పుట్టి ముంచుతున్న అలవికాని హామీలు

సంక్షేమం ముసుగులో సోమరులను తయారుచేస్తున్న పార్టీలు విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తేనే సమాజానికి మనుగడ సంక్షేమం ఉత్పత్తికి దోహదం చేసేదిగా వుండాలి శ్రమైక జీవనంలోనే జీనవ సౌందర్యం సంక్షేమం మాటున పరాన్నభుక్తులను తయారుచేయొద్దు సంక్షేమం అభివృద్ధి సమతుల్యమైతేనే సమర్థపాలన రాజకీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే పరమావధిగా ఎన్నికల్లో హద్దూపద్దూ లేని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి? అప్పులు, ఆదాయ వివరాలు తెలుసో తెలియదో కానీ హామీలు మాత్రం కోటలు దాటే స్థాయిలో…

Read More

` ఈసారైనా ‘‘దయ’’ చూపమ్మా!

` సామాన్యులు చితికిపోతున్నారు. ` వేతన జీవులు విలవిలలాడుతున్నారు. ` పద్దుకు పన్నులే ముఖ్యమా? ` సామాన్యుల జీవితాలు పట్టవా? ` ఓట్లేసి గెలిపించేది పేద ప్రజలు! ` వాయింపులు అనుభవించేది సగటు జనాలు! ` మద్య తర’గతి’ మారేనా? ` ఈసారి పద్దులో పన్నుల భారం తగ్గేనా? ` ఈసారైనా సామాన్యులపై కనికరం చూపిస్తారా? ` పదేళ్లుగా మధ్య తరగతి నరకం చూస్తున్నారు. ` ఇప్పుడన్నా ఊరట కల్గుతుందేమో అని ఎదురుచూస్తున్నారు. ` ఇంతకాలం నడ్డి…

Read More

నయా డ్రామాకు తెరలేపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఒక్కసారి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. నర్సంపేటలో నడుస్తున్న కొత్త సంస్కృతి ఐపి పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. 60 కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ నిధులు రాష్ట్రంలో పంపిణీ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. నర్సంపేట,నేటిధాత్రి: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలోపెట్టుకొని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నయా డ్రామాకు తెరలేపిందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్…

Read More

భద్రాచలం డిటిగా బాధ్యతలు స్వీకరణ

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం డిప్యూటీ తాసిల్దారిగా ధనియాల వెంకటేశ్వర్లు నేడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో యుడిసిగా కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రస్తుతం ప్రమోషన్లు డిప్యూటీ తాసిల్దార్ పదవి బాధ్యతలు చేపట్టారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read More

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

నేటి ధాత్రి పర్వతగిరి/ వరంగల్ :- పర్వతగిరి మండల పరిధిలోని శ్రీనగర్ క్రాస్ యన్.ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు అత్త గుండారపు అమృతమ్మ కుటుంబ సభ్యులను గురువారం వర్ధన్న పేట ఎమ్మెల్యే నాగరాజు పరామర్శించారు.గురువారం అమృతమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో…

Read More

గాంధీ మార్గం అనుసరణీయం

*పొదెం వీరయ్య చైర్మన్, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్*       భద్రాచలం : నేటి ధాత్రి భారత జాతిపిత గాంధీ మార్గం అనుసరణీయమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు. గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం భద్రాచలం పట్టణంలోని కూరగాయ మార్కెట్ సెంటర్ లో గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ…భారత జాతీయ ఉద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్రను గుర్తు…

Read More

ఐనవోలులో పారిశుద్యంపై పట్టింపేది?

ఆలయ ప్రహరీని ఆనుకొని కుళ్ళిన కుక్క కళేబరం  దుర్గంధం వెధజల్లుతున్న నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం  అటు ఆలయ సిబ్బంది ఇటు గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పరిశుధ్య పనులు  అయినా పట్టు(ట్టించు)కోని అధికారులు నేటి ధాత్రి ఐనవోలు/హన్మకొండ:- ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం నుండి నంది విగ్రహం వరకు నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం అది. భక్తులు గ్రామస్తులు నిత్యం అదే దారి గుండా ప్రయానిస్తుంటారు. కానీ అదే దారిలో గత రెండు రోజులుగా ఓ…

Read More

హిందూ పునాదులు…యుగాల చరిత్రకు సజీవ సాక్ష్యాలు!

`హిందూ సమాజాన్ని కాపాడేందుకు దేవుళ్లే వున్నారు. `మానవ మాత్రులు కాపాతున్నామనడం కేవలం రాజకీయం. `హిందూ జనోద్దరణకు దైవ భక్తులున్నారు? `రాజకీయ పార్టీలు పని గట్టుకొని హిందుత్వాన్ని నిలబెట్టేదేమీ లేదు? `రాజకీయ పార్టీలు నిలబెడితేనే హిందూ మతం కొనసాగేది కాదు? `ఎన్ని యుగాలైనా హిందూ మతం అంతరించేది కాదు! `ఇతర మతాలు పాలించినా హిందూ ప్రవాహం ఆగిపోలేదు. `ముస్లిం రాజ్యాలు సాగినా హిందూ వెలుగు ఆరలేదు. ఆపలేదు. `ఆంగ్లేయుల పెత్తనంలో ఏ హిందూ సమాజం భయపడలేదు. `ఇప్పటికే కాదు,…

Read More

ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్. ఆరు గ్యారంటీల వివరాలను బిజెపి ఎంపీ.లక్ష్మణ్ కు పోస్ట్ ద్వారా పంపిస్తున్న పీసీసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ “నేటిధాత్రి” హైదరాబాద్,ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం…

Read More

రూ.2లక్షల కోట్లు దాటనున్న మహాకుంభ్‌ ఆదాయం?

