ఉరివేసుకొని వ్యక్తి మృతి

మొగులపల్లి నేటి ధాత్రి మండలంలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని వృతి చెందిన ఘటనకు సంబంధించి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్లపల్లికి చెందిన గుండారపు నరేష్ (35) గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతునికి గత 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి నరేష్ మద్యానికి బానిసగా మారడంతో.నరేష్ కు దూరంగా మూడు సంవత్సరాల పాటు పుట్టింటిలోనే ఉన్నది. రెండు నెలల…

Read More

NIT వరంగల్ లో 1970-75 బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు.

“నేటిధాత్రి” వరంగల్. RECW(NITW) 1970-75 బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు NIT వరంగల్ లో గురువారం NITలోని బోస్ హాల్‌లో ప్రత్యేక స్వాగత కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.REC వరంగల్లో మా శిక్షణ సౌజన్యంతో జరిగిన పని గురించి ప్రకాశవంతంగా వివరించిన మా ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్.పాండురంగారావు, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే,ప్రొఫెసర్ వేణు వినోద్,RECW పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త కార్యదర్శి డాక్టర్ రమ హాజరై ప్రసంగించారు.1970-75 బ్యాచ్‌మేట్స్ మరియు వారి జీవిత భాగస్వాములు అందరూ ఈ కార్యక్రమంలో…

Read More

ఉరేసుకొని.. పదవ తరగతి విద్యార్థి మృతి.

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం. బాలిక కుటుంబానికి అండగా ఉంటాం. మహబూబ్ నగర్/ నేటి ధాత్రి. ఉరేసుకొని బాలిక మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో.. విద్యార్థులు ప్రార్థన కోసం సిద్ధమవుతున్న సందర్భంలో.. విద్యార్థి పాఠశాలలో ఎవరూ లేని సమయంలో ఏడవ తరగతిలో పదవ తరగతి బాలిక ఆరాధ్య (15) ఉరేసుకోగా.. తోటి…

Read More

42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తగూడ, నేటిధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన కొత్తగూడ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా…

Read More

తీన్మార్ మల్లన్నను వెంటనే భర్తరఫ్ చేయాలి.

– ఐనవోలు రెడ్డి సంఘం అధ్యక్షులు చింతలపూడి హరికృష్ణారెడ్డి డిమాండ్ – రెడ్డి లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు – దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్. నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:- హన్మకొండలో గత ఆదివారం జరిగిన బిసి యుద్దభేరి సభలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన ప్రసంగంలో రెడ్డి కులస్థులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం…

Read More

దశదినఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న కట్కూరి దేవేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ రేవూరి విజయపాల్ రెడ్డి తండ్రి రేవూరి వెంకట్ రెడ్డి ఇటీవలే మరణించారు.దశదినఖర్మ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి పాల్గొని వెంకట్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించినారు.కార్యక్రమంలో నడికూడ మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్నం మల్లారెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పరకాల ఏఎంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు పాల్గొన్నారు.

Read More

అనాధ వృద్ధురాలికిఆశ్రయం కల్పించిన శ్రీధర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డ్ కు చెందిన వృద్ధురాలు కూకట్ల రాజవ్వ వయసు 85. సంవత్సరాలు దిన స్థితిలో ఉండి పోషించేవారు ఎవరూ లేక వృద్ధుల వివరాలు తెలుసుకొని తెలుసుకొని మేనల్లుడు కూకట్లతిరుపతి ద్వారా తంగలిపల్లి గ్రామానికి చెందిన ఎడమల్ల శ్రీధర్ రెడ్డి లింగాల జలంధర్ జిల్లా సంక్షేమ అధికారి కి సమాచారం అందించి తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలోని అమ్మ అనాధవృద్ధాశ్రమం నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్ గారికి అప్పగిస్తూ…

Read More

నేడు కాలేశ్వరం ముక్తేశ్వర ఆలయం కుంభాభిషేకం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 7 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్ ను గురువారం ఆయన తెలిపారు మహా కుంభాభిషేకం మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద…

Read More

ప్రభుత్వ వైద్య కళాశాలలో మెరుగైన వసతులు కల్పించాలి

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.సత్య శారద నర్సంపేట,నేటిధాత్రి: ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల కు మెరుగైన వసతులు కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నర్సంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలను గురువారం కలెక్టర్ సందర్శించి ఆసుపత్రి ఆవరణతో పాటు కళాశాల లెక్చర్ హాల్, హాస్టల్ యందు పర్యటించి వైద్య విద్యార్థులలో మాట్లాడి వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్…

Read More

డివామింగ్, క్షయ రోగ నివారణపై అవగాహన కార్యక్రమం

కామారెడ్డి / పిట్లం నేటిధాత్రి: పిట్లం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నాడు”అడల్ట్ బీసీజీ” వ్యాక్సినేషన్ మరియు “ఎన్ డి డి” ప్రోగ్రామ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో, నేషనల్ డివామింగ్ ప్రోగ్రామ్ (ఎన్ డి డి) అనుసరించి, 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండలైజేడ్ మాత్రలను ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా…

Read More

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయింపు నిల్..

