NETIDHATHRI

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 

పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు.  బండి సంజయ్ కామెంట్స్… ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగించుకొని మొదటి సారిగా సిరిసిల్ల కు వచ్చాను. ప్రజా సంగ్రామ యాత్ర వల్ల కేసీఆర్ కుటుంబంలో భయం మొదలైంది.  ముఖ్యమంత్రి కుటుంబం సంస్కారం లేని కుటుంబం.  తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపెట్టాలి.  రైతు ద్రోహి కేసీఆర్.  రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎత్తిసినవ్.  6 వేల కోట్ల రూపాయలతో రామగుండంలో తిరిగి ఎరువుల ఫ్యాక్టరీని…

Read More

పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వారిని పార్టీ నుండి బహిష్కరణ

ఇల్లంతకుంట:నేటిధాత్రి న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజా ప్రతినిధులకు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా సెస్ ఎన్నికలలో బాగంగ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇల్లంతకుంట మండల సెస్ అభ్యర్థి మల్లుగారి రవిందర్ రెడ్డి కాదని ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థిని మరియు అతనికి మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు 1) భూంపెల్లి రాఘవరెడ్డి { పొత్తూర్ } 2) ఆకుల సత్యం { పొత్తూర్} 3) ముక్కుస కేశవరెడ్డి{ ఓగులాపుర్ } 4) చల్ల నవీన్…

Read More

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు హనుమకొండ జిల్లా లోని కరీంనగర్ ఎన్ హెచ్ 163 హైవే పైన మహాధర్నా

పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎబివిపి హనుమకొండ లో విద్యార్థులతో శవయాత్ర మరియు మహా ధర్నా నిర్వహించడం జరిగింది కేవలం విద్యార్థుల పట్ల చూపిస్తూ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రకా చదువుకి దూరం అవ్తునారు పేద విద్యార్థులు ఉన్నంత చదువు చదవాలని గవర్నమెంట్ హాస్టల్స్ లో సౌకర్యాలు సరిగ్గా లేక ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు…

Read More

ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి రామన్న

రామన్నకే మద్దతు అంటున్న ఓటర్లు* మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య తంగళ్ళపల్లి నేటిధాత్రి   రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిక్కాల రామారావు కి కేటాయించిన బీరువా గుర్తుకు ఓటు వేయాలని బ్యాలెట్ ను చూపిస్తూ ప్రచారం జరిగింది. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ కార్యకర్తలు గడప గడప తిరుగుతూ ఓట్లను అభ్యర్తిస్తూ ప్రచారం సగిందన్నారు. సెస్…

Read More

కేటీఆర్ ను విద్యార్థి ద్రోహి అని ఫ్లేక్సి లు పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ తండ్రి నర్సయ్య 35 సంవత్సరాలు కులం మాల నివాసం ఎల్లారెడ్డిపేట అనే అతను మారవెల్లి రంజిత్ తేది 20 డిసెంబర్ 2022 రోజున ప్రోద్దున 6 గంటల 30 నిమిషాల సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మంత్రి కేటీఆర్ పోటో ఉన్న ఫ్లేక్సి లను కట్టి విద్యార్థుల ద్రోహి మంత్రి కేటీఆర్ అతను బలపరచిన వ్యక్తి ని ఓడించి…

Read More

కేసిఆర్‌ నాయకత్వమే నవశకం.

`తెలంగాణ పోరాటం టిఆర్‌ఎస్‌! ` రైతు ఉద్యమం బిఆర్‌ఎస్‌!! `వస్తున్నాయి బిఆర్‌ఎస్‌ రథచక్రాలు. `కదులుతున్న బిజేపి కూసాలు. `మళ్ళీ ప్రాంతీయ పార్టీలలో చిగురిస్తున్న ఆశలు. `బిఆర్‌ఎస్‌తో కలిసి సాగేందుకు సన్నాహాలు. `హైదరాబాదు రానున్న పంజాబ్‌ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు `వివిధ రాష్ట్రాలను నుంచి కేసిఆర్‌ వద్దకు నేతలు `డిల్లీలో మళ్ళీ కదం తొక్కిన రైతులు. `గతంలో రైతులకు కేసిఆర్‌ మద్దతు. `ఇప్పుడు కేసిఆర్‌ భరోసా రైతులు ముందుకు. `దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ తో రైతు సంఘటితం….

Read More

ఆ డీలరే.. ఈ డాన్‌!

`డీలర్‌ ముదిరి.. డాన్‌ అవతారం! `షరభ…షరభ ఇసుకాసుర..! `ఇసుక మేటల పేరుతో మొదలైన యవ్వారం… ` రైతులకు తెలియకుండానే పట్టాలు సృష్టించుకున్న వైనం.. `అధికారుల పూర్తి సహకారం. ` ఇసుక మేటల తొలగింపు పేరుతో గోదావరి నదినే కొల్లగొట్టాడు. ` వేల కోట్లకు పడగలెత్తాడు… `ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్లు ఎగ్గొట్టాడు. `విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగి 5 ఏళ్లైంది. `అధికారులకు పట్టింపు లేదు… `డాన్‌ తన వ్యాపారం ఆప లేదు. ` ప్రభుత్వం సీజ్‌ చేసిన ఇసుక…

Read More

కాంగ్రెస్ లో.. అసలు కోవర్టులెవరు…?

