శాలివాహన పవర్ ప్లాంట్ గేట్ ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులు

మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 26 నెలలు గడుస్తున్న యాజమాన్యం కార్మికుల రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో శాలివాహన  పవర్ ప్లాంట్ స్టాప్ అండ్ వర్కర్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడానికి పూనుకోవడం జరిగింది. కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించే వరకు కంపెనీకి సంబంధించిన భూములను ఎవరు కొనవద్దని రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోరుచున్నాము. అదేవిధంగా శాలివాహన పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమురయ్య స్పందించి ఈనెల చివరి…

Read More

వినూత్న ఆలోచనలో ఇటికాలపల్లి యువత.

నర్సంపేట,నేటిధాత్రి: రాబోయే గ్రామీణ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి యువత సోషల్ మీడియాలో వినూత్న ఆలోచనకు తెర తీసింది.తమ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వారే రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయాలని, వారికి పూర్తి మద్దతు ఉంటుందని గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. గ్రామ అభివృద్ధికి సంబంధించిన తాజా ప్రతిపాదనలో యువతకు కీలక పాత్ర ఇచ్చేందుకు సర్పంచ్ పదవిలో ఉన్న నేతలు కొత్త విధానాన్ని ప్రకటించారు….

Read More

ఏఐడిఆర్ఎం జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నికైన లావణ్య

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని రవి నారాయణ రెడ్డి భవన్ లో జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నికైన పొనగంటి లావణ్య ని డిహెచ్పిఎస్ జిల్లా సమితి నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పొన్నగంటి లావణ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై పోరాడుతామని, దేశంలో దళితులపై అనేక దాడులు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కేంద్రం రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, రాజ్యాంగం హక్కులను పరిరక్షించుకోవడానికి కృషి చేస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో…

Read More

ఎమ్మెల్యే జిఎస్ఆర్ ను కలిసిన వర్తక సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి వర్తక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయితు రమేష్ , అధ్యక్షులు పుట్టపాక కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అనంతరం కాలువ కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వర్తక సంఘం నాయకులు మాట్లాడడం వర్తక సంఘం ఆఫీస్ కొరకు భూమి అడగడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించారు చేల్పూర్ గ్రామంలో వ్యాపారులకు ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు. బస్టాండ్ కావాలని అడగడం జరిగింది…

Read More

సాగు చేసే భూమికే.. రైతు భరోసా..!

#జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ. నల్లబెల్లి నేటి ధాత్రి: సాగు చేసే భూమికే రైతు భరోసా అందివ్వడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ పేర్కొన్నారు సోమవారం మండలంలోని దస్తగిరి పల్లె, రుద్రగూడెం గ్రామంలో పలు భూములను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవసాయ సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేసే గోదాములకు కానీ, ఇటుక బటీలకు గాని, ఇండ్లకు రైతు…

Read More

రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల(నేటి ధాత్రి): రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు,కరాటే పోటీల పోస్టర్ ను హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నందు బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్డండి,స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ… మొదటి రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీలను రాజన్న సిరిసిల్లలో ఫిబ్రవరి 16 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజన్న…

Read More

ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు పునః ప్రారంభించాలి- బ్రాహ్మణపెల్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ లో ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారని దీంతో చాలామంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వాటిని పున ప్రారంభించాలని యుగంధర్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు గత పది రోజులుగా నెట్ వర్క్ ఆసుపత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు నిలిపివేసి ఆరోగ్యశ్రీ కౌంటర్లను యజమాన్యాలు మూసివేశాయని దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…

Read More

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు న్యాయం

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ పరకాల నేటిధాత్రి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 26 నుండి అర్హులందరికీ మరో నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు,ఆత్మీయ భరోసా,రైతు భరోసా,తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు 5,6,7,8, 18,19,20 వార్డుల సభ కొత్తమున్సిపల్ కార్యాలయంలో,3,4,15,16, 17,22 వార్డులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో,1,2 12,13,14 వార్డులకు సి.ఎస్.ఐ పాఠశాలలో,9,10,11, 21 వార్డులకు మాదారంలోని ప్రభుత్వ…

Read More

లక్ష్మీనారాయణకు రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు ప్రధానం

వరంగల్/ గీసుకొండ,నేటిధాత్రి: గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ గత కొన్నేళ్లుగా తన పుట్టినఊరి అభివృద్ధి కోసం,సమాజంలో పేదరికంతో బాధపడుతున్న అభాగ్యులను ఆదుకుంటూ గీసుకొండ గ్రామ శ్రీమంతుడుగా ప్రసిద్ధిగాంచారు. లక్ష్మీనారాయణ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించిన రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారు, అతనికి ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసి, రోటరీ క్లబ్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనంగా సత్కరించారు.రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ అధ్యక్షుడు…

