బస్ షెల్టర్ ప్రారంభం

గ్రామ మాజీసర్పంచ్ భూక్యా రమేష్ , శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో కీర్తిశేషులు గుగులోతు నరహన్ జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను సూర్య నాయక్ తండ మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గుగులోత్ శంకర్ తండ్రి అయిన నరహాన్ జ్ఞాపకార్థం కోసం సూర్య నాయక్ తండలో బస్ షెల్టర్ నిర్మించడం జరిగిందని అన్నారు.ఉన్న ఊరికి ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆలోచనలతో…

Read More

శ్మశాన వాటిక భూమి మాయం – చోద్యం చూస్తున్న అధికారులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ గత పాలకవర్గం దాతల విరాళాలతో మొత్తం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కోనుగోలు చేసినట్లు సూచిక బోర్డులో చూపించి నేడు అట్టి సూచిక బోర్డును తొలగించడం ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశమైంది. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాలను పరిశీలించగా శ్మశాన వాటిక కోసం 10జూన్2019రోజున పోన్నం వీరేశం తండ్రి:అంజయ్య అనే వ్యక్తి నుండి సర్వే నంబర్ 472/ఎ/జి లో పన్నెండు గుంటల భూమిని…

Read More

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో జయశంకర్ జిల్లాకు బంగారు పతకాలు

భూపాలపల్లి నేటిధాత్రి మే 1, 2వ తేదీలలో వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణా కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే శ్రీనివాస్ ( మాదాసి ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్…

Read More

వేసవి కాలంలో ఆయిల్ ఫామ్ తోటలలో రైతులు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు భూపాలపల్లి నేటిదాత్రి ఆయిల్ ఫామ్ తోటల్లో అబ్లేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు తెలిపారు. టేకుమట్ల రేగొండ మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలోని పాల్మాసి రాజేశ్వర్ రావు ఆయిల్ ఫామ్ తోటలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పూత తీసివేసే పద్ధతి (అబ్లేషన్) పై రైతులకు అవగాహన కారక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి సంజీవ రావు మాట్లాడుతూ ఆయిల్…

Read More

కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలి:సిపిఎం పరకాల పట్టణ నాయకుడు మడికొండ ప్రశాంత్

పరకాలనేటిధాత్రి : వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని సిపిఎం పరకాల పట్టణ నాయకుడు మడికొండ ప్రశాంత్ పిలుపునిచ్చారు. మోసపూరిత విధానాలతో కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని,బిజెపి విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని,ప్రజల మధ్య కులం మతం పేరుతో చీలికలను సృష్టిస్తూ,ప్రజా సమస్యలను చర్చ లేకుండా చేసిందని,గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు,డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిసిందని,జీఎస్టీ పేరుతో…

Read More

బలరాం నాయక్ అఖండ విజయం తధ్యం

ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఉఫాధి హమి కూలీలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో న్యాయ్ భద్రాచలం నేటి ధాత్రి బలరాం నాయక్ ని ఎంపిగా గెలిపించే భాధ్యత మనం తీసుకుంటే,కేంద్ర మంత్రి గా తిరిగి పంపించే భాధ్యత సోనియమ్మ తీసుకుంటుంది ఏజెన్సి గ్రామాలను అభివ్రృధ్ధి చేసిన ఘనత బలరాం నాయక్ ది మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని…

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవిత గెలుపుకు కృషి చేయాలి

మాలోత్ కవిత గెలుపు ద్వారానే అభివృద్ధి కొనసాగుతుంది హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం మండలం బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు భద్రాచలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాచలం మండల బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ…

Read More

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  బహిరంగ సభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభను జయప్రదం చేయండి! .ఐ ఎన్ టి యు సి నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియం నందు నాలుగో తేదీన. ఉదయం “10:00” గం: లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బహిరంగ సభలో పాల్గొనున్నారు, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  .మల్లు బట్టి…

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.

నామా నాగేశ్వరరావు. ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ రానుంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజా ఆదరణ ఇప్పటికే సర్వే ఫలితాలు తేల్చాయి నామా నాగేశ్వరరావు విజయం కోసం ప్రతి బూత్ లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించాలి అసెంబ్లీ ఎన్నికలు అయిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఖమ్మం జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి. నామా నాగేశ్వరరావు ఎంపీ రవిచంద్ర…

Read More

ఆదివాసులతో సమావేశమైన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్ పార్లమెంట్ పినపాక నియోజకవర్గం భద్రాచలం నేటి ధాత్రి బూర్గంపాడు మండల కృష్ణ సాగరంలో కాంగ్రెస్ నాయకులు బాదం రమేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసుల సమావేశానికి ముఖ్య అతిధులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు చత్తీస్గడ్ మాజీ మంత్రి జగదల్పూర్ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో సుమారు 5000 మంది ఆదివాసులు ఉన్నారు ఈ సమావేశంలో వలస దివసుల సమైక్య అధ్యక్షులు…

Read More

BRSపార్టీ మహాభూబాబాద్ లోక్ సభా అభ్యర్థి శ్రీమతి మాలోతు కవిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథాన్ని ప్రారంభించిన పార్టీ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు

దుమ్ముగూడెం శుక్రవారం ఈరోజు మండలకేంద్రమైన లక్ష్మీనగరం BRSపార్టీ మండల కార్యాలయం ఆవరణంలో జరిగిన ప్రచారరధమును పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి MPP రేసు లక్ష్మీ పార్టీజండాను ఊపి ప్రారంభించారు భద్రాచలం నేటి దాత్రి ఈసందర్భంగా BRS పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ BRSపార్టీ మాహాభూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల గుర్తు కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పార్లమెంట్ లో మన తెలంగాణా హక్కుల కొరకు మన గళం…

Read More

అధికారం కోసంమే కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు.