కాంగ్రెస్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. # ఎమ్మెల్యే సీతక్కతో సహా 12 మంది కీలక నేతలు రాజీనామా # కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ముందే చెప్పిన  నేటిధాత్రి దినపత్రిక  హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పట్ల నేటిధాత్రి దినపత్రిక చెప్పింది నిజమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నేటిధాత్రి ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూనే ఉన్నది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వర్గం మరోవైపు…

Read More

వెలసిందా! పెట్టింది రా! అంబేద్కర్ విగ్రహం పై ఇరు వర్గాల పోరు.

*దళిత ద్రోహులను వెంటనే అరెస్టు చేయాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.*  *దళిత ముసుగుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఖబర్దార్. టిఆర్ఎస్ పార్టీ దళిత సంఘం ఇన్చార్జ్.*  *ఒకవైపు అపశక్నం ఒకవైపు పాలాభిషేకం. ఈరోజు కొరకే నా అంబేద్కర్ పోరాటం.*  *మహాదేవపూర్- నేటి ధాత్రి:* రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నక్సలైట్లు హతమార్చిన వారికి సంబంధించి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపంపై శనివారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం వెలవడంతో ఇటు…

Read More

`అసలు కోవర్టు లెవరు?

`పనిచేద్దామన్న సోయి ఒక్కరిలో లేదు! `ఎంత సేపు ఆధిపత్యమేనా! `లేని అవమానాల గురించేనా! `సర్దుకుపోలేరా? `పార్టీ పటిష్ఠం కోసం ఆలోచించరా! `రాజకీయం తప్ప, పార్టీ పట్టదా! `కోవర్టు రాజకీయమంతా రేవంత్‌ కోసమేనా? `అందరూ కోవర్టులైనప్పుడు రాజకీయమెందుకు? `పార్టీలో కొనసాగుడెందుకు? `ఎవరి దారి వారు చూసుకోగా వద్దన్న వారు ఎవరు? `సీనియర్లు పని చేయరు? `చేసే వారిని ముందటపడనీయరు? `మొత్తానికి సీనియర్లు అనిపించుకుంటున్నారు? `పార్టీ గెలిచినా తమ పరిస్థితి మారదని వారికి తెలుసు? `ఇలా వుంటేనే సీనియర్ల పెత్తనానికి…

Read More

ఎల్లలు దాటిన ప్రేమ

అబ్బాయిదేమో ఇండియా, చైనాకు చెందిన అమ్మాయి కలుసుకున్నది కెనడా కలిపినది సాఫ్ట్ వేర్ రంగం భారతీయ సంప్రదాయబద్ధంగా వారిద్దరూ ఒకటయ్యారు వరంగల్ తూర్పు డిసెంబర్17 ప్రేమకు ఎల్లలు అనేవి ఉండవని మరోసారి నిరూపితమైంది.ఇండియాకు చెందిన అబ్బాయి, చైనా నుంచి వెళ్లిన అమ్మాయి ఇద్దరు కెనడాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ గా ఒకేచోట పని చేస్తున్న పరిచయం ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటవ్వాలన్న నిర్ణయానికొచ్చి తమ తల్లిదండ్రులను ఒప్పించి ఇండియా బయలుదేరారు.ఖమ్మం జిల్లాకు చెందిన ఆదిరాజు…

Read More

బిఆర్ఎస్ రాష్ట్ర నేత మేడారపు సుధాకర్ ను అభినందించిన సీఎం కేసీఆర్ 

పాలకుర్తి నేటిధాత్రి  న్యూఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం : భారత రాష్ట్ర సమితి పార్టీ ఢిల్లీలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్ ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ సీఎం కేసీఆర్ గారిని కలిసి కెసిఆర్ కిట్ పై తాను చేసిన ‘ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ…

Read More

ఢీ అంటే ఢీ

  దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ. దేశమంతా ఇక బిఆర్ఎస్ మానియా. రైతు నేతలే ఊతం… రైతులే కదిలితే బిఆర్ఎస్ ప్రభంజనం. వేగంగా అడుగులు ఒక దఫా జాతీయ కార్యవర్గం ప్రకటన రైతు నాయకులదే కీలక బాధ్యత. తెలంగాణ సాగు విధానాల ప్రచారం అన్ని రాష్ట్రాలలో మొదలు. కేసిఆర్ కు ఛాలెంజ్ లు ఎప్పుడూ కొత్తే! తొలి సారి సిద్ధిపేట నుంచి పోటీ ఒక సాహసమే! మలి దశలో…

Read More

దక్షిణాది నేత…మార్చనున్న భారత తలరాత!

