District SP Rohit Raju IPS

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ భద్రాచలం నేటి ధాత్రి; జిల్లాలోని 23 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకొనున్న 2022 మంది టీచర్లు* టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ రోజు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పరిశీలించారు.సింగరేణి కాలరీస్ బాలికల ఉన్నత పాఠశాల మరియు పాల్వంచ బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్…

Read More
Anti-labour policies

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలతోపాటు అన్ని కార్మిక సంఘాలు ఎండగట్టి వ్యతిరేకించాలని ఐఎఫ్టియు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురు వారం పలమనేరు పట్టణములో అంబేద్కర్ సర్కిల్ నందు రెండు ఐ ఎఫ్ టి యు విప్లవ కార్మిక సంఘాలు రాష్ట్రస్థాయి విలీన సభకు సంబంధించిన పోస్టర్లను…

Read More
Salt Makers

గంటపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు.!

రాహుల్ గాంధీ తో సమావేశమైన సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సభ్యులు గంటపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు చర్చల్లో పాల్గొని రాహుల్ గాంధీకి వినతి పత్రం అందజేసిన తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర సగరుల న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు హామీ రాబోయే అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సముచిత అవకాశాలు కల్పిస్తుందని రాహుల్ గాంధీ హామీ శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- దేశ రాజధాని న్యూఢిల్లీ లో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ…

Read More
poor

గుడిసే వాసుల కల నెరవేరేనా!

గుడిసే వాసుల కల నెరవేరేనా! పేదలు వేసుకున్న గుడిసె లకు పట్టాలు లభించేనా! శాయంపేట నేటిధాత్రి: పేద ప్రజలకు సొంతింటి కలగానే మిగిలిపోతుందా ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టిన సొమ్ము లేదంటే బ్యాంకు ద్వారా ఇంటి జాగాలు కొనుగోలు చేస్తు న్నారు కానీ పేదలకు కొనుక్కునే స్తోమత లేక కష్టం వారికి జాగలుకొని ఇల్లు కట్టుకుని స్తోమత ఉంటుందా! అందువల్ల వారి సొంతింటి కలను నిజం చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ ప్రభుత్వాలు…

Read More
ceime

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్..

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ అక్రమ సంబంధమే దాడికి కారణమని తేల్చిన పోలీసులు ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి…

Read More
calender

మోకు దెబ్బ జాతీయ క్యాలెండర్ ఆవిష్కరణ..

మంచిర్యాల ఐబి చౌరస్తాలో మోకు దెబ్బ జాతీయ క్యాలెండర్ ఆవిష్కరణ మంచిర్యాల,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తాలో గురువారం మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసార మొండిగౌడ్ ఆధ్వర్యంలో మోకు దెబ్బ జాతీయ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,పెరుమాండ్ల భాస్కర్ గౌడ్,పున్నం గౌడ్, నవీన్ గౌడ్,రాజకీయ ప్రముఖులు మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్,సింగల్ విండో డైరెక్టర్ రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More
mla

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట..

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి: నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు మరియు బాధ్యత అనీ అలాగే మన…

Read More
madhu sudan reddy

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం..

‘ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం’ ‘నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే. దేవరకద్ర / నేటి దాత్రి. దేవరకద్ర నియోజకవర్గం మండలం గోవిందహళ్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూ.. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు. ఒక్క గోవిందహళ్లి గ్రామంలోనే రైతులకు రూ.58,75, 312 రుణమాఫీ చేశామన్నారు. 100 కుటుంబాలకు 200 యూనిట్ల…

Read More
help

‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి

‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ మహబూబ్ నగర్/నేటి ధాత్రి సమాజంలో సాటి మనిషికి సహాయం చేయాలని పాలమూరు క్రిష్టియన్ కాలనీకి చెందిన డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గురువారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాటిమనిషికి స్వార్థం లేకుండా సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని, సహాయం అనేది అన్ని ఉన్నవారి కంటే.. నిజంగా లేనివారికి లబ్ది చేకూరాలని, మనిషికి ముఖ్యంగా కావాల్సింది కూడు, గూడు, గుడ్డ ఉండాలన్నారు. మొదటగా మనిషి జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి….

Read More
BRS

చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి.

చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం,నవాబు పేట మరియు మొగుళ్ళపల్లి మండలం,బద్ధంపల్లి గ్రామాల నడుమ చలివాగు పై బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి దాదాపు 10 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామును టిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం…

Read More
water

నీటి కాలువను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు..

