
వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .
వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే . నాగర్ కర్నూల్/నేటి దాత్రి: ఈరోజు తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి గోదాసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలకు ( జాతార) సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొన్న మన ప్రియతమ నేత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే ఆవంచ గ్రామంలో మహా గణపతి…