NETIDHATHRI

ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం 

  -టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ   మంగపేట-నేటి ధాత్రి   ములుగు జిల్లామంగపేట మండలంకొత్తపేట(చేరుపల్లి) గ్రామంలో    ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు. ములుగు…

Read More

నార్సింగ్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు మురికి నీరు ప్రవాహం.

పలుమార్లు చెప్పినా పట్టించుకోని సర్పంచ్, ఈ ఓ.   రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.   మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం లోకి వెళ్లకుండా మురికి నీళ్లు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఎంతో భక్తితో శుభ్రంగా గుడికి వెళ్తుంటే ఆ యొక్క మురికి నీ రు ని తగులుతూ గుడి లోపలికి వెళ్లాల్సి వస్తుందని ఇలాంటి దుస్థితి ఏ గ్రామంలో ఉండదని ప్రజలు అంటున్నారు.  ఈ యొక్క మురికి నీరు పదో వార్డులోని ఎరుకల…

Read More

పెన్షన్ ఇప్పించండి సార్.ఏళ్లు గడిచినా పింఛన్ రావడం లేదు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.   నా భర్త చనిపోయి సంవత్సరం గడుస్తున్నా నాకు గర్జన పింఛన్ రావడం లేదని రామాయంపేట మండలం దామరచేర్వు గ్రామానికి చెందిన సౌడ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.  దామరచెరువు గ్రామానికి చెందిన సౌడ శ్యామల భర్త గత సంవత్సరం మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శికి వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంతవరకు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక…

Read More

ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు పట్టించుకోని విద్యుత్ అధికారులు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.   రామాయంపేట పట్టణ బైపాస్ రోడ్డు గల విద్యుత్ స్తంభానికి వైర్లు ప్రమాదకరంగా మారాయి. పట్టణ శివారులోని మెదక్ రోడ్డు బైపాస్ రోడ్డుపై విద్యుత్ వైర్లు చత్తీస్గఢ్ నుండి వచ్చే రోడ్డు విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా విడదీసి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్తంభంపై న కాస్రాలు ఊడిపోయి మూడు సంవత్సరాలు అవుతున్న పట్టించుకోని అధికారులు ప్రజలు ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు….

Read More

కుందనపల్లి పార్క్ కు అభివృద్ధి పర్చండీ

  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల పరిధిలోని కుందనపల్లి పార్కు అభివృద్ధి పర్చాలనీ రాష్ట్ర అటవి శాఖ సంరక్షణ ముఖ్య అధికారి రాకెష్ మెాహన్ దొబ్రియాల్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు గురువారం హైదరాబాద్ లో కలసి కోరారు. కుందనపల్లి సమీపంలోని పార్కు నిరుపయెాగం మారిందని పార్కును అభివృద్ధి చేయాలన్నారు.

Read More

తెలంగాణ రాష్ర్ట విద్యాభివృద్ధి సిఎం కెసిఆర్ గారి ప్రధాన లక్ష్యం  

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహ విద్య బోధన  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు తెలంగాణ రాష్ర్ట విద్యాభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో 14 లక్షల 26 వేల నిధులతో మౌళిక వసతుల కల్పన, అదనపు నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన భూమి పూజ చేసి…

Read More

దేశానికి ఆదర్శం కెసిఆర్ గారి పాలనా  

 గ్రామాల సమగ్రాభివృద్దికే పల్లె ప్రగతి   రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు   రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఎనిమిది ఏళ్ల పాలన యావత్ దేశానికే ఆదర్శమని… గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ గారి చేపట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతి కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసి పనులు…

Read More

ముగ్గురు అన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళ అరెస్ట్ పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు సంయుక్తంగా కల్సి మంగళవారం అరెస్టు చేసారు. వీరిలో ఇద్దరు ప్రధాన బుకీలతో పాటు బెట్టింగ్ పాల్పడుతున్న ఒక నిందితుడు వున్నాడు. వీరి నుండి పోలీసులు 20 లక్షల 80వేల ఏడు వందల రూపాయల నగదుతో పాటు ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.* పోలీసులు అరెస్టు చేసిన వారిలో *1….

Read More

పెద్దదన్వాడలో గర్భిణీ స్త్రీలకు అవగాహన

జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజక వర్గం రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని పెద్ద దన్ వాడ గ్రామం రైతు వేదిక దగ్గర గ్రామము ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు గురించి వారికీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య అవగాహన కల్పించారు. ప్రతీ గర్భిణీ స్త్రీలు కాన్పుకు ముందు టీకా మందు సూది, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పకుండా వాడాలని ఆయన…

Read More

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…. ఎమ్మెల్యే అరూరి….  

ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.   వర్దన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన గొర్రె కుమారస్వామి గారికి 2లక్షల 50వేల రూపాయలు, దమ్మన్నపేట గ్రామానికి చెందిన కొండబోయిన సాయిలు గారికి 2లక్షల 50వేల రూపాయలు అలాగే మరో ముగ్గురు లబ్ధిదారులకు లక్షా 54వేల రూపాయలు మొత్తం 6లక్షల 54వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్కులను…

Read More

భగవాన్ దాస్ స్పూర్తితోనే కార్మిక హక్కులకై పోరాటం

  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఘనంగా భగవాన్ దాస్ 92వ జయంతి కార్మిక నాయకులు, కమ్యూనిస్టు యోధుడు బిఆర్ భగవాన్ దాస్ స్పూర్తితోనే కార్మికుల హక్కుల రక్షణకై పోరాడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.బిఆర్ భగవాన్ దాస్ 92వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం హన్మకొండ అశోక జంక్షన్ లోని బిఆర్ భగవాన్ దాస్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ దాస్ విగ్రహానికి చీఫ్…

