బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తెలంగాణలో కార్యకర్తల సంబరాలు

గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్ఛ యాదగిరి రావు,

మండలం ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న

వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్ రెడ్డి

సర్పంచ్ కవిత రవి

ఖానాపూర్ నేటిధాత్రి

ఖానాపూర్ మండల వ్యాప్తంగా నిన్న కెసిఆర్ సార్ మేనిపెస్టో విడుదల చేసిన సందర్భంగా, మండలం వ్యాప్తంగా, మరియు అశోక్ నగర్ గ్రామ పార్టీఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులుమాట్లాడుతూ సోమవారం అశోక్ నగర్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్చ యాదగిరిరావు గ్రామ సర్పంచ్ గొర్రె కవిత రవి మరియు ఖానాపురం వైస్ ఎంపీపీ రామ సహాయం ఉమా_ ఉపేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న మండలప్రచార కార్యదర్శి పిన్నాపు తిరుపతి రెడ్డి మరియు గ్రామ వార్డ్ నెంబర్స్ గోవిందు రాంబాబు , ముద్దంగుల సంపత్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిపూడి నాగేశ్వరరావు ఇరుకుదేవేందర్ రావు కష్టాలు రమేష్ జింక వెంకటయ్య గోవిందు రవి ముద్దంగుల రవి ఉడుగుల రాజు యాదవ్,కిరణ్, దుర్గ ప్రసాద్,సమ్మయ్య ,ప్రవీణ్ మరియు యూత్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వారి సంక్షేమమే లక్ష్యంగా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఎన్నికల హామీలు తెలపడం జరిగింది.కేసీఆర్ సార్ కు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *