. `ప్రజలకు చేరువ కాలేరు. `జనం కాంగ్రెస్‌ ను రానివ్వరు….

Read More

మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడప ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాడ వాడల గడపగడప ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కల్పించారనికళ్యాణ లక్ష్మి గాని రైతుబంధు గాని బీసీ బందు గాని మైనార్టీ బంద్ గాని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమముఖ్యమంత్రి కేసీఆర్…

Read More

ధర్మారావుపేట బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల రాజ్ కుమార్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గా ఆకుల రాజ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ పో లూసాని లక్ష్మీ నరసింహారావు సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి మండల అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి ఆకుల రవీందర్ ఆకుల తిరుపతి పోతుల విజేందర్ గండు శ్రీధర్ కేశెట్టి ప్రకాష్ పూజారి భాస్కర్ మాట్ల ప్రేమ్…

Read More

మైనంపల్లి మైనాన్ని ఓటుతో కరిగించండి: మంత్రి తన్నీరు హరీష్ రావు

మల్కాజిగిరి 08 నవంబర్ మాజీ కార్పొరేటర్,బిజెపి నాయకులు జీకే.శ్రీదేవి హనుమంతరావు బుధవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వివరాల్లోకి వెళ్తే జీకే.హనుమంతరావు ఆధ్వర్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావు, మంత్రి మల్లారెడ్డి,మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు.సుమారు 300 మంది బిజెపి పార్టీని విడి,…

Read More

అక్రమ మద్యం విక్రయిస్తున్న 184 మందిపై కేసు నమోదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర) సాధారణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిప్యుటి కమిషనర్ ఎక్సైజ్ కరీంనగర్, జిల్లా ఎక్సైజ్ అధికారి కరీంనగర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం, నాటుసారాయి అమ్మిన వారిపై దాడులు చేసి మొత్తం 184 కేసులు నమోదు చేసినట్లు జమ్మికుంట ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ తెలిపారు….

Read More

బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో కొండంత భరోసా

ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని ముత్తారం, కొత్తగూడెం, గొల్లగూడెం, శ్రీరంగాపురం, కొత్తూరు, తుమ్మలగూడెం, పద్మాపురం, చోప్పాల , మొగిలితోగు, అనంతరం, గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &…

Read More

మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు

ఎస్సై దేవేందర్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్,రోడ్డుప్రమాదాలు, డయల్100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని మూఢ నమ్మకాలు మరియు 4 G విషయాలపై శాయంపేట ఎస్సై దేవేందర్ విద్యార్థిని విద్యార్థులకి అవగాహన కల్పించాడు. ప్రతి ఒక్కరూ ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు…

Read More

శేరిలింగంపల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికపూడి గాంధీ.

భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు… నేటి, ధాత్రి:-శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికి తన ఇంటి నుండి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, బంధువులతో కలిసి బైక్,కార్ల ర్యాలీతో మొదలై ఆల్విన్ చౌరస్తా మీదుగా తారానగర్ లోనితుల్జా భవాని టెంపుల్ చేరుకొని డప్పు మేళాలతో, వివిధ విన్యాసాలతో ఘనంగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ విన్యాసాల నడుమ గాంధీకి…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘo ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఎం రమాదేవి అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొదటి రకం వరి ధాన్యానికి రూ.2203, రెండవ రకానికి రూ. 2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ జ్యోతి, సి సి రాజు, వివో మహేశ్వరి సంఘం పెండ్లి భారతి,…

Read More

నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే నివాసంలో తన తల్లి పెద్ది అమృతమ్మ వద్ద ఆశీర్వాదాలు తీసుకొని శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో కృష్ణవేణి తన నామినేషన్ అందజేశారు. ఎమ్మెల్యే వెంట తన సతీమణి పెద్ది…

Read More

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామపంచాయతీ లోని గాంధీనగర్ గ్రామానికి చెందిన జిమ్మిడి రవీందర్ ఇటీవల ప్రమాద స్థితిలో మరణించిన విషయం తెలుసుకొని వారి దశదిన కర్మలకు నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు జిమిడి నీరజ పిల్లలకు 10,000 ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ ఆ కుటుంబానికి అండగా ఉంటామని క్లాస్మేట్ ఫ్రెండ్స్ అందరూ నీరజకు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనగం సురేష్ బిక్షపతి…

Read More

ప్రజా సేవకోసమే పని చేసిన..

# పెండింగ్ పనులు పూర్తి కావాలంటే నేను మరోసారి రావాల్సిందే.. # ప్రజల కోసం అహోరాత్రులు పనిచేసిన వ్యక్తిని.. # వేలకోట్ల రూపాయలతో నర్సంపేట అభివృద్ధి.. # వైద్య సౌకర్యం కోసం పల్లె నుండి జిల్లా ఆసుపత్రి వరకు ఏర్పాట్లు. # నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి నేటివరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ కోసమే పనిచేస్తూ అభివృద్ధి చేశానని…

Read More

జనగామ అభివృద్ధికి ఓటు వెయ్యండి. డబ్బుకు, మందుకు కాదు

ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర నాయకులు అందె బీరన్న చేర్యాల నేటిధాత్రి… దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే. కాబట్టి డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సరైన నేతలను ఎన్నుకుని నవ సమాజ స్థాపనకు అవకాశం కల్పించే ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న పిలుపునిచ్చారు. బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో పాకాల ఎస్సాకు అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు అందె బీరన్న…

Read More

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం

హైదరాబాద్, నేటిధాత్రి తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారికి కూడా, కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. అలాగే సహాయకుడు అదే బూత్ కు చెందిన ఓటరై ఉండాలి అని, ఒక్కరికీ ఒక్కరూ, ఒక్కసారి మాత్రమే వెళ్ళాలని, ఒకరికి సహాయకంగా వచ్చిన వ్యక్తి వేరొకరికి సహాయంగా వెళ్లకూడదని నిర్ణయించారు. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఈసారి ఉదయం 5.30గంటల నుంచే…

Read More

కూరగాయల వ్యాపారులకు గొడుగులు పంపిణీ

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తాలో రోడ్డుపై ఎండలో కూర్చుని కూరగాయల వ్యాపారం చేసే వారికి బి ఆర్ఎస్ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ కాగితాల లక్ష్మీనారాయణ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ బి ఆర్ఎస్ నాయకులు నందిమల్ల రమేష్ జహీబ్ రహీం డేనియల్ అభిషేక్ పొన్నూరు సురేందర్ బండారు నాగరాజ్…

Read More
error: Content is protected !!