కే టి పి పి లో తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష

కే టి పి పి జెఎసి చైర్మన్ కన్వీనర్ అల్లం ఓదెలు బీరెల్లి రాజు తెలంగాణల ట్రాన్స్ కో జెన్ కో డిస్కాంలో ఉన్న 20వేల మంది ఆర్టిజన్స్ ని విద్యా హారతులను బట్టి కన్వర్షన్ చేయాలి ప్రభుత్వానికి టివి ఏసి జేఏసీ విజ్ఞప్తి చేస్తుంది కన్వర్షన్ ఇచ్చి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి ప్రతి కార్మికులను ప్రత్యక్షంగా కలిసి కన్వర్షన్ సాధన కోసం ప్రత్యక్ష పోరాటానికైనా సిద్ధం స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు పూర్తి…

Read More

గ్రామసభలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని

ఈనెల 21న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి సోమవారం టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి, పంగిడిపల్లి గ్రామ పంచాయతీల్లో 21వ తేదీ మంగళవారం జరుగనున్న గ్రామసభల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహణ సమాచారం ప్రజలకు తెలిసేలా టామ్ టామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధకాలు అమలు చేయనున్న సందర్భంగా…

Read More

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందజేయాలి

బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్)మరియు దళిత సంఘాలు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రానికి ప్రజా పాలన దరఖాస్తుల తనిఖీ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలానికి వచ్చిన హన్మకొండ జిల్లా కలెక్టర్ బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్& మెజిస్ట్రేట్ ప్రావీణ్యకి బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్ వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం…

Read More

రిలే నిరాహార దీక్ష చేస్తున్న టీవీఏసీ జేఏసీ విద్యుత్ ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా టీవీఏసీ జేఏసీ చైర్మన్ తిప్పారపు రాజు కన్వీనర్ మోత్కూరి కోటి ఆధ్వర్యంలో సూపర్డెంట్ ఇంజనీర్ సర్కిల్ కరెంటు ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులు ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కే ఈశ్వర్ రావు పాల్గొన్నారు అనంతరం దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ నీ డిమాండ్ చేశారు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులకు…

Read More

నేను కూడా గ్రామ సభలకు ఆకస్మికంగా.. హాజరవుతా.

-జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల/నేటిధాత్రి జడ్చర్ల నియోజకవర్గంలో నేటి నుంచి 25 వ తేదీ వరకు జరగనున్న గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాల్గొని అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను కూడా కొన్ని గ్రామ సభలకు ఆకస్మికంగా హాజరు అవుతానని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరులో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడాలని ఆయన అధికారులు, ఇందిరమ్మ…

Read More

పెండింగ్ స్కాలర్ షిప్స్,ఫీజ్ రీయింబర్స్ మెంట్ వెంటనే ఇవ్వాలి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత సంఘం జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు సోమవారం రోజున పిడి ఎస్ యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పిడి ఎస్ యు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్…

Read More

కలెక్టర్ ప్రావీణ్య చే అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ.

నేటిధాత్రి,హనుమకొండ. ప్రతినిధి. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య చే తెలంగాణ సైకాలజిస్టుల సంఘం డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అప్పయ్య మరియు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ హన్మకొండ డిస్టిక్ ప్రెసిడెంట్ గంగిశెట్టి శ్రీవిద్య,కార్యదర్శి దొమ్మేటి కళ్యాణి, ఉపాధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మరియు డాక్టర్ శివుడు, బుడిగం సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీవిద్య మాట్లాడుతూ సైకాలజీ…

Read More

మందకృష్ణ మాదిగ సభకు సంపూర్ణ మద్దతు

ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్యాల స్వామి భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కూరాకుల చిన్న మల్లయ్య రేగొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం జిల్లా అధ్యక్షులు దుగ్యాల స్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి 7నా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ వేల గొంతులు లక్ష డప్పులు మహాసభకు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర నాయకత్వం మేరకు…

Read More

శాలివాహన పవర్ ప్లాంట్ గేట్ ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులు

మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 26 నెలలు గడుస్తున్న యాజమాన్యం కార్మికుల రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో శాలివాహన  పవర్ ప్లాంట్ స్టాప్ అండ్ వర్కర్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడానికి పూనుకోవడం జరిగింది. కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించే వరకు కంపెనీకి సంబంధించిన భూములను ఎవరు కొనవద్దని రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోరుచున్నాము. అదేవిధంగా శాలివాహన పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమురయ్య స్పందించి ఈనెల చివరి…

Read More

వినూత్న ఆలోచనలో ఇటికాలపల్లి యువత.

నర్సంపేట,నేటిధాత్రి: రాబోయే గ్రామీణ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి యువత సోషల్ మీడియాలో వినూత్న ఆలోచనకు తెర తీసింది.తమ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వారే రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయాలని, వారికి పూర్తి మద్దతు ఉంటుందని గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. గ్రామ అభివృద్ధికి సంబంధించిన తాజా ప్రతిపాదనలో యువతకు కీలక పాత్ర ఇచ్చేందుకు సర్పంచ్ పదవిలో ఉన్న నేతలు కొత్త విధానాన్ని ప్రకటించారు….

