
మమతా బెనర్జీలో పెరుగుతున్న అసహనం
వెంటాడుతున్న ఓటమి భయం మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు మొదటికే మోసం తెస్తాయా? ఆర్జీకర్ ఆస్పత్రి సంఘటన తర్వాత హిందూ ఓటర్లలో స్పష్టమైన మార్పు తృణమూల్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వామపక్ష హిందూ ఓటర్ల ఆలోచనలో మార్పు శ్రీరామనవమి ర్యాలీల ద్వారా హిందువుల ఐక్యతకోసం వ్యూహం రాష్ట్రవ్యాప్తంగా 20వేల ర్యాలీల నిర్వహణకు నిర్ణయం ఎప్పటిలాగే అనుమతివ్వని మమతా ప్రభుత్వం హైదరాబాద్,నేటిధాత్రి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలో ఇటీవల పెరిగిపోతున్న అసహన తీవ్రతను గమనించవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే…