పురాతన శివాలయం జోలికి వస్తే ఊరుకునేది లేదు బిజెపి నాయకుల డిమాండ్…

పురాతన శివాలయం జోలికి వస్తే ఊరుకునేది లేదు బిజెపి నాయకుల డిమాండ్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. గత కొన్ని దశాబ్దాల క్రితం వెలిసిన శివాలయాన్ని. మాది అంటూ కొందరు వ్యక్తులు శివాలయానికి తాళం వేయడం మంచిది కాదని దీనిపై. బిజెపి పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పరిశీలిస్తూ. మాట్లాడుతూ మండల కేంద్రంలోని పురాతనమైనటువంటి. శివాలయం గుడి కలదని అత్తి శివాలయం కు. లోని కొందరు చంద్ర రెడ్డి మరియు అతని అన్నదమ్ములు కలిసి గుడికి తాళం వేసినారని అతి విషయం తెలుసుకున్న మేము. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తీపించి . పూజారులచేపూజలు జరిపించామని. అలాగే ఇటువంటి. పరిణామాలు మరోసారి జరిగితే ఊరుకునేది లేదని దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది. లేదని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేవుళ్ళపై. అనుచిత వ్యాఖ్యలు. చేస్తే ఊరుకునేది లేదని . గ్రామంలోని ప్రజలు కొందరు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారి తాతల కాలంలో ఇక్కడ రాజరాజేశ్వర.అమ్మవారు. కాలభైరవుడు సూర్య వంశకు కోనేరు గుడి ఉన్నదని పూర్వీకులు. గ్రామంలోని కొందరు వ్యక్తులు. దేవుని గుడికి తాళాలు భూ ఆక్రమణలకు దీనిపై రెవెన్యూ అధికారులు సందర్శించి సమస్య అయ్యే దిశగా చర్యలు భూమి జాగలు .వాళ్లవి ప్రజల సమక్షంలో పరిశీలించి పరిశీలించుకోవాలని ఈసందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి బిజెపి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి కౌన్సిల్ మెంబర్ కోలా ఆంజనేయులు. మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. ఉపాధ్యక్షులు సిలివేరి ప్రశాంత్. సీనియర్ నాయకులు గజ బింకర్ సంతోష్. ఆసాని లింగారెడ్డి బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version