NETIDHATHRI

ప్రత్యేక బాధ్యతలు స్వీకరించిన అధికారి జి ప్రతాప్ సింగ్.

కొడిమ్యాల (నేటి ధాత్రి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక బాధితులు స్వీకరించిన జగిత్యాల జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జరుపుల ప్రతాప్ సింగ్. బాధ్యతలు స్వీకరించిన అధికారిని శాలువాతో సన్మానించిన గ్రామపంచాయతీ ఈవో మహేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ గూటికి సింగిల్ విండో డైరెక్టర్ కొంకటి మల్లన్న

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు ముత్తారం :- నేటి ధాత్రి కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్ కొంకటి మల్లన్న మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాటారం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగల్ విండో డైరెక్టర్లు గుజ్జ గోపాలరావు, ఏలువాక కొమురయ్య, నాయుని పార్వతి, కాంగ్రెస్ పార్టీలో చేరగా కొంకటి మల్లయ్య…

Read More

అనారోగ్యం సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య

రేగొండ,నేటిధాత్రి: అనారోగ్య సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రేపాక గ్రామంలో జరిగింది. ఎస్ఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రేపాక గ్రామానికి చెందిన గాజు బాగ్యక్క(65) తండ్రి కొమురయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.ఈ మేరకు మానసికంగా కృంగిపోయి పురుగుల మందు తాగగా మంగళవారం వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి మేనల్లుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు…

Read More

ఖబడ్దార్ బాల్క సుమన్…

ఉప్పల్ డిపో వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దహనం… మేడిపల్లి(నేటీదాత్రీ): సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పైన అసభ్య పదజాలం తో వ్యాఖ్యలు చేసిన బి ఆర్ స్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసి, అనంతరం మేడిపల్లి పి ఎస్ లో బాల్క సుమన్ పైన కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్, పీర్జాదిగూడ మున్సిపల్…

Read More

రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.!!! ,

ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ.అధ్యక్షులు దినేష్ !! జగిత్యాల నేటి ధాత్రి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.అని మండల కాంగ్రెస్ పార్టీ, నాయకులు అన్నారు, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ. ఆద్వర్యంలో మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమీక్ష సమావేశంలో…

Read More

అధైర్య పడకండి అండగా ఉంటా

లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : దళిత బంధు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళిత బంధు పథకాన్ని తెలంగాణ తొలి…

Read More

అయోధ్య బయలుదేరిన రామ భక్తులు

రేగొండ,నేటిధాత్రి: మండలంలోని దుంపిల్లపల్లి,నారాయణపురం గ్రామాలనుండి పదుల సంఖ్యలో మంగళవారం అయోధ్యకు రామ భక్తులు బయలు దేరారు.నరేంద్రమోడీ తలపెట్టిన అయోధ్య బాల రామ్ మందిర నిర్మానాన్ని చూసేందుకు ఉంత్కంటగా ఉందని వారు తెలిపారు.అయోధ్యకు బయలుదేరిన వారిలో రంజిత్,రమేష్,కిరణ్ మహేందర్,రాజు,సమ్మయ్య,నరసింహ చారి,తిరుపతి,రాజు, శివరాజ్ తదితరులు ఉన్నారు.

Read More

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం దందా…

పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ వీణవంక ,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండలంలోని గ్రామాల్లో విలేజ్ పెట్రోలింగ్ చేయుచుండగా ఉదయం సుమారు 6 గంటల సమయంలో చల్లూర్ అంబెడ్కర్ కూడలి వద్ద ఎదురుగా ఒక టాటా ఏసీ ట్రాలీ దానిని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 40 క్వింటాలు పిడిఎస్ బియ్యం ఉన్నాయి. దాని డ్రైవర్ అయిన కాసరపు శ్రీనివాస్ తండ్రి గట్టయ్య, వయస్సు 44 హరిపురం గ్రామము, ఓదేల మండలం అనునతన్ని ఇట్టి బియ్యం ఎక్కడివి,…

Read More

సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని..బాల్క సుమన్ చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మండిపడ్డారు. బాల్క…

Read More

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం చెల్పూర్ గ్రామం లో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారo పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ భవిష్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 11 మండలాలలోని దాదాపు 4538 పదవ తరగతి విద్యార్థులకు 36 రోజులు ఒక్కొక్క విద్యార్థికి రోజుకి 10…

Read More

తెలంగాణలో 10 లోకసభ సీట్లు గెలుస్తాం

రాముడు అందరి వాడు, ప్రతిపక్షాల ఆరోపణ సిగ్గు చేటు ప్రజల అభిష్టం మేరకే బాలక్ రామ్ ప్రతిష్ఠాపన ___ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వరంగల్ తూర్పు, నేటిధాత్రి అయోధ్య రామయ్య దర్శనం కోసం వెళ్ళే భక్తులు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలులో వెళ్తున్న రామ భక్తులను అభినందించడానికి వరంగల్ విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అనంతరం వరంగల్ తూర్పు పరిధిలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన “గావ్ చలో అభియాన్”…