Read More

వెనుకబడిన తరగతుల సంక్షేమఅధికారి ని సస్పెండ్ చేయాలలి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం .డిమాండ్ వనపర్తి నేటిధాత్రి: నాగర్ కర్నూలు జిల్లా కొండనాగులలో2016లో వెనుకబడిన తరగతుల హాస్టల్ లో వార్డెన్.గా ఉన్నప్పుడు హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేశారని అప్పట్లో ఏ సి బి అధికారులు కేసు నమోదు చేశారని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు హాస్టల్ వార్డెన్ గా సుబ్బారెడ్డి కొండనాగుల లో ఉన్నపుడు 2016 సంవత్సరంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు…

Read More

ఐలోని మల్లన్నను దర్శించుకున్న మాజీ డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :- మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు సోమవారం ఐలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. కడియం దంపతులు కడియం శ్రీహరి విణయ రాణిల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఐనవోలు లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న సన్నిధిలో కడియం దంపతులను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు…

Read More

నోటీసుల గడువు తీరితేనే టౌన్ ప్లానింగ్ యాక్షన్

నోటీసులు ఇచ్చిన అగని నిర్మాణాలు.. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల కట్టడాల పట్ల మేము ఇచ్చిన నోటీసుల గడువు తీరిన తర్వాత అక్రమ కట్టడాల పై కోరడాజులిపిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుపుతున్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ…

Read More

వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం గూడెం గ్రామంలో వీధి కుక్కల దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చిలుక అనూష- అశోక్ దంపతుల కుమారుడు రియాన్ష్ (4 సం ) ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడు పై దాడి చేయడం జరిగింది. ముఖంపై తీవ్ర గాయాలైన బాలుడు అపస్మారక స్థితికి వెళ్లడంతో హుటాహుటిన కరీంనగర్ లోని శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. బాలుడి ముఖంపై 32…

Read More

పథకాలను ప్రజలకు అందేలా చూడాలి

మున్సిపల్ చైర్ పర్సన్ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రజలకు అందేలా చూడాలని పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ 21 జనవరి నుండి 24జనవరి వరకు నాలుగు రోజులు పరకాల మున్సిపల్ పరిధిలోని 22 వార్డులకు 4 చోట్ల ప్రజా పాలన గ్రామసభలు ఉన్నాయన్నారు.గ్రామ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులలో ఇదివరకు లిస్టులో పేర్లు లేనట్లయితే ఈ గ్రామ సభలో అర్హులైన…

Read More

మండలంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల, ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు.

#గుడుంబా తయారుచేసిన, విక్రయించిన వారిపై పీడి యాక్టు నమోదు చేస్తాం. #ఇన్ఫో సిమెంట్ టాస్క్ఫోర్స్ సిఐ నాగయ్య. నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫోసిమెంట్ సిఐ నాగయ్య అన్నారు సోమవారం మండలంలోని నందిగామ, గ్రామాలలో విశ్వనీయ సమాచార మేరకు గుడుంబా స్థావరంలపై నల్లబెల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పలువురుపై కేసు నమోదు చేశారు 1300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం…

Read More

నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం.

దేవరకద్ర నేటి/ధాత్రి దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం ద్వారక నగర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుత.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు అందజేస్తామని, రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలలో ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు…

Read More

యూటర్న్ ను 30ఫీట్లకు పెంచాలి

మున్సిపల్ కమిషనర్ కువినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు పరకాల నేటిధాత్రి వెల్లంపల్లి రోడ్డు దామెర చెరువువద్ద యూ టర్న్ చిన్నగా ఉన్నందున తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ యుటర్న్ ను 30 ఫీట్లుకు పెంచాలని బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ కి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా పరకాల కౌన్సిలర్ జయంత్ లాల్,పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ మాట్లాడుతూ దామెర చెరువు క్రాస్ వద్ద…

Read More

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పోటీలో మిడిదొడ్డిశ్యాంసుందర్

వనపర్తి నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు శ్రీశైలం మల్లికార్జున నిత్య అన్నదాన సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ పోటీలో ఉంటారని శ్రీశైలం మల్లికార్జున అన్నదాన సత్రం డైరెక్టర్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భంగా నేటి ధాత్రి దినపత్రిక విలేకరితెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థి మీడిదొడ్డి శ్యాంసుందర్ ను వివరాలు సేకరించగా మ్యానిఫెస్టో అంశాలు తెలిపారు . గతంలో ఆర్యవైశ్య మహాసభలు ఎన్నికలు…

Read More

‘అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు’

కల్వకుర్తి/నేటి ధాత్రి. కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో.. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తుందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయతి విజయ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నుండి రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇంట్లో నిజమైన లబ్ధిదారులకు ఎంపిక పారదర్శకతను ప్రాధాన్యతనిస్తూ.. మంగళవారం నుండి గ్రామ సభలలో అధికారులు గుర్తిస్తారన్నారు. ప్రజలెవరు అపోహ పడొద్దన్నారు. బీఆర్ఎస్…

Read More

“ప్రయాణ భద్రత అందరి బాధ్యత”

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కే.రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలలో ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారని.. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని..నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమ వారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ప్రయాణికుడు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం.. రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్-నాగర్ కర్నూల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. రోడ్డు…

Read More
error: Content is protected !!