గీసుకొండ హైస్కూల్లో ఖో ఖో కోచింగ్ క్యాంప్ ముగింపు

వరంగల్ /గీసుకొండ,నేటిధాత్రి : ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సీనియర్స్ ఖో ఖో కోచింగ్ క్యాంపు ముగిసింది.ఈ సమావేశానికి గీసుకొండ హై స్కూల్ హెడ్మాస్టర్ పట్టాభి అధ్యక్షత వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ జిల్లా జట్టును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జంగా రాఘవరెడ్డి క్రీడాకారులకు సూచించారు.కోచింగ్ క్యాంపు ఇన్చార్జి కోట రాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు…

Read More

రాష్ట్రానికి గర్వకారణం చిన్నారి బిల్ హరి

అభినందించిన మంత్రి పొన్నం….. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)దేశ రాజధాని లో ఇటీవల జరిగిన కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో రెండవ స్థానం సాధించిన చిన్నారి బిల్హరి నీ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.కూకట్ పల్లి ఎంఎన్ఆర్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బిల్ హారి ఇండియన్ కరాటే అంతర్జాతీయ చాంపియన్ కు అర్హత సాధించడం తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం అని కొనియాడారు.ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రుల తో పాటు కోచ్ ను మంత్రి అభినందించారు.

Read More

క్రికెట్ క్రీడాకారులకు టిషర్టులు పంపిణీచేసిన ఎంపీటీసీ

ఎండపల్లి జగిత్యాల నేటి దాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన క్రికెట్ యూత్ అసోసియేషన్ సభ్యులు టోర్నమెంట్ లో పాల్గొనడానికి టీ షర్టులు పంపిణీ చేయాలని గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం ను కోరగా వెంటనే స్పందించి గ్రామంలోని క్రికెట్ ఆటగాళ్లయిన యూత్ సభ్యులకు జెర్సీ టీషర్ట్ లను గురువారం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ క్రికెటర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులంతా ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం లకు ప్రత్యేక…

Read More

వాణిజ్య శాస్త్రంలో వనజకు డాక్టరేట్

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి : కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్రం పరిశోధకురాలు వనజ అంబోజి డాక్టరేట్ సాధించారు.కాగా కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య మల్లారెడ్డి ఒక ప్రకటనలో డాక్టరేట్ ను ప్రకటించారు. ఆర్గనైజేషనల్ క్లెమేట్ ఇన్ సర్వీస్ సెక్టార్ – ఏ స్టడీ ఆఫ్ సెలక్ట్ హెల్త్ కేర్ యూనిట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. అనే అంశంపైన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికిడాక్టరేట్ లభించింది.వరంగల్ చెందిన వనజ కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యులు డాక్టర్ సత్యావతి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.

Read More

ఏలేటి రాజారాంపటేల్ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

ఎండపల్లి జగిత్యాల నేటిధాత్రి ఎండపల్లి మండలం రాజారాం పల్లె గ్రామం లో ఏలేటి రాజారాం పటేల్ 179 వ జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం నేడు రాజారాంపల్లి లోని గ్రామపంచాయతీ ఆవరణలో కరీంనగర్ కు చెందిన శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు, ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మహేశ్వర్ రెడ్డి , ఫిజిషియన్, డాక్టర్ ప్రత్యూష రెడ్డి ,ఎండి ఫీజిషియన్. వారి బృందంతో ప్రజలు వైద్య పరీక్షలు షుగర్ బిపి…

Read More

బదిలీపై వెళ్తున్న ఇన్స్పెక్టర్ కి ఆత్మీయ సత్కారం

హసన్ పర్తి, నేటిధాత్రి ఈరోజు హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో తుమ్మ గోపి ఇన్స్పెక్టర్ గత ఆరు నెలలుగా విధులు నిర్వహించి బదిలీ పై మట్ట్వాడ కు వెళ్తున్న సందర్భముగా గోపీ కి స్వీట్ తినిపించి శాలువాతో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది . చాతల్ల సదానందం మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ గోపి తమ విధులలో భాగంగా అన్యాయం జరిగిన బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేశారని ప్రజలకి చాల సపోర్ట్ చేసి ఫ్రెండ్లీ పోలీస్ అనిపించుకున్నారని…

Read More

పదవి కాలం ముగిసిన సర్పంచు లకు ఘనంగా సన్మానం

వనపర్తి నెటీదాత్రి: కొత్తకోట మండల సర్పంచుల పదవి కాలం ముగిసినందున దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ సర్పంచులను ఫీల్డ్ శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ సిడిపి చైర్మన్ చెన్నకేశవరెడ్డి వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు కో ఆప్షన్ సభ్యులు అల్లా భాష మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ భీమ్ రెడ్డి కొత్తకోట మండల సర్పంచుల…

Read More

ముత్తారం సింగల్ విండో చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ రామణరెడ్డి ల పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందజేసిన డైరెక్టర్ లు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మరియు వైస్ చైర్మన్ పొతిపెద్ది రమణారెడ్డి లపై కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస నోటీసులు సహకార సంఘం సబ్ రిజిస్టర్ రామ్మోహన్ కు 9 మంది డైరెక్టర్లు నోటీసులను అందజేశారు. 13 డైరెక్టర్ లకు గాను 9 మంది డైరెక్టర్ లు అవిశ్వాసానికి సంతకాలు చేసి సహకార సంఘం సబ్ రిజిస్టర్ రామ్మోహన్ కు అవిశ్వాస తీర్మానాన్ని డైరెక్టర్ లు…

Read More

గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొన్న చెన్నమనేని వికాస్

కొనరావుపేట, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. చెన్నమనేని వికాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ, మన దేశాన్ని, మన ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత మోదీ అని, తొమ్మిది సంవత్సరాల పరిపాలన కాలంలో జరిగిందనీ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి, మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇవాల్సిన…

