తాడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తాడూరు రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ హాజరై నారు కార్యక్రమంలో. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు. రైతులు పండించే వ్యవసాయంపై సంక్షేమం. సేంద్రియ పంటల గురించి వివరిస్తూ. తాడూరు రైతు వేదికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాలకు గ్రామాల సర్పంచులు మార్కెట్ కమిటీ నాయకులు రైతులు. ప్రజా ప్రతినిధులు తదితరులు ఇట్టి అవగాహన కార్యక్రమానికి. హాజరైనారు
