
బెంగాల్లో హిందువులకు రక్షణ కరవు
అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోయిన హిందువులు మైనారిటీలకు రక్షణగా వుంటానన్న మమతా బెనర్జీ అధికారం తప్ప బాధితుల గోడుపట్టని ప్రభుత్వం హింసకు కారణమైనవారికి అండగా వుండటం ఎంతవరకు న్యాయం? కేంద్ర బలగాలు వస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు బెంగాల్లో సమన్యాయం ఎక్కడ? కేవలం మైనారిటీ న్యాయం తప్ప!! డెస్క్,నేటిధాత్రి: హింసాత్మక రాజకీయాలకు, అరాచకానికి మారుపేరుగా పశ్చిమబెంగాల్ తయారైంది. వక్ఫ్బిల్లును పార్లమెంట్ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత ఏప్రిల్ 8నుంచి అమల్లోకి వచ్చింది. ఆ…