Read More

భాధితున్ని పరామర్శించిన టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి మంగళవారం రోజున హైదరాబాద్ యశోద ఆసుపత్రి లో వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మెరుగు శివ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొంతున్నందున శివ తండ్రిని పరామర్శించి కోలుకుంటారని దైర్యం చెప్పి మనోధైర్యాన్ని నింపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More

పివికే5ఇంక్లైన్ గనిలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యుల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలేం రాజు.ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని పివికే5ఇంక్లైన్ నందు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం. ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వినియోగుదారులకు అందించేందుకుగాను ప్రతి ఒక్కరు మనకు నిర్దేశించిన లక్ష్యన్ని రక్షణతో సమైఖ్యంగా,…

Read More

జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కవ్వం మధు నియామకం.

కొడిమ్యాల (నేటి ధాత్రి): జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండల కేంద్రంలో పూడూరు గ్రామానికి చెందిన కవ్వం మధును జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండ మధుసూదన్ కి ప్రత్యేక ధన్యవాదాలు. తెలుపుతూ ఈ నియామకానికి సహకరించిన చొప్పదండి శాసన సభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శివసేన రెడ్డి, ప్రత్యేక ధ్యనవాధాలు. తెలుపుతూ కష్టపడి పార్టీ కోసం కృషి చేస్తాఅని తెలియజేసారు.

Read More

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : గీసుకొండ మండలంలోని కొనాయిమాకుల క్రాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.అనంతరం సుమన్ పై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక బిఆర్ఎస్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసి సర్వసభ్య సమాజం తలదించుకునేలా చెప్పులేపి సవాల్ విసిరిన బాల్క సుమన్ అందుకు ప్రోత్సహించిన…

Read More

7వా రోజుకు చేరిన శాలివాహన ఎవర్ గ్రీన్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహారదీక్ష

నేటిదాత్రి మంచిర్యాల 7వా రోజుకు చేరిన శాలివాహన ఎవర్ గ్రీన్ పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహారదీక్ష ఏ బి కే ఎం ఎస్ అఖిల భారత క్యాతన్ మజ్దూర్ సంఘం సెంట్రల్ సెక్రటరీ మరియు బిఎమ్ఎస్ స్టేట్ సెక్రటరీ మండ రమాకాంత్ జి ఒక్క రోజు నిరాహారదీక్ష లో పొలుగొన్నారు శాలివాహనం పవర్ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఏ విధమైన కార్మికులకు న్యాయం చేయకుండా యాజమాన్యం ఏకపక్షంగా మూసి వేయడం జరిగింది. దీనివల్ల ఈరోజు శాలివాహనం ప్రాజెక్టులో పనిచేస్తున్న…

Read More

కారేపల్లి పిహెచ్ సి మెడికల్ అధికారి కి సమ్మె నోటీసు.

పిబ్రవరి 16న సార్వత్రిక సమ్మె బంద్ ను జయప్రదం చేయండి యూనియన్ అధ్యక్షుడు నరేంద్ర. కారేపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 16 సార్వత్రిక సమ్మెను గ్రామీణ బందును జయప్రదం చేయాలని ఆశ వర్కర్లు కారేపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో సిఐటియు మండల కన్వీనర్ కే నరేంద్ర ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల జంగా కళ్యాణి పద్మ శారద తదితరులు పాల్గొన్నారు.

Read More

మండలంలో జోరుగా మద్యం దందా..

ఒక షాపు రెండు కౌంటర్లు… ఇటువైపు చూడని ఎక్సైజ్ శాఖ అధికారులు.. టిడిపి రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చందా మధు.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… :కరకగూడెం మండలంలో మద్యం దం దా జోరుగా కొనసాగుతుంది అని టిడిపి ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చందా మధు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒక షాపు పేరుతో ముందువైపు రిటైల్ వెనకవైపు హోల్సేల్ నడిపిస్తూన్నారు. బినామీ పేర్లతో మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న ప్రభుత్వం…

Read More

సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం.

ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం రోజు సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి, నస్కంటి నాగభూషణం హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ, వయోవృద్ధుల సమస్యల కొరకు ప్రభుత్వ చట్టాలు పనిచేస్తున్నాయని, వాటిని తెలుసుకోవడానికి ప్రతి వృద్ధిని బాధ్యత అని తెలియజేశారు.వృద్ధుల…

Read More

దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నడికూడ,నేటి ధాత్రి: సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను మంగళవారం నడికూడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ సోమవారం మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన,ఆయన అధికార…

Read More
error: Content is protected !!