NETIDHATHRI

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్?

ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 8 న్యూస్ గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని కరెంట్ వినియోగదారుల కనెక్షన్లన వివరాలను విద్యుత్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ తరుణంలో మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరెంటు రీడర్లు చేస్తూ..రేషన్ కార్డ్,…

Read More

మధ్యాహ్నభోజన కార్మికుల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె

-ఈనెల ఫిబ్రవరి 16న, జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి -సిఐటియూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన జిల్లా కార్మికులకు పిలుపు -మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలి కొనరావుపేట, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి ,16, నడుజరిగేదేశవ్యాప్త సమ్మె, పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల…

Read More

9వ రోజుకు చేరుకున్న నిరాహారదీక్ష

మంచిర్యాల, నేటిదాత్రి: శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మికులకు రావలసిన క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యజమాని మల్కా కొమరయ్య గారు మొండిగా వ్యవహరించడంతో, భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేటు ముందు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా నేటితో 9వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష, అయినప్పటికీ శాలివాహన పవర్ ప్లాంట్ యజమాన్యం కు కార్మికుల పైన జాలి దయ కలగడం…

Read More

పార్లమెంట్ చారిత్రక ఘటనల్లో భాగస్వామ్యం కావడం నా అదృష్టం..!

– ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది – మరో అవకాశం ఇస్తే మళ్లీ.. మీ ముందుకు.. – రాజ్యసభ లో ఎంపీ వద్దిరాజు వీడ్కోలు ఉపన్యాసం న్యూఢిల్లీ, ఫిబ్రవరి, 8: రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు. గురువారం…

Read More

జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పోరిక రాహుల్

రేగొండ,నేటిధాత్రి: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పోరిక రాహుల్ ఎంపికైనట్లు బాగిర్తిపేట ఉన్నత పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు సూదం సాంబమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈనెల 13 నుంచి 18 వరకు జరగబోయే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అండర్ 16 షార్ట్ పుట్ విభాగంలో పాఠశాల పదవ తరగతి విద్యార్థి పోరిక రాహుల్ ఎంపికయ్యాడని హర్షం వ్యక్తం చేశాడు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రేవూరి అనిత రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక…

Read More

దేశసేవలో యువత భాగస్వాములు కావాలి

కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ నర్సంపేట,నేటిధాత్రి : సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో దేశసేవలో యువత భాగస్వాములు కావాలని, దేశసేవ దైవసేవతో సమానమని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ యువతకు పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలో ఎదల్లపల్లి గ్రామానికి చెందిన చలమల్ల రాజారెడ్డి ఆర్మీలో 21 సంవత్సరాలుగా దేశ సేవకై విధులు నిర్వహించి ఎన్ బీ సాబ్ గా పదవీ విరమణ పొందాడు.ఈ నేపథ్యంలో గురువారం నర్సంపేట పట్టణంలో…

Read More

మాజీ సర్పంచ్ మేడి రవి ని సన్మానించిన గ్రామ పెద్దలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి రవి ని గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించారు. తమ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపించడమే కాకుండా పేద వారికి తోచిన సాయం చేస్తూ చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా ఉండేవారని మాజీ సర్పంచ్ మేడి రవి ని గ్రామ పెద్దలు కొనియాడారు.

Read More

గాయాలైన విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలి.

ఏబీఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, బిఆర్ఎస్వి నాయకుల డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి గాయాలపాలైన విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని ఏబీఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, బిఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుగ్గొండి మండల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలికల)విద్యార్థినిలు(చెన్నారావుపేటలో)ఉన్న గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో నర్సంపేట పట్టణ సమీపంలోని నెక్కొండ రోడ్ కాకతీయ నగర్ వద్ద ఆటో మరియు…

Read More

గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష

నెక్కొండ, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఐదవ తరగతి ప్రవేశం కోసం నెక్కొండ గురుకుల పాఠశాలలో 11 -2-2004 రోజున బాలికల కు ఉదయం 11 గంటల నుండి 1గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతం రవీందర్ తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 10 గంటల లోపు చేరుకోవాలని పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ మరియు…

Read More

గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తేది:-08.02.2024 రోజున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమములో భాగంగా రెండవ రోజు షెడ్యూల్ ప్రకారం జైపూర్ మండలంలోని ఇందారం మరియు మిట్టపల్లి గ్రామ పంచాయతీలలో గ్రామ ప్రత్యేక అధికారి గారి అధ్వర్యంలో అందరి భాగస్వామ్యంతో శ్రమదానం నిర్వహించి గ్రామంలోని రోడ్డు ప్రక్కన పెరిగిన తుమ్మ చెట్లను, పొదలను తొలగించి శుభ్రం చేయడం జరిగింది. అనంతరం, గ్రామ ప్రత్యేక అధికారి గ్రామంలోని వీధి,వీధి తిరిగి త్రాగు నీటి సమస్యలు…

Read More

ఆటోలో అసెంబ్లీకి వెళ్లిన కౌశిక్.

