18 ఏళ్ళు దాటినా ప్రతిఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి

గుండాల( భద్రాద్రి కోత్తగూడేం), నేటిధాత్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల పల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి వాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్యరాలు కందుల సంధ్యారాణి అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ శనివారం అనంతోగు, జిన్నెల గూడెం,తీర్ల పురం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మీ గ్రామాలకు వస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదే క్రమంలో…

Read More

24 గంటల్లో 255 కరోన కేసులు

హైదరాబాద్‌ నేటిధాత్రి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 329 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,63,281కి పెరిగింది. 6,54,230 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,903 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 52,244 మందికి కొవిడ్‌ పరీక్షలు…

Read More

మహా దీక్షను విజయవంతం చేయాలి

కేయూ క్యాంపస్ నేటిధాత్రి: సెప్టెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మహా దీక్షని విజయవంతం చేయాలి ఆని కాకతీయ యూనివర్సిటీ అతిథిగృహంలో విద్యార్థి నాయకుడు కళ్లేపల్లి ప్రశాంత్ అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో మహా దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను…

Read More

భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నిమజ్జనాలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఆనందంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా ప్రజలను ఒక ప్రకటనలో కోరారు. వర్షాకాలం కాబట్టి ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ,…

Read More

పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

ధర్మసాగర్, నేటిధాత్రి: గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని సోమదేవరపల్లి సర్పంచ్ తోట మంజుల అన్నారు. శనివారం సోమదేవరపల్లి అంగన్వాడీ కేంద్రం-2 లో అక్షరాబ్యాసం, చేతుల పరిశుభ్రత, పోషకాహార ప్రదర్శనలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ తోట మంజుల హాజరై మాట్లాడుతూ మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం గా ఉండగలమని అన్నారు….

Read More

తెరాస ఇంటింటా ప్రచారం

కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : జమ్మికుంట పట్టణంలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో కౌన్సిలర్ భోగం సుగుణ వెంకటేష్ తో కలిసి జమ్మికుంట పట్టణ ఇంచార్జ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిండ్రు. ఈ సందర్భంగా ఆయా ఓటర్లను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి తెరాస అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థించిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి…

Read More

మాజీ ఎంపిపి ని పరామర్శించిన: ఎమ్మెల్యే పెద్ది

నల్లబెల్లి-నేటి ధాత్రి: అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ లోని ఒమేగా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మాజీ నల్లబెల్లి మండల ఎంపిపి కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్ ను శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు అలాగే శ్రీనివాస్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి యాజమాన్యని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నల్లబెల్లి మీడియా ఇంచార్జ్ గుమ్మడి వేణు తదితరులు ఉన్నారు.

Read More

అక్రమ రేషన్ బియ్యం సరఫరాలో వెలుగులోకి మరో డాన్.

పెద్ద మొత్తంలో పక్కా రాష్ట్రానిది తరలించేందుకు సిద్ధంగా రేషన్ బియ్యం. పక్కా సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న తహసిల్దార్ సివిల్ సప్లై అధికారులకు సమాచారం. ఇంటి యజమాని తో పాటు మరో వ్యక్తి పై కేసు నమోదు . మహాదేవపూర్  నేటిధాత్రి: కొన్ని దశాబ్దాల క్రితం మహదేవ్పూర్ నుండి పక్క రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గ్రామాల్లో ముఠాలుగా మారి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలించి…

Read More

పర్యటక కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర సమాచారా కమిషనర్

ములుగు ప్రతినిధి:నేటిధాత్రి: ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ డా. గుగులోతు శంకర్ నాయక్ పర్యటించారు, తాడ్వాయి మండలం లోని గిరిజనుల ఆరాధ్య దైవం అయిన మేడారం సమ్మక్క సారలమ్మ లను అధికారిక లాంచనాలతో అమ్మవార్లను సతి సమ్మేతంగా దర్శించకున్నారు. అనంతరం వాజేడు లోని బొగత జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రకృతి అందాలను పరవశింప జేసీ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం లక్నవరం…

Read More

ముమ్మరంగా కోవిడ్ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం- పర్యవేక్షించిన జిల్లా అడిషనల్ కలెక్టర్

కాటారం నేటిదాత్రి జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు కాటారం మండలములోని కొత్తపల్లి,అంకుశాపూర్ , చిదినేపళ్లి , రేగులగూడెం, కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని గారేపల్లి స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను అడిషనల్ కలెక్టర్ దివాకరన్ సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు మంచిగా నడిపిస్తున్నందుకు ఎంపీడీవో పెద్ద ఆంజనేయులు, కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామారావులను అడిషనల్ కలెక్టర్ అభినందించారు.శనివారం పన్నెండు వందల డబ్భై తొమ్మిది మందికి ఫస్ట్, సెకండ్ దోషులు వేసినట్లు డాక్టర్ రామారావు తెలిపారు….

