తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బిజెపి నాయకులు ప్రచారంలో భాగంగా బండి సంజయ్ గెలవాలని అలాగే కేంద్రంలో ఇస్తున్న మోడీ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ వద్ద పనిచేస్తున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆసాని లింగారెడ్డి గజబిన్కర్ సంతోష్ మండల ప్రధాన కార్యదర్శి సంధ్య వేణి రాజు యాదవ్ మండపల్లి బిజెపి నాయకులు సింగం చింటూ తదితరులు పాల్గొన్నారు