NETIDHATHRI

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఫారీయా అబ్దుల్లా…

కడప జిల్లా.. దర్గా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికిన దర్గా ముజావార్లు… దర్గా మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన టాలీవుడ్ హీరోయిన్ ఫారీయా అబ్దుల్లా…. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న టాలివుడ్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా….

Read More

రామకృష్ణ హాస్పిటల్ లో నిరుపేదలకు ఉచిత వైద్యం: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

హన్మకొండ – నేటిధాత్రి హనుమకొండ జిల్లా (జూన్ 10) విజయ టాకీస్ కాకాజీ కాలనీ రామకృష్ణ హాస్పిటల్ లో నిరుపేదలకు ప్రతిరోజు ఉచితంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రమోహన్ కార్డియో, డాక్టర్ రాజ్మోహన్ న్యూరో, డాక్టర్ రామ్ మోహన్ ఆర్తో ,డాక్టర్ వెంకటేష్ జనరల్ ఫిజీషియన్ ,డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఫిజియోథెరపిస్ట్ మరియు ఇతర వైద్య నిపుణులచే ముఖ్యంగా పక్షవాతము, తల నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కాళ్లు చేతులు లాగడం, చిన్న పిల్లల్లో…

Read More

దమ్మికా కాయ్ షిటోరియె కరాటే హనుమకొండ కిక్ బాక్సింగ్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ముగిసిన సమ్మర్ కరాటే మరియు కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ క్యాంపు

మాస్టర్ బండారి సంతోష్ హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ హన్మకొండ – నేటిధాత్రి   1 మే 2022 నుండి 10 జూన్ 2022 (40 రోజులు) వరకు దమ్మికా కాయ్ షిటోరియె కరాటే & హనుమకొండ కిక్ బాక్సింగ్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ప్లే వే స్కూల్, కాకతీయ కాలనీ, అలంకార్ జంక్షన్ లో (40 రోజులు) కరాటే మరియు కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ క్యాంపునునిర్వహించడం జరిగింది.ఈ…

Read More

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి విధి నిర్వహణలో భాగంగా అధికారులకు చేయాల్సిన విధుల పట్ల నిర్ణీత గడువులో పూర్తి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.  పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పెండింగ్ లో వున్న దర్యాప్తు కేసులు, వివిధ కేసుల్లో మెడికల్, రిపోర్ట్స్, పోస్తుమార్టం , ఏఫ్.ఎస్.ఎల్, డయల్ 100, సన్నిహిత పిటిషన్లుతో పాటు ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్దు ప్రమాదాల నివారణ,…

Read More

పాస్పో బ్యాక్టీరియా వాడకం పై అవగాహన.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.                                              రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు ముఖ్యంగా దుక్కిలో వేసే టువంటి 20-20- 0 -13 డి ఏ పి వంటి ఎరువులు మోతాదుకు మించి వేయడం వల్ల నేల నీరు గాలి కాలుష్యం తో పాటుగా రైతుకు ఖర్చులు పెరగడం తో…

Read More

ఎమ్మెల్యే చందరన్న గారి నాయకత్వంలోనే కొనసాగుతా

టి.ఆర్.ఎస్ నాయకురాలు అనుముల కళవతి రామగుండం శాసనసభ్యులు    కోరుకంటి చందరన్న గారి నాయకత్వంలో టి.ఆర్.ఎస్ పార్టీ లో కొనసాగుతానని మహిళా నాయకురాలు అనుముల కళావతి తెలిపారు. ఇటివల కళవతి టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేయాగా శుక్రవారం కళావతి నివాసంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారి నేతృత్వంలో తిరిగి టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా అనుముల కళావతి మాట్లాడుతూ…కొన్ని తమ స్వంత కారణాల వల్ల ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం…

Read More

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు నేటిధాత్రి చేర్యాల… చేర్యాల :గత కొన్ని రోజుల క్రింద హైదరాబాద్ లో మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పుల్లని వేణు మాట్లాడుతూ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఒక పబ్బు నుండి తీసుకెళ్లి మైనర్ బాలిక పైన ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాలుపడడం జరిగిందని వాళ్లని కఠినంగా శిక్షించాలని అత్యాచారం పాల్పడినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి  సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో మరో పసికందు మృతి. వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన ప్రియాంక అనే గర్భిణీ కి డెలీవరి ఆలస్యం చేయడంతోనే పాప మృతి చెందినట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యుల నిర్లక్ష్యం వలన రోజుకు ఒకటి ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంటున్నాయి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్న బంధువులు..

Read More

దివ్యాంగులకు దళిత బంధు ఇవ్వాలి

నేటిధాత్రి చేర్యాల… సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఉన్న గ్రామాలలో దివ్యాంగ సోదరులకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు మా దివ్యాంగులకు కు ఇవ్వాలి 5% శాతం రిజర్వేషన్ కలిగిన మా దివ్యాంగులకు ఇవ్వాలి గ్రామాల్లో గాని పట్టణంలో గాని ఇద్దరికీ లేక ఐదుగురికి కేటాయించాలి కానీ మా వికలాంగులకు ఒక్కరికి కూడా దళిత బందులో మా పెరు…

Read More

వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం

వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం. జిల్లాలో మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయి ఉచిత కంటి శస్త్ర చికిత్స చేయడం జరిగింది.   రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన లింగవ్వ వయసు (45)కంటి సమస్య తో ఏరియా ఆస్పత్రికి రావడం జరిగింది. సదరు రోగిని పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించాము.దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా వేములవాడ ఆస్పత్రిలో పూర్తిస్థాయి…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బి వినోద్ ను కల్సిన టీఎన్జీఓ నాయకులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి    కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ వినోద్ మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా సత్వరం పరిష్కరించబదుతుంది అని హామీ ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ,రాజన్నసిరిసిల్ల…