  `కేసిఅర్‌ దేశాన్నేలే భవిత విధాత.   `రాజశ్యామల యాగంతో డిల్లీలో పాగా. `తొలుత రైతు నేత ఎంపిక. `దేశానికి సరికొత్త బాట. `పట్టదలలో విక్రమార్కుని మించిన శక్తి కేసిఆర్‌. `పట్టిన పట్టును సాకారం చేసేదాకా వదలని పవర్‌ కేసిఆర్‌. `తెలంగాణ తెచ్చేదాకా పోరు ఆపలేదు. `తెలంగాణ సస్యశ్యామలం చేసే దాకా అలుపులేదు. `తెలంగాణ మోడల్‌ సరికొత్త ఆదర్శం. `దేశమంతా అమలు చేయడమే కేసిఆర్‌ లక్ష్యం. `ఇక మొదలైంది రాజకీయ రణం. `దేశ దశ-దిశ మార్చే దాకా ఆగని…

Read More

టిఆర్‌ఎస్‌ తో తెలంగాణ ప్రగతి… బిఆర్‌ఎస్‌ తో దేశమంతా ఇదే పురోగతి.

  ఆరోగ్య తెలంగాణ: తెలంగాణలో వైద్య విప్లవం…పల్లె పల్లెకు ఆరోగ్యం… బస్తీ దవఖాలతో పేదలకు మరింత అందుబాటులో వైద్యం…ప్రతి జిల్లాకు వైద్య కళాశాలల విస్తరణం… దళితబంధు:    దళిత సమాజానికి ఆర్థిక చేయూత…సమసమాజ నిర్మాణ ప్రగతి వేధిక. కాళేశ్వరం: సాగునీటి రంగంలో కాళేశ్వరం పరవళ్లు- వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందడుగులు. మిషన్‌ భగీరథ: మిషన్‌ భగీరథ తో సురక్షితమైన మంచినీటి సరఫరా- ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి ప్రతీక. మిషన్‌ కాకతీయ: చెరువుల పునరుద్ధరణతో పూర్వ జలకళలు-…

Read More

ఆశ్రమ నిర్మాణానికి ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజలపక్షం వారి నగదు సహాయం.

చందుర్తి, నేటిధాత్రి: యువచైతన్య దీపం ఫౌండేషన్ వారు చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగంగా వారు నిర్మాణం చేపడుతున్న ఆశ్రమానికి ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజలపక్షం స్పందించి వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ కొరకు భోగ వేణుగోపాల్, గడ్డం శ్రీనివాస్, అలువాల విష్ణు దాతల సహాయంతో 3000 రూపాయలు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వనపర్తి సతీష్, బోరుగాయ తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Read More

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వనపర్తి లో 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు

వనపర్తి:-(నేటి ధాత్రి) వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో ఈ నెల 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘనాథం ,ఈ.వో.ఏస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. 31 న శనివారం కదంబ నివేదన నుండి 12 వ తేది వరకు గోదా అమ్మవారి నిరాటోత్సవములు,‌ 8 న ఆదివారం పోత్తి పాశురం, శ్రీ స్వామి వారికి మంగళహారతులతో 11న కూడారై ఉత్సవము,108 గంగాళములతో స్వామి వారికి పాయసం నివేదన 2న…

Read More

అవార్డు గ్రహీతలకు ఆహ్వాన పత్రికలు అందజేసిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన

వనపర్తి:-(నేటి ధాత్రి) రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉత్తమ సేవలకు గాను బంగారు పథకాలు సేవ పథకాలు సాధించిన జిల్లా కలెక్టర్,జిల్లా అదనపు కలెక్టర్, జెడ్పీ.సీ.ఈ.వోలకు, ఐ.డి.ఓ.సీ సమావేశం మందిరంలో అవార్డ్ గ్రహితలకు ఆహ్వాన పత్రికలు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఖాజాకుత్పుద్దీన్ అందజేసారు.

Read More

సుసంపన్నం…సుభిక్షం…కేసిఆర్‌ తోనే సాధ్యం.

`సమస్యలు తెలిసినప్పుడే పరిష్కారం. `సామాన్యులకు అండగా వుండడమే నాయకత్వం. `పేదల జీవితాలలో వెలుగులు నింపడమే పరమార్ధం. `ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే సేవాభావం. `దేశమే వసుదైక కుటుంబం.  `ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. `ఆర్థిక అసమానతలు తగ్గాలి. `సమసమాజ స్థాపన జరగాలి. `సంతులిత ప్రగతి కావాలి .`అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి నెరవేరాలి. `ఇన్నేళ్లు నిరాదరణకు గురైన సమాజంలో చైతన్యం తీసుకురావాలని. `ముఖ్యంగా స్వార్థ రాజకీయాలను తరిమికొట్టాలి. `కేసిఆర్‌ నాయకత్వంలో దేశం పురోగమించాలి. హైదరాబాద్‌,నేటిధాత్రి:  సుసంపన్నమైన భారతావణి…

Read More

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2022

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సూపర్ బెస్ట్ ఎనర్జిటిక్ గవర్నర్గా అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించడం జరిగింది 2022 సంవత్సరంకు చేసిన సేవలు గాను సూపర్ బెస్ట్ ఎనర్జిటిక్ గవర్నర్గా అభినందించారు

Read More
error: Content is protected !!