Read More

శ్రీరాం బాలయ్య కుటుంబానికి సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్థికసహాయం*

నేటిధాత్రి చేర్యాల.. చేర్యాల పట్టణానికి చెందిన శ్రీరా0 బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించినందున సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ తరపున బాలయ్య కుటుంబానికి 15000 రూపాయలు మరియు 50 కిలోల బియ్యం బాలయ్య కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు గుస్క వెంకటేశం, కోశాధికారి శ్రీరాం వెంకటేశం, కార్యదర్శి కాటం విష్ణు, బుట్టి సత్యనారాయణ, బుట్టి యాదగిరి, గుస్క శశిధర్,గుస్క గోవర్ధన్,కాటం రవి, కాలాటి పృథ్వీరాజు,కాలాటి కేశవులు, తదితరులు పాల్గొన్నారు*

Read More

సిఎం చెప్పిందే నిజమైంది!

  బిజెపి నేతల వ్యాఖ్యల దుమారం చేటు తెచ్చిందా? గల్ఫ్ దేశాల అగ్రహాం మొదలైందా? ఇది బుద్ది జీవుల దేశం…. మతపిచ్చి, మతోన్మాదం మంచిది కాదు… చిన్న పొరపాటు జరిగినా వందేళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది? గత కొంత కాలంగా కేసిఆర్ ఇదే చెబుతున్నారు? అందుకే దేశంలో అధికార మార్పు జరగాలంటున్నారు? ప్రజల్లో వస్తున్న మార్పు కేసిఆర్ వేస్తున్న అడుగుల వైపు… సామ్యవాద, లౌకిక లక్ష్యాలే మనల్ని కాపాడేది అందుకే కేసిఆర్ మేధావి లోకం మాట్లాడాలన్నారు… మంచి…

Read More

డబ్బు, బంగారంతో ఉడాయించిన కిలాడీ దంపతుల అరెస్ట్

అవసరాల కోసమని కాలనీవాసులను మోసం చేసి వారి నుండి డబ్బులు, బంగారాన్ని తీసుకోని వాటితో ఉడాయించిన కిలాడీ దంపతులను టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు.* *వీరినుండి పోలీసులు సుమారు 11లక్షల80 వేల రూపాయలతో పాటు 125 గ్రాముల బంగారు అభరణాలు, ఒక ఖరీదైన కారు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.* ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన దంపతులు…

Read More

12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్

  ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం*     *జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు వెల్లడించారు.* *గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.*   సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్…

Read More

అన్నకు నోటి దూల` తమ్ముడిది నెరవేరని కల!?

చిరు చేరడం కల్ల…మెగా రాజకీయం డొల్ల? అభిమానులు నిప్పుల్లో దూకాలా? నాగబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు? అభిమానులంటే అంత అలుసైపోయారా? ఆ కుటుంబాలకు గర్భశోకాలు మిగుల్చుతారా? ఎవరైనా అభిమాని పవన్‌ కోసమంటూ అఘాయిత్యం చేస్తే? ఎవరు భాధ్యులు? నాగబాబు బుసలు` పవన్‌ రుసరుసలు.. పుస్తకాలు చేతిలో పట్టుకుంటే చరిత్ర తెలియదు! జగన్‌ పాలన ఎమర్జెన్సీనీ తలపిస్తే పవన్‌ పోరాటమేది? అయితే ముగ్గురం, లేకుంటే ఇద్దరం…ఒంటరి పోరు చూద్దాం!? లెక్కలేని, లెక్కకందని పవన్‌ రాజకీయ లెక్కలు! సినిమా ప్రమోషన్‌…

Read More

పెద్దల సభకు పంపి ఏం ప్రయోజనం!?

ఎవరూ ఊహించకుండా పదవి ఇస్తే ఏం లాభం? పార్టీకి పనికొస్తాడని అనుకున్నా పనికిరాని వైనం? నాయకులను కలుపుకుపోతున్నట్లు కనిపించదాయే? డాబు దర్పం తప్ప జనంలో కనిపిస్తున్నది లేదాయే?  ప్రతిష్టకు పోయి పదవిస్తే ఫలితం లేకపాయే?  పార్టీ కోసం పనిచేస్తున్నట్లైనా కనిపించదాయే? అసలు పనిచేసే తీరికే నాయకునికి లేకపాయే? పదవి అలంకారమాయే?  పుట్టిన పార్టీ కాకపాయే, పెంచిన పార్టీ మీద ప్రేమ కనపడదాయే? పట్టిపట్టి పదవిస్తే పంగనామాలే కావట్టే?               …

Read More

సమస్యలు అడిగి తెలుసుకున్న నన్నపు నేని

  4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 20 వ డివిజన్ లో కాలనీలలో కలియదిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి అదికారులకు ఆదేశాలు జారి చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. .డివిజన్ లోని సమస్యలు,ప్రజా వినతులు స్వీకరించి వీలైనంత వేగంగా సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్ గుండేటి నరేంద్రకుమార్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

Read More

జిల్లా వైద్యాధికారులు దవాఖానల్లో నిద్ర

డీఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వోలు నెలలో ప్రతి పి హెచ్ సీ సందర్శించాలి. • నెలలో ఒక రోజు పి హెచ్ సీల్లో నిద్ర చేయాలి. • నేను కూడా నిద్ర చేస్తాను   • ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి • హెచ్ వో డీ లు నెలవారీ సమీక్షలు చేసుకోవాలి • సిజెరియన్ల రేటు గణనీయంగా తగ్గించాలి • తీరు మారని ప్రైవేటు ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు…

Read More

నవీన్ రావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,

  హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగిన ఎమ్మెల్సీ నవీన్ రావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు..

Read More
error: Content is protected !!