Read More

వాహనముల వేలము ద్వారా ప్రభుత్వ ఖజానాకు 1,10,000రూపాయలు

పరకాల నేటిధాత్రి ప్రాహిచిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేసినటువంటి (10) వాహనములకు గురువారం రోజున డిపి,ఈఓ ఆర్.లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో వాహనాల వేలం నిర్వహించడం జరిగింది.పది వాహనాలు అమ్ముడుపోగా దానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర 46,500 ఉండగా వేలం ద్వారా 83,300 బిడ్ అమౌంట్,జిఎస్టీ ద్వారా 15000 రాగ మొత్తం 1,10,000 రూపాయలు సమాకురాయని గ్రోత్ 136 శాతం పెరిగిందని పరకాల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె. జగన్నాథ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో…

Read More

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్?

ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 8 న్యూస్ గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని కరెంట్ వినియోగదారుల కనెక్షన్లన వివరాలను విద్యుత్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ తరుణంలో మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరెంటు రీడర్లు చేస్తూ..రేషన్ కార్డ్,…

Read More

మధ్యాహ్నభోజన కార్మికుల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె

-ఈనెల ఫిబ్రవరి 16న, జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి -సిఐటియూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన జిల్లా కార్మికులకు పిలుపు -మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలి కొనరావుపేట, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి ,16, నడుజరిగేదేశవ్యాప్త సమ్మె, పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల…

Read More

9వ రోజుకు చేరుకున్న నిరాహారదీక్ష

మంచిర్యాల, నేటిదాత్రి: శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మికులకు రావలసిన క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యజమాని మల్కా కొమరయ్య గారు మొండిగా వ్యవహరించడంతో, భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేటు ముందు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా నేటితో 9వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష, అయినప్పటికీ శాలివాహన పవర్ ప్లాంట్ యజమాన్యం కు కార్మికుల పైన జాలి దయ కలగడం…

Read More

పార్లమెంట్ చారిత్రక ఘటనల్లో భాగస్వామ్యం కావడం నా అదృష్టం..!

– ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది – మరో అవకాశం ఇస్తే మళ్లీ.. మీ ముందుకు.. – రాజ్యసభ లో ఎంపీ వద్దిరాజు వీడ్కోలు ఉపన్యాసం న్యూఢిల్లీ, ఫిబ్రవరి, 8: రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు. గురువారం…

Read More

జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పోరిక రాహుల్

రేగొండ,నేటిధాత్రి: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పోరిక రాహుల్ ఎంపికైనట్లు బాగిర్తిపేట ఉన్నత పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు సూదం సాంబమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈనెల 13 నుంచి 18 వరకు జరగబోయే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అండర్ 16 షార్ట్ పుట్ విభాగంలో పాఠశాల పదవ తరగతి విద్యార్థి పోరిక రాహుల్ ఎంపికయ్యాడని హర్షం వ్యక్తం చేశాడు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రేవూరి అనిత రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక…

Read More

దేశసేవలో యువత భాగస్వాములు కావాలి

కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ నర్సంపేట,నేటిధాత్రి : సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో దేశసేవలో యువత భాగస్వాములు కావాలని, దేశసేవ దైవసేవతో సమానమని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ యువతకు పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలో ఎదల్లపల్లి గ్రామానికి చెందిన చలమల్ల రాజారెడ్డి ఆర్మీలో 21 సంవత్సరాలుగా దేశ సేవకై విధులు నిర్వహించి ఎన్ బీ సాబ్ గా పదవీ విరమణ పొందాడు.ఈ నేపథ్యంలో గురువారం నర్సంపేట పట్టణంలో…

Read More

మాజీ సర్పంచ్ మేడి రవి ని సన్మానించిన గ్రామ పెద్దలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి రవి ని గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించారు. తమ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపించడమే కాకుండా పేద వారికి తోచిన సాయం చేస్తూ చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా ఉండేవారని మాజీ సర్పంచ్ మేడి రవి ని గ్రామ పెద్దలు కొనియాడారు.

Read More

గాయాలైన విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలి.

ఏబీఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, బిఆర్ఎస్వి నాయకుల డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి గాయాలపాలైన విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని ఏబీఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, బిఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుగ్గొండి మండల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలికల)విద్యార్థినిలు(చెన్నారావుపేటలో)ఉన్న గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో నర్సంపేట పట్టణ సమీపంలోని నెక్కొండ రోడ్ కాకతీయ నగర్ వద్ద ఆటో మరియు…

Read More

గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష

నెక్కొండ, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఐదవ తరగతి ప్రవేశం కోసం నెక్కొండ గురుకుల పాఠశాలలో 11 -2-2004 రోజున బాలికల కు ఉదయం 11 గంటల నుండి 1గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతం రవీందర్ తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 10 గంటల లోపు చేరుకోవాలని పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ మరియు…

Read More

గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తేది:-08.02.2024 రోజున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమములో భాగంగా రెండవ రోజు షెడ్యూల్ ప్రకారం జైపూర్ మండలంలోని ఇందారం మరియు మిట్టపల్లి గ్రామ పంచాయతీలలో గ్రామ ప్రత్యేక అధికారి గారి అధ్వర్యంలో అందరి భాగస్వామ్యంతో శ్రమదానం నిర్వహించి గ్రామంలోని రోడ్డు ప్రక్కన పెరిగిన తుమ్మ చెట్లను, పొదలను తొలగించి శుభ్రం చేయడం జరిగింది. అనంతరం, గ్రామ ప్రత్యేక అధికారి గ్రామంలోని వీధి,వీధి తిరిగి త్రాగు నీటి సమస్యలు…

Read More