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట,నేటిధాత్రి: 50 లక్షల 65 వేల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కనీస కేటాయింపులు లేకపోవడం అన్యాయమని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ రూపొందించకుండా దోపిడి వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సిగ్గుచేటని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను, తెలంగాణ పట్ల వివక్షపూరిత కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 8న కేంద్ర…

Read More

గ్రామ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ అధ్యక్షునిగా శ్రీనివాస్ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి : చిట్యాల మండల కేంద్రం లో విశ్వ బ్రహ్మణ సంఘం మండల అధ్యక్షుడు మొగుళోజు. భగవత్ చారి ఆధ్వర్యంలోగురువారం రోజున చిట్యాల గ్రామ విశ్వ కర్మ అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు.రంగాచారి హాజరు అయ్యారు. చిట్యాల గ్రామ విశ్వ కర్మ అధ్యక్షునిగా చిలుములా.శ్రీనివాస్.. గౌరవ అధ్యక్షునిగా.. కల్వచర్ల వీరబ్రహ్మం…ప్రధాన కార్యదర్శిగా శృంగారపు.రాం కుమార్… ఉపాధ్యక్షుడిగా చిలుముల రమణాచారి. సహాయ కార్యదర్శిగా కల్వచర్ల రాము.. కోశాధికారిగా…

Read More

మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు సరైనవి కావు

పంబాల కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రౌతు హరికృష్ణ నర్సంపేట,నేటిధాత్రి: మరుగునపడిన పంబాల కులమును కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో గుర్తించి ఏ కేటగిరిలో చేర్చినందున మందకృష్ణ మాదిగ జీర్ణించుకోలేక పోతున్నారని వరంగల్ జిల్లా పంబాల కుల సంఘం అధ్యక్షుడు రౌతు హరికృష్ణ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంబాలకులాన్ని ఏ కేటగిరిలో చేర్పించడం ఏమిటంటూ కులాన్ని ఉద్దేశించి మందకృష్ణ మాదిగ చేసిన తప్పుడు వ్యాఖ్యలను పంబాల కులస్తుల తరపున తీవ్రంగా…

Read More

నూతనంగా ఎన్నుకోబడిన బిజేపి మండల కార్యవర్గానికి సన్మానం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల కార్యవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య పాల్గొని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు,కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానం చేశారు. అనంతరం చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ని పటిష్ట పరచాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో…

Read More

డాక్టర్ నవీన్ 100 డప్పులు బహుకరణ

భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణికుంట్ల శంకర్ మాదిగ ఎంఎస్ఎఫ్ టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో డాక్టర్ ఏకు నవీన్ తండ్రి క్రీ.శే. ఏకు మల్లేష్ జ్ఞాపకార్ధకంగా 100 డప్పులు బహుకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ అనంతరం డప్పులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులో జరగబోయే…

Read More

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ ఏసిపి నందిరాం నాయక్.

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. వరంగల్, నేటిధాత్రి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం…

Read More

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

_ వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్. వరంగల్ తూర్పు, నేటిధాత్రి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో వరంగల్ ఏంఆర్ఓ మహమ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి…

Read More

జర్నలిస్టును బెదిరింపులకు గురి చేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలి.

టీఎస్ జెయుఎన్.యూజేఐ నాయకులు డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి పత్రిక,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్.యూ.జే.ఐ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి జల్ది రమేష్ లు డిమాండ్ చేశారు.గురువారం కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం,నివాసం,ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం…

Read More

దళిత మాజీ సర్పంచ్ పై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి..

దళిత మాజీ సర్పంచ్ పై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి.. చిత్తూరు జిల్లా.. పలమనేరు(నేటి ధాత్రి)ఫిబ్రవరి 06: తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం మఠం గ్రామం వద్ద దళిత మాజీ సర్పంచ్ వెంకటయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచిన పెత్తందారి సుదర్శన్ కుటుంబికులను వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి,మునిరత్నం డిమాండ్ చేశారు. అందులో భాగంగా గురువారం పలమనేరు పట్టణంలో గల మానవ…

Read More

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరుముల్ల ఎల్ల స్వామి గణపురం నేటి ధాత్రి:- గణపురం మండలం కేంద్రంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఆరుముల్ల ఎల్ల స్వామి వారి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తరువాత ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గ వర్గీకరణ చేయడం…

Read More
error: Content is protected !!