
ప్రజా ప్రభుత్వం..తెలంగాణ రైతుకు వరం.
-మంత్రి ‘‘ఉత్తమ్’’ పర్యవేక్షణ.. కమీషనర్ ‘‘చౌహాన్’’ కార్యదక్షత. -మిల్లర్ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసికి ప్రశంసలు! -జిల్లా అధికారులతో పాటు, కమీషనర్ చౌహాన్ను రైతులు ప్రశంసిస్తున్నారు. -అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు? -అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు. -అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ..తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష. -ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్ నుంచి రికవరీ.. -వరి పండిరచే రైతులకు ఇక నుంచి…