Read More

ఏఐడిఆర్ఎం జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నికైన లావణ్య

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని రవి నారాయణ రెడ్డి భవన్ లో జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నికైన పొనగంటి లావణ్య ని డిహెచ్పిఎస్ జిల్లా సమితి నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పొన్నగంటి లావణ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై పోరాడుతామని, దేశంలో దళితులపై అనేక దాడులు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కేంద్రం రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, రాజ్యాంగం హక్కులను పరిరక్షించుకోవడానికి కృషి చేస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో…

Read More

ఎమ్మెల్యే జిఎస్ఆర్ ను కలిసిన వర్తక సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి వర్తక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయితు రమేష్ , అధ్యక్షులు పుట్టపాక కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అనంతరం కాలువ కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వర్తక సంఘం నాయకులు మాట్లాడడం వర్తక సంఘం ఆఫీస్ కొరకు భూమి అడగడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించారు చేల్పూర్ గ్రామంలో వ్యాపారులకు ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు. బస్టాండ్ కావాలని అడగడం జరిగింది…

Read More

సాగు చేసే భూమికే.. రైతు భరోసా..!

#జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ. నల్లబెల్లి నేటి ధాత్రి: సాగు చేసే భూమికే రైతు భరోసా అందివ్వడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ పేర్కొన్నారు సోమవారం మండలంలోని దస్తగిరి పల్లె, రుద్రగూడెం గ్రామంలో పలు భూములను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవసాయ సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేసే గోదాములకు కానీ, ఇటుక బటీలకు గాని, ఇండ్లకు రైతు…

Read More

రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల(నేటి ధాత్రి): రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు,కరాటే పోటీల పోస్టర్ ను హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నందు బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్డండి,స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ… మొదటి రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీలను రాజన్న సిరిసిల్లలో ఫిబ్రవరి 16 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజన్న…

Read More

ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు పునః ప్రారంభించాలి- బ్రాహ్మణపెల్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ లో ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారని దీంతో చాలామంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వాటిని పున ప్రారంభించాలని యుగంధర్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు గత పది రోజులుగా నెట్ వర్క్ ఆసుపత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు నిలిపివేసి ఆరోగ్యశ్రీ కౌంటర్లను యజమాన్యాలు మూసివేశాయని దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…

Read More

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు న్యాయం

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ పరకాల నేటిధాత్రి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 26 నుండి అర్హులందరికీ మరో నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు,ఆత్మీయ భరోసా,రైతు భరోసా,తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు 5,6,7,8, 18,19,20 వార్డుల సభ కొత్తమున్సిపల్ కార్యాలయంలో,3,4,15,16, 17,22 వార్డులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో,1,2 12,13,14 వార్డులకు సి.ఎస్.ఐ పాఠశాలలో,9,10,11, 21 వార్డులకు మాదారంలోని ప్రభుత్వ…

Read More

లక్ష్మీనారాయణకు రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు ప్రధానం

వరంగల్/ గీసుకొండ,నేటిధాత్రి: గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ గత కొన్నేళ్లుగా తన పుట్టినఊరి అభివృద్ధి కోసం,సమాజంలో పేదరికంతో బాధపడుతున్న అభాగ్యులను ఆదుకుంటూ గీసుకొండ గ్రామ శ్రీమంతుడుగా ప్రసిద్ధిగాంచారు. లక్ష్మీనారాయణ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించిన రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారు, అతనికి ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసి, రోటరీ క్లబ్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనంగా సత్కరించారు.రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ అధ్యక్షుడు…

Read More

వెనుకబడిన తరగతుల సంక్షేమఅధికారి ని సస్పెండ్ చేయాలలి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం .డిమాండ్ వనపర్తి నేటిధాత్రి: నాగర్ కర్నూలు జిల్లా కొండనాగులలో2016లో వెనుకబడిన తరగతుల హాస్టల్ లో వార్డెన్.గా ఉన్నప్పుడు హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేశారని అప్పట్లో ఏ సి బి అధికారులు కేసు నమోదు చేశారని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు హాస్టల్ వార్డెన్ గా సుబ్బారెడ్డి కొండనాగుల లో ఉన్నపుడు 2016 సంవత్సరంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు…

Read More

ఐలోని మల్లన్నను దర్శించుకున్న మాజీ డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :- మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు సోమవారం ఐలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. కడియం దంపతులు కడియం శ్రీహరి విణయ రాణిల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఐనవోలు లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న సన్నిధిలో కడియం దంపతులను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు…

Read More

నోటీసుల గడువు తీరితేనే టౌన్ ప్లానింగ్ యాక్షన్

నోటీసులు ఇచ్చిన అగని నిర్మాణాలు.. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల కట్టడాల పట్ల మేము ఇచ్చిన నోటీసుల గడువు తీరిన తర్వాత అక్రమ కట్టడాల పై కోరడాజులిపిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుపుతున్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ…

Read More
error: Content is protected !!