తిరుమలాపురంలో విద్యుత్ షాక్ తో గేదలు మృతి…

తిరుమలాపురంలో విద్యుత్ షాక్ తో గేదలు మృతి

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం తిరుమలాపురం గ్రామంలో పూసల చెరువులో ఎనిమిది గేదలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి ఈ విషయం తెలియడంతో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నేత పోలికపాడు సత్య శిలా రెడ్డి తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version