ఆటో వారికి అండగా ఉంటాం… హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు గురించి ఆలోచించకుండా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని,వారికి బిఆర్ఎస్ పార్టీ తప్పక అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆటో దారులకు మద్దతుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చిన సందర్భంగా…

Read More

290 క్వింటాళ్ల పి డి ఎస్ బియ్యం పట్టివేత

హసన్ పర్తి/ నేటి ధాత్రి హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎర్రగట్టు గుట్ట వద్ద అక్రమంగా పి డి ఎస్ బియ్యం విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుదవారం రాత్రి 290 క్వింటాళ్ల బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వారిలో సమ్మయ్య, శిరిగిరి, మౌతం, వీరయ్య, మధుకర్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More

చెకుముకి టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులు.

చిట్యాల, నేటి ధాత్రి : భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్- పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ కు ఎంపికైన సాదా.సంజయ్10 వ తరగతి, సరిగొమ్ముల .హర్ష 9 వ తరగతి,సాదా.సునీల్ 8 వ తరగతి విద్యార్థులను మండల విద్యాధికారికోడెపాక రఘుపతి అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యార్థులు పాఠశాల స్థాయి, మండల స్థాయి, మరియు జిల్లాస్థాయిలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి, రాష్ట్రస్థాయికి సైతం ఎంపిక కావటం, గొప్ప…

Read More

బిఆర్ఎస్ పార్టీలో రబ్బర్ స్టాంప్ లాగానే ఉన్నాం

చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి పార్టీలో చేరిన నాయకులను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు… పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ వారికి సరైన గుర్తిపు లేదు… కాంగ్రెస్ సీనియర్ నాయకులు… రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 08, నేటిధాత్రి: బిఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం తో అవిశ్వాసం వీగిపోయి క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. అందులో భాగంగానే గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు…

Read More

ఈ నెల 16న జరిగే గ్రామీణ బందును జయప్రదం చేయాలి

 తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరుగు గ్రామీణ బందును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూక్య సమ్మయ్య పిలుపునిచ్చారు.గురువారం చెన్నరావుపేట రైతు వేదికలో అబ్బదాసి అశోక్ అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక మండల సదస్సులో వారు మాట్లాడారు.ప్రజలకు…

Read More

అబాకస్, వేదిక్ మ్యాథ్స్ కాంపిటేషన్లో సత్తాచాటిన ‘సరస్వతి’ విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. కరీంనగర్ పట్టణంలోని ఓఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్ లెవల్1లో రాచమల్ల నవనీత ఉమ్మడి జిల్లా టాపర్ గా నిలవగా స్టార్ జూనియర్ కన్సోలేషన్ విభాగంలో సిరిపురం సాయిచరణ్, మేకల భవిష్య, సీనియర్స్ విభాగంలో రేగూరి మనస్వి, బైరగోని సుహాని, పెద్ది…

Read More

ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

భద్రాచలం నేటి ధాత్రి కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు అనంతపురం సతీష్ మాట్లాడుతూ . మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేటు మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది…

Read More

సింగిల్ విండో చైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:- ఓదెల మండలంలోని పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి పై సింగిల్ విండో డైరెక్టర్లు తెలంగాణ సహకార సంఘం చట్టం 1964 లోని నిబంధన 34(A) ప్రకారం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి డిప్యూటీ రిజిస్టర్ అధికారి బి.రాంమోహన్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆళ్ళ సుమన్ రెడ్డి, కట్కూరి కవిత కాంతాల సమ్మిరెడ్డి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, కోట విజయ,కొట్టే…

Read More

గాయపడిన గీత కార్మికుడిని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

పరకాల,నేటిధాత్రి : పరకాల మండలం నాగారం గ్రామంలో ఆముదాలపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అనే గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవషాత్తు కింద పడ్డాడు. దీంతో వెంకటేశ్వర్లుకు ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.కాగా వెంకటేశ్వర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ మోకులు ఇస్తామన్న ప్రభుత్వం వాగ్దానం…

Read More

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన సలహదారు శ్రీ వేం.నరేంద్ర రెడ్డి నీ ఏబీవీపీ జాతీయ నాయకులు అంబాల కిరణ్ మరియు రాష్ట్ర నాయకులు అమర్ కలిశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో జరిగిన 3 కోట్ల అవినీతి, యూనివర్సిటీ హాస్టల్లో జరిగిన 3.5 కోట్ల అవినీతి, న్యాక్ అభివృద్ధి పేరుతో జరిగిన 2 కోట్ల అవినీతి అక్రమాలను కేయూ పీహెచ్డీ కేటగిరి టు లో జరిగిన అక్రమాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదోన్నతులు జరిగిన అక్రమాలు ఆధారాలతో…

Read More
error: Content is protected !!