Read More

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రైతుకి తీవ్ర గాయాలు

కాటారం నేటిదాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకి చెందిన సంతోషం బ్రహ్మ రెడ్డి(50)అనే రైతు గుండ్రాత్ పల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. మహాదేవపూర్ మండలం అన్నారంలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయము స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం బ్రహ్మరెడ్డిని హాస్పిటల్ తరలించారు.

Read More

గణేష్ నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటించాలి

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు ప్రతినిధి:నేటిధాత్రి: గణేశ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దిశ నిర్దేశం మేరకు వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు ఒక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ యొక్క నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ యొక్క నిమజ్జనాన్ని జరుపుకోవాలసిందిగా కలెక్టర్ అన్నారు. జిల్లా రెవెన్యూ…

Read More

చిన్నారి చైత్ర హంతకుణ్ని కఠినంగా శిక్షించాలి

బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి సేవాలాల్ సేన పెద్దపల్లి,జయశంకర్ జిల్లాల కన్వీనర్ అంగోత్ రాజునాయక్ డిమాండ్ మల్హర్రావు నేటిదాత్రి: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ లో 6 సంవత్సరాల పసికందు గిరిజన బిడ్డ చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి,హత్య చేసిన కిరాతకున్ని కఠినంగా శిక్షించాలని రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పెద్దలు గానీ, కనీసం గిరిజన మంత్రి మహిళ అయి ఉండి కూడా…

Read More

అత్యాచార నిందితుడి ని వెంటనే ఉరితీయాలి

కాజీపేట, నేటిధాత్రి: సభ్య సమాజం తలదించుకునే విధంగా సైదాబాద్ సింగరేణి కాలనీ లో చిన్నారిపై అత్యాచార ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఉరితీయాలని కార్పోరేటర్లు విజయశ్రీ రజాలీ, జక్కుల రవిందర్ యాదవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీని తీసి చిన్నారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 6 సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేసి హత్య చేసిన…

Read More

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ధర్మసాగర్,నేటిధాత్రి: డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నారాయణగిరి గ్రామ సర్పంచ్, ధర్మసాగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి కోరారు. బుధవారం నారాయణగిరి గ్రామపంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి నీటి సమస్య రాకుండా చూడడంతో పాటు, అవసరమున్న ప్రతి ఇంటికి పైప్లైన్ నిర్మాణం చేసి మంచినీరు అందిస్తామని…

Read More

మహా అన్నదాన కార్యక్రమం

భీమదేవరపల్లి నేటిదాత్రి: అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదని పొలం ఉమాదేవి అన్నారు. భీమదేవరపల్లి రెడ్డి సంఘం శ్రీ గణనాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు మార్పాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వచ్చిన పొలం ఉమాదేవి ఈ కార్యక్రమానికి హాజరై అన్నదానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి.రాజేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి.భూపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Read More

శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి

ఎలాంటి డీజే లకు అనుమతి లేదు. గూడూరు సిఐ రాజి రెడ్డి. కొత్తగూడ, నేటి ధాత్రి. గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గూడూరు సీఐ రాజి రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నిమజ్జనం రోజు రహదారులపై ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ నిమజ్జనం చేయాలని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఎవరైనా డీజేలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు….

Read More

ఫాతిమానగర్ లో బైకును ఢీకొన్న కారు -ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కాజీపేట, నేటిధాత్రి: కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్ జంక్షన్ లో బైకును ఓ కారు వెనుకాల నుంచి వచ్చి ఢీకొన్న సంఘటన బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట నుండి హనుమకొండ కు ఇద్దరు విద్యార్థులు బైకుపై వెళ్తున్నారు. బైకు ఫాతిమానగర్ జంక్షన్ దగ్గరకు రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా దెబ్బలు తాకాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స…

Read More

వెంకట్రాజం కుటుంబానికి అండగా ఉంటా -మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ధర్మసాగర్,నేటిధాత్రి: ధర్మసాగర్ మండలం లోని నారాయణగిరి గ్రామంలో ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట్రాజం ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. నారాయణగిరిలోని వెంకట్రాజం స్వగృహానికి ఆయన కార్యకర్తలతో కలిసి వెళ్లి వెంకట్రాజం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాజం కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చునని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,…

Read More

గణపతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

హనుమకొండ, నేటిదాత్రి హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి విశేష దినం నిర్వహించగా ముఖ్య అథితిగా పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తీ శ్రద్దలతో నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లాల జగన్ గౌడ్ ని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రముఖులు 303 గవర్నర్ తడక కుమార స్వామి గౌడ్, కోఆర్డినేటర్…

Read More