NETIDHATHRI

దేశ వ్యాప్త సమ్మె బంద్ కు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు

న్యూడెమోక్రసీ -ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో శెట్టుపల్లి గ్రామంలో ట్రాక్టర్స్ తో భారీ ర్యాలీ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి16న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు బందు సమ్మెకు ఎఐకెఎంఎస్ మండల కార్యదర్శి బచ్చాల సారయ్య అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరీ మధు మాట్లాడుతూ చాయ్ వాళ దేశ ప్రధాని మోడీ చాయిని అమ్మినట్టు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగా సంస్థలు సహజవనులను కేంద్ర…

Read More

రజక సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ రజక సహకార సంఘం బుధవారం రోజున సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి,ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్,కోశాధికారిగా ముక్కెర కుమారస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ… సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు.

Read More

ఘనంగా టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నెక్కొండ, నేటి ధాత్రి: టిపిసిసి సభ్యుడు జన్మదిన వేడుకలను నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు భారీగా చేరుకొని రంజిత్ రెడ్డి శాలువాలతో సన్మానించి బర్త్డే కేక్ కట్ చేసి బాణాసంచాతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, జిల్లా ఓబీసీ…

Read More

యూత్ ఐకాన్ అవార్డ్ గ్రహీత విష్ణుదాస్ వంశీధర్

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన విష్ణుదాస్ వంశిదర్ కు పినాకిని మీడియా వారి యూత్ ఐకాన్ అవార్డ్ కు ఎంపికయ్యారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తునే,రాజకీయ,బ్రాహ్మణ సంఘాల తో పాటు సమాజ సేవకు అతడు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పినాకిని మీడియా సంస్థ 8 వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన ప్రత్యేక కార్యక్రమములో…

Read More

ఇల్లందులో అవిశ్వాస సెగ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆస్తుల ధ్వంసం

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా వేడెక్కిన వాతావరణం అవిశ్వాసం వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై అధికారుల దాడులు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన మామిడితోట సహా కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు యత్నించిన ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆందోళన కౌన్సిలర్ల ఆందోళనతో వెనుదిరిగిన అధికారులు తిరిగి తెల్లవారుజామున పోలీసుల సహకారంతో…

Read More

వీగిపోయిన క్యాతనపల్లి అవిశ్వాసం

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 07 నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి రాములు ను జిల్లా కలెక్టర్ ప్రిసిడింగ్ ఆఫీసర్ గా నియమించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డుల కౌన్సిల్ సభ్యులకు గాను 13 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి కావలసిన కోరం 15 మంది సభ్యులు లేనందున చైర్పర్సన్, వైస్ చైర్మన్ లపై…

Read More

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన నాయకులు పలిగిరి కనకరాజు, కనకం వెంకటేశ్వర్లు మాత రమాబాయి చిత్రపటానికి పూలమాలవేసి పాఠశాలలోని విద్యార్థులందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం చేసిన మహా…

Read More

ఘనంగా రమాబాయి భీoరావు అంబేద్కర్ జయంతి వేడుకలు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది. యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.అనంతరం విజయ్ మాట్లాడుతూ భోజన బిడ్డల భవిష్యత్తు కోసం తన బిడ్డలను త్యాగం చేసిన త్యాగమూర్తి మాతా రామాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అంతే కాకుండా ఒక జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం…

Read More

ఆదివాసీ తెగల సమ్మేళన కరపత్రాలు విడుదల

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో జవాజి సెంటర్ నందు ఆదివాసి తెగల సమ్మేళన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి 13 2024న మేడారం ప్రాంగణంలో ఆదివాసి సంస్కృతి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాజులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసి మునగడ కోసం అనేక పోరాటాలు…

Read More

బి వై ఎస్ జిల్లా ఉపాధ్యక్షులుగా సంగ రవి యాదవ్

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి: భారత యాదవ సమితి (బి వై ఎస్) రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లాలోని మండల, గ్రామ కమిటీలు నిర్మాణం చేసి జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సంగ రవి అన్నారు. ఈ సందర్భంగా సంగ రవి మాట్లాడుతూ…. బి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్, జిల్లా అధ్యక్షులు…

Read More

ముత్తపురం పంచాయితీలో సమావేశం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిచారు. గ్రామాల్లో లీకేజీలు లేకుండా తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెరిచిన బావులను కప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీల్లోని ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, సూచించారు. ప్రత్యేక…

Read More

బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఐఎన్టియుసి నాయకులు రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 07, నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఉద్దేశించి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని రామకృష్ణాపూర్ ఉపరతల గని ఐఎన్టియుసి నాయకులు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ ఉపరితల గని వద్ద ఐ ఎన్ టి యు సి నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు…