బిఆర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది. జెడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట‌్యాల మండలంలోని చింతకుంట‌రామయ్యపల్లి, చిట‌్యాల, ఏలేటిరామయ్యపల్లి, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్…

Read More

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 10వ వార్డు యువకులు

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పదవ వార్డు కు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పదవ వార్డ్ సోషల్ మీడియా అధ్యక్షులు చెరుకు నాగరాజు,తెలంగాణ జాగృతి అధ్యక్షులు చెరుకు సురేష్,తెలంగాణ రాష్ట్ర యూత్ నాయకులు ఏడ్ల అరవింద్ కుమార్,పెండెల భరత్ కుమార్,జీడిమెట్ల అనిల్ కుమార్,చెరుకు లక్ష్మణ్ తదితరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొమ్మటి…

Read More

భువనగిరిలో బీజేపీ జోరు!

– ప్రచారంలో దూసుకుపోతున్న బూర నర్సయ్య గౌడ్​ – 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలియ తిరిగిన డాక్టర్​ సాబ్​ – బీసీలకు బలమైన సెగ్మెంట్​ కావడంతో పెరుగుతున్న గ్రాఫ్​ – మోడీ చరిష్మాతో పాటు ‘బూర’ కు వ్యక్తిగతంగా మంచిపేరు – సుపరిచితుడు, సౌమ్యుడు నర్సయ్యకే ఓటంటున్న జనం – భారీ మెజారిటీ ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు – కాంగ్రెస్​లో కోమటిరెడ్డి బ్రదర్స్​కు సహకరించని బీసీ క్యాడర్​? – అభ్యర్థి కొత్త ముఖం కావడం కూడా హస్తం…

Read More

భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదు

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి): రాష్ట్ర ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా గురువారం రోజున సాయంత్రం పోలీస్ అధికారులతో కలసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. అనంతరం బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్…

Read More

మీ సేవకుడిగా ఉంటా..వెంకటరామిరెడ్డి

మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా నర్సాపూర్ నియోజకవర్గం, డౌల్తాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్… తెలంగాణ భవిష్యత్తుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది. ఎన్ని హామీలు అమలు చేసింది. 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు. రైతు బంధు 10 వేలు చెయ్యలేదు కల్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం…

Read More

దటీజ్‌ ‘‘కేసిఆర్‌’’ పవర్‌.

https://epaper.netidhatri.com/view/252/netidhathri-e-paper-3rd-may-2024%09/2 ‘‘కేసిఆర్‌’’ రాక…ఆ రెండు పార్టీలకు కాక! `ఎండా కాలంలో ఆ రెండు పార్టీలకు చలి జ్వరం! `కేసీఆర్‌ రాకతో పట్టుకున్న భయం! `కేసీఆర్‌ ఉక్కపోతను భరించలేని ధైన్యం! `తమ ఉనికి ప్రశ్నార్థకమని రెండు పార్టీల ఆగమాగం! `ఈసీతో నోటీసులకు ఒక్కటైన రాజకీయ విజాతి ద్వయం. `సందిట్లో సీమాంధ్ర మీడియా సడే మియా! `తెలంగాణ మీద సీమాంధ్ర మీడియా అక్కసు! `తెలంగాణపై మళ్ళీ పచ్చ మీడియా చిచ్చు? `తెలంగాణ రాజకీయాలలో అస్థిరతే ఉచ్చు? `ఎన్నికల సంఘం అత్యుత్సాహం?…

Read More

రిజర్వేషన్ లను కల్పించిన పార్టీ బిజెపి పార్టీ

– పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిజెపి – సిరిసిల్ల జిల్లా ఉంటుందా పోతుందా తెలపాలి – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 2(నేటి ధాత్రి): గత అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ బిజెపి ఒక్కటని ప్రచారం చేసి అధికారం లోకి వచ్చాం అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అధికారం లోకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి పార్టీ అధికారంలోకి…

Read More

పారదర్శకంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణకు చర్యలు:సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్

*పోలింగ్ సమయాల్లో వచ్చిన మార్పు పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి *అదనపు బ్యాలెట్ యూనిట్ల ఎఫ్.ఎల్.సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి *100 శాతం ప్రతి ఓటరుకు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ చేయాలి *పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పించాలి *డబ్బు,మధ్యం పంపిణీ జర్గకుండా పక్కా నిఘా ఏర్పాటు *సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి *లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో…

Read More
error: Content is protected !!