రామగిరి సుమన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో ఆర్ బి న్యూస్ రిపోర్టర్ రామగిరి సుమన్ అమ్మ సుజాత అనారోగ్య కారణంతో ఇటీవల మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి సుమన్ కుటుంబాన్ని పరామర్శించి పాగాడ సానుభూతి తెలియజేయడం జరిగింది అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