నీటి కాలువను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం నుండి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సాగునీరు వచ్చే కెనాల్ కొందరు భూ యజమానుల అభ్యంతరాల వల్ల నీళ్లు రావడంలేదని రైతాంగానికి ఇబ్బంది అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశానుసారం కెనాల్ వద్దకు వెళ్లి పరిశీలించి ఎలాగైతే అడవి శ్రీరాంపూర్ రైతాంగానికి సాగునీరు ఇవ్వగలుగుతాము అని చూసి ఇట్టి విషయాన్ని ఐటీ శాఖ…

Read More
Financial aid provider

ఆర్థిక సాయం అందజేత.!

ఆర్థిక సాయం అందజేత నిజాంపేట, నేటి దాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మహమ్మద్ హిమాం మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో నగేష్ యాదవ్ ,దుర్గయ్య శీను, లింగం ,సిద్ధరాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు

Read More
fire accident

వేలాల జాతర గుట్ట పై అగ్ని ప్రమాదం.!

వేలాల జాతర గుట్ట పై అగ్ని ప్రమాదం మంటలను ఆర్పి వేసిన అటవీ సిబ్బంది-తప్పిన పెను ప్రమాదం నిర్లక్ష్యం వద్దని అటవీశాఖ విన్నప జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని వేలాల గుట్ట పై అడవిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొని మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అటవీ సిబ్బంది వెంటనే ఫైర్ బ్లోయర్ సహాయం తో అర్పివేశారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేలాల గుట్ట పై అటవీ ప్రాంతంలో గట్టు…

Read More
Mahashivratri

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో.!

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. జహీరాబాద్. నేటి ధాత్రి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
liquor

మద్యం మాఫియాకు చర్యలు ఉండవా..!

మద్యం మాఫియాకు చర్యలు ఉండవా.. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలి. .ప్రతి కిరాణా కొట్టు బెల్ట్ షాపే. వసూళ్ల మత్తులో సమందిత అధికారులు… బెల్ట్ షాపులు నివారించడంలో చర్యలు శూన్యం. మద్యం చట్టాన్ని అనుసరించే అధికారులు ఎక్కడ. ప్రతి మద్యం షాప్ వద్ద ధరలు పట్టిక ఏర్పాటు చేయాలి… నూగుర్ వెంకటాపురం(నేటి దాత్రి ):- ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో గ్రామపంచాయతీలో ప్రతి గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, మారుమూల (…

Read More
MLC VOTE

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న.!

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న యువనాయకుడు తెలుగుపాండు ముదిరాజ్. జహీరాబాద్. నేటి. ధాత్రి: ఝరాసంగం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝరాసంగం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. అనంతరం తెలుగు పాండు ముదిరాజ్ మాట్లాడుతూ.. “ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉంది….

Read More
mlc election

మొగుడంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

మొగుడంపల్లి మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జహీరాబాద్. నేటి ధాత్రి: మొగుడంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 % శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగింపు సమయానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత మధ్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల కొనసాగుతున్నాయి.

Read More
PALM

తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్.​!

క్యాన్సర్​ నుంచి డీహైడ్రేషన్​ వరకు – తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్​! జహీరాబాద్. నేటి ధాత్రి: సమ్మర్​ వచ్చిందంటే మామిడి, పుచ్చకాయతో పాటు దొరికే మరో పండు తాటి ముంజలు. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు డీహైడ్రేషన్​ నుంచి క్యాన్సర్​ వరకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి పైన గోధుమ రంగులో,…

Read More
lord shiva

శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

శంభో శివ శంభో… శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో, పరమ శివునికి అభిషేకాలు అర్చ నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో మచ్చగిరిస్వామి…

Read More
spiritual union

ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం.

ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం మెట్ పల్లి ఫిబ్రవరి 26 నేటి ధాత్రి ఉదయసాహితి తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాల సమూహం లో నిర్వహింపబడుతున్న నేటికవిత ఆత్మీయసమ్మేళనం ఫిబ్రవరి23న ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రంలో ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది., రెండు తెలుగు రాష్ట్రాల లోని నేటికవిత సభ్యులు ఈ సమ్మేళనం లో పాల్గొని సమ్మేళనానికి నిండు శోభను కూర్చారు. ఆత్మీయ పలకరింపుతో, సాహిత్య సంబంధ ఊసులను పంచుకోవడానికి ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం వేదికైంది….

Read More
error: Content is protected !!