ప్రపంచంలో ఏ ఉత్సవమూ దీనికి సాటిరాదు ఆధ్యాత్మికమే కాదు వేలమందికి ఉపాధి కల్పిస్తున్న మేళా దిగ్గజ కంపెనీల ప్రకటనల ఖర్చే రూ.3600 కోట్లు! చిరు వ్యాపారుల నుంచి హెలికాఫ్టర్‌ సర్వీసుల వరకు పుష్కలంగా ఆదాయం ఖర్చుకు వెనుకాడని భారతీయులు త్వరలోనే ప్రపంచంలో మూడో వినియోగ మార్కెట్‌గా భారత్‌ పండుగలే పుష్కల ఆదాయం వనరులు అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పిస్తున్న పర్వదినాలు హైదరాబాద్‌,నేటిధాత్రి: ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అన్న సంగతి…

Read More

గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వినతి పత్రం అందజేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూడూరి మణెమ్మ మల్లేశం

కరీంనగర్, నేటిధాత్రి: మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయిన సందర్భంగా వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చనందుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూడూరి…

Read More

ఎన్నికల ప్రవర్తన నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళిపై జిల్లా అధికారులతో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తేదీ నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు, ప్రకటనలు, పోస్టర్లు,…

Read More

జాతిపితకు నివాళులు.

“నేటిధాత్రి” వరంగల్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు వరంగల్ నగరంలోని కాశీబుగ్గ లో గల గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు దాచేపల్లి సీతారాం ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధులు పోలింగ్ సదాశివుడు బద్రీనాథ్ చోల్లేటి కిషన్ రఘు మెత్తింటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు

Read More

జాతిపితకు నివాళులు

నేటిధాత్రి” వరంగల్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు వరంగల్ నగరంలోని కాశీబుగ్గ లో గల గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు దాచేపల్లి సీతారాం ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధులు పోలింగ్ సదాశివుడు బద్రీనాథ్ చోల్లేటి కిషన్ రఘు మెత్తింటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు

Read More

ముగిసిన 129 పురపాలికల పదవీకాలం

ప్రారంభమైన ప్రత్యేక అధికార్ల పాలన కార్పొరేషన్లకు ఐఏఎస్‌ స్థాయి అధికార్లు మున్సిపాలిటీలకు ఆర్డీవో స్థాయి అధికార్లు ఇప్పటికే ప్రత్యేక అధికార్ల పాలనలో గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఫిరాయింపులతో మెజారిటీ పురపాలికలు కాంగ్రెస్‌ ఆధీనంలో రేవంత్‌కు గట్టి సవాలు విసరనున్న స్థానిక ఎన్నికలు తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్‌ కార్పొరేషన్ల పదవీ కాలం ఈ నెల 26తో ముగిసింది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికార్ల పాలన కొనసాగుతోంది. 27వ తేదేనుంచి…

Read More

గద్దర్ పై కపట ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

భాజపా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం. నర్సంపేట,నేటిధాత్రి: ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తున్నది భాజపా నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండి వైఖరి,అసమర్థ పాలనతో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి,భాజపా నాయకులు బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చెయ్యగా అందుకు నిరసనగా పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం దగ్గర భాజపా నర్సంపేట పట్టణ అధ్యక్షులు…

Read More

నేడు జనగామలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సమావేశం.

నర్సంపేట,నేటిధాత్రి: నేడు జనగాం జిల్లాలో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ బీసీ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నర్సంపేట డిపో నాయకులు గొలనకొండ వేణు గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి ఆర్టీసీ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. నిరంజన్ ముఖ్య అతిథిగా, వరంగల్ రీజినల్ సెక్రెటరీ సాంబయ్య విచ్చేసి…

Read More

డిల్లీ నీదా నాదా సై!

`గల్లీలో కాదు డిల్లీలో తేల్చుకుందాం. `ముక్కోణపు పోటీలో డిల్లీ పీఠం దక్కేదెవరికి? `డిల్లీ చక్రవర్తి ఎవరు? `ఆప్‌ మళ్ళీ గెలుస్తుందా? `బిజేపి డిల్లీని ఈసారైనా కైవసం చేసుకుంటుందా? `కాంగ్రెస్‌కు ఇప్పుడైనా కలిసొచ్చేనా? `ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికి లాభం చేకూరుతుంది? `ప్రజలు మార్పు కోరుకుంటే గెలుపు ఎవరిని వరిస్తుంది? `డిల్లీ రూరల్‌ ప్రజల మనోగతమేమిటి? `డిల్లీ అర్భన్‌లో బిజేపి ప్రభావం ఎంత చూపుతుంది? `కేజ్రివాల్‌ పై ప్రజల్లో సానుభూతి వుందా? `లిక్కర్‌ కేసు నిజమే అని జనం నమ్ముతోందా?…

Read More

విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు

ఎస్ఐ రేఖ అశోక్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో సాయి చైతన్య ఐపీఎస్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు ప్యాడ్ ల పంపిణీ కష్టపడి చదివి పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ అన్నారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ జన్మదినం సందర్భంగా కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కస్తూర్బా…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం లోని రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామనికి చెందిన కుమ్మరి నర్సిములు(71) మరణించడం జరిగింది. మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమాన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాఫా, శేఖర్, శ్రీకాంత్, యాదయ్య, అంజి, లింగం, కృష్ణయ్య మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమన్యు యువసేన…

Read More
error: Content is protected !!