Read More

ఘనంగా కవ్వంపల్లి సత్యనారయణ జన్మదిన వేడుకలు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మానకోండూర్ నియోజవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటతో కలిసి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుతూ కవ్వంప్లలి చిత్రపటానికి పాలభిషేకం చేసారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో కేక్ చేశారు. అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ డా కవ్వంపల్లి సత్యనారయణ జిల్ల కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ ఇంచార్జ్ మానకొండూర్…

Read More

బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం

బిజెపి మంగపేట మండల అధ్యక్షులు యరంగారి కుమార్ మంగపేట నేటి ధాత్రి, ములుగు జిల్లా అసెంబ్లీలోని బిజెపి మంగపేట మండల అధ్యక్షులు యరంగారి కుమార్ ఆధ్వర్యంలో మొట్ల గూడెం, శనిగాకుంట, గాంధీనగర్, నరసింహ సాగర్, పూరేడిపల్లి మొదలగు గ్రామాలలో బిజెపీ గరీబ్ కళ్యాణ యోజన కార్యక్రమంలో మన ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి గడిచిన ఎనిమిది సంవత్సరాల అద్భుత పరిపాలన లో భాగంగా సంక్షేమ పథకాల గురించి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్…

Read More

తలరాత మార్చే చేతిరాత

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి సిరిసిల్ల పట్టణం భావన ఋషి నగర్ లోని తక్షశిల ఇంగ్లీష్ మీడియం హైస్కూలు లో గత వారం రోజులుగా చేతిరాత తరగతులను నిర్వహించారు. ఈ సందర్భం గా చేతిరాత నిపుణులు కాంభోజ శ్రీనివాస్ మాట్లాడుతూ చేతిరాతలో మెలకువలు నేర్చుకున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మంచి చేతిరాత తో తలరాత మార్చుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ మడుపు శ్రీకాంత్ రెడ్డి చేతిరాత లో అందమైన చేతిరాత రాసిన ఉపాధ్యాయులకు ప్రశంశ…

Read More

ఆకట్టుకుంటున్న ప్రజాప్రతినిధుల ‘బడిబాట’

ఆలోచింపజేసేలా ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం   కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికకు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ కోమటిపల్లి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయంపూట యధావిదిగా బడిబాట కొనసాగిస్తూ గుర్తించిన విద్యార్థుల ఇంటికి,తండాలకు వారి తల్లిదండ్రులు అందుబాటులో ఉండే సాయంకాల వేళల్లో వెళ్ళి *’మీ పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడిలో చేర్పించండి…వారి చదువుకు పూర్తి బాధ్యత మాది’* అంటూ భరోసా కల్పిస్తున్నారు. వారితో పాటు సర్పంచులు,ప్రజాప్రతినిధులు…

Read More

ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి*

జిల్లా కలెక్టర్ కె.శశాంక మహబూబాబాద్,నేటిధాత్రి: ఈ నెల 12న ఆదివారం రోజున నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంలో మొదటి పేపర్ -1 కు పరీక్షా కేంద్రాలు 26 ఏర్పాటు చేసి ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు 6159 మంది అభ్యర్థులు, పేపర్-2 కు…

Read More

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

నిరుపేదల నీడలో.. మెరుగైన సర్కారు వైద్యం   సిద్దిపేట డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో 18 లక్షలతో బస్తి దవాఖాన శాశ్వత భవనం సిద్దిపేట కేసీఆర్ నగర్ లో బస్తి దవాఖానను ప్రారంభించిన మంత్రి హరిశ్ రావు సిద్దిపేట నేటి ధాత్రి ప్రజా ఆరోగ్యం పై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అనటానికి నిదర్శనం బస్తి దవాఖానాలని మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట లో డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో బస్తి దవాఖాన…

Read More

మంచి విత్తనాలతోనే మిర్చిలో అధిక దిగుబడి అదనపు రాబడి.

నూతన ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి…   మంగపేట నేటి ధాత్రి   మిర్చి సాగులో మంచి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి అదనపు రాబడి సాధ్యపడుతుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు గురువారం మండలంలోని రాజుపేటలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ఎరువులు మరియు విత్తనాల షాప్ ని షాపు ప్రొప్రైటర్ బత్తుల అశ్విని నందకుమార్ తో…

Read More

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి పనుల్లో పర్యవేక్షణ.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.   రామాయంపేట మున్సిపాలిటీ పట్టణ ప్రగతి ఈరోజు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్ మున్సిపల్ పట్టణంలోని ఎస్సీ కాలనీలో జెసిబి ద్వారా పూడికతీత పనులను పర్యవేక్షించారు. మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీ పనులు మరమ్మతులకు ఆదేశించారు. మెదక్ రోడ్ లోని పట్టణ ప్రగతి వనంలో హరితహారం కింద మొక్కలు నాటడానికి ట్రాక్టర్ ద్వారా గుంతలను తీయడం మొదలు పెట్టారు అక్కడ…

Read More

ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం

పట్టణ ప్రగతి ద్వారా సుందరంగా నగరాలు  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు  తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి లక్ష్యమని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు అన్నారు. 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 46 వ డివిజన్లో 4 కోట్ల 50 లక్షల నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన…

Read More
error: Content is protected !!