Read More

రెడ్ క్రాస్ చైర్మన్ అకాల మరణం

వనపర్తి నెటీదాత్రి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్ రిటైర్డ్ తహసిల్దార్ మరణం తీరనిలోటు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ గా ఉంటూ ఎనలేని సేవలు అందించిన ఖాజా కుతుబుద్దీన్ సేవలు మరువనివి. సామాజిక సేవలో విశ్రాంతి సమయంలో కూడా వయసుతో నిమిత్తం లేకుండా అందరితో మాట్లాడుతూ,అందర్నీ కలుపుకుంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యాలను, సామాజిక సేవలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ…

Read More

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామ పరివాహక ప్రాంతంలోని మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం పట్టుకున్నట్లు జమ్మికుంట ఎస్సై ఎస్ రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మానేరు వాగు నుండి ఇసుకను తరలిస్తూ సైదాబాద్ క్రాసింగ్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇసుక ట్రాక్టర్ యజమాని రాచపల్లి శ్రీకాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు…

Read More

లంచావతారులు…ఎపిసోడ్‌-1 లంచాధికారులు!

https://epaper.netidhatri.com/ `వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు. `సమాజానికి పట్టి పీడిస్తున్న జలగలు. `పట్టపగలు ప్రజలను దోచుకుంటున్న గజదొంగలు `కాసు కనిపించనిదే కలం కదపరు. `అవినీతి సొమ్ముమే ఆదాయమార్గాలు. `ఒక్కసారి ఉద్యోగంలో చేరి ముప్పై ఏళ్లు పాపం పోగేసుకుంటారు. `వాడిది కాని సొమ్ము మూటలుగట్టుకుంటారు. `దొరికితే దొంగ ఏడుపులేడుస్తారు. `పత్తిత్తులా మొహం దాచుకుంటారు. `లంచం తప్పని తెలిసినా తీసుకుంటారు. `పాపపు కూడు తింటూ మురిసిపోతుంటారు. `ఉద్యోగి రూపంలో సాటి మనిషి రక్తం తాగుతుంటారు. `మారలేరా! మనుషులుగా బతలేరా!! `సామాన్యుడి…

Read More

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ , రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి

ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి నర్సంపేట డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బి మోహన్ ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ పాల్గొని మాట్లాడుతూ 2023-24 విద్య *సంవత్సరం మరి కొన్ని రోజులలో ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 20 శాతం మాత్రమే నిధులు విడుదల కాక, దాదాపు 4000 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్…

Read More

తండ్రికి తగిన తనయుడు

ఆపదలో ఉన్నామంటే ఆదుకుంటాండు రక్తదానం చేసిన యువనాయకుడు పుట్ట శ్రీహర్ష్‌ మంథని :- నేటి ధాత్రి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తనవంతుగా సాయం, సేవ చేస్తున్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తనయుడు తండ్రిబాటలోనే అడుగులు వేస్తున్నాడు. ఆపద ఉన్నామని నియోజకవర్గంలోని ఎవరు అన్నా నేనున్నానంటూ భరోసా కల్పించే పుట్ట మధూకర్‌ తనయుడు పుట్ట శ్రీహర్ష్‌ పేదలకు తనవంతు సాయం అందిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణం ప్రశాంత్…

Read More

*కాలేజీ నుంచి కార్పొరేట్ జాబ్ వైపే మా లక్ష్యం:

ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా* లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి : విద్యార్థులు కాలేజీ నుంచి కార్పొరేట్ జాబ్ లను సాధించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీ ఎస్ కే సీ ( తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ ) కో -ఆర్డినేటర్ మంజుల, మెంటర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు….

Read More

2.5 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని దూత్ పల్లి, ఒడితెల, పాశిగడ్డతండ, కొత్తపేట, బావుసింగ్ పల్లి, జడల్ పేట, వరికోల్ పల్లి, ముచినిపర్తి, చల్లగరిగ, చిట్యాల, చింతకుంటరామయ్యపల్లి, గోపాలపురం గ్రామాలల్లో మంగళవారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎం జి ఎన్ ఆర్ ఐ ఈజీఎస్ నిధుల కింద మొత్తం రూ.2.5 కోట్లతో సిసి రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ…

Read More

అతిధి గృహాన్ని అందుబాటులోకి తేవాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాటారం, నేటి ధాత్రి శిథిలావస్థలో ఉన్న అతిథి గృహాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో 5 లక్షల…

Read More